MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • వారణాసిలో కేసీఆర్ కుటుంబం.. గంగా హారతిలో శోభ, కవిత (ఫోటోలు)

వారణాసిలో కేసీఆర్ కుటుంబం.. గంగా హారతిలో శోభ, కవిత (ఫోటోలు)

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం ప్రముఖ పుణ్యక్షేత్రం వారణాసిని సందర్శించింది. సీఎం సతీమణి‌ శ్రీమతి శోభ, కుమార్తె కల్వకుంట్ల కవిత, ఇతర కుటుంబ సభ్యులు పలు దేవాలయాలను దర్శించుకొని, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గురువారం సాయంత్రం గంగా హారతి నిర్వహించారు.

1 Min read
Author : Siva Kodati
Published : Jan 28 2021, 09:18 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం ప్రముఖ పుణ్యక్షేత్రం వారణాసిని సందర్శించింది. సీఎం సతీమణి‌ శ్రీమతి శోభ, కుమార్తె కల్వకుంట్ల కవిత, ఇతర కుటుంబ సభ్యులు పలు దేవాలయాలను దర్శించుకొని, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గురువారం సాయంత్రం గంగా హారతి నిర్వహించారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం ప్రముఖ పుణ్యక్షేత్రం వారణాసిని సందర్శించింది. సీఎం సతీమణి‌ శ్రీమతి శోభ, కుమార్తె కల్వకుంట్ల కవిత, ఇతర కుటుంబ సభ్యులు పలు దేవాలయాలను దర్శించుకొని, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గురువారం సాయంత్రం గంగా హారతి నిర్వహించారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం ప్రముఖ పుణ్యక్షేత్రం వారణాసిని సందర్శించింది. సీఎం సతీమణి‌ శ్రీమతి శోభ, కుమార్తె కల్వకుంట్ల కవిత, ఇతర కుటుంబ సభ్యులు పలు దేవాలయాలను దర్శించుకొని, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గురువారం సాయంత్రం గంగా హారతి నిర్వహించారు.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
సీఎం కుటుంబం గురువారం శంషాబాద్ విమానాశ్రయం నుండి వారణాసి బయలుదేరారు. ముందుగా అస్సి ఘాట్ కు చేరుకుని అక్కడి నుండి దశాశ్వమేధ ఘాట్ వరకు బోట్‌లో ప్రయాణించారు. ఈ సందర్భంగా బోటు నడిపే వారితో ఎమ్మెల్సీ కవిత కాసేపు ముచ్చటించారు

సీఎం కుటుంబం గురువారం శంషాబాద్ విమానాశ్రయం నుండి వారణాసి బయలుదేరారు. ముందుగా అస్సి ఘాట్ కు చేరుకుని అక్కడి నుండి దశాశ్వమేధ ఘాట్ వరకు బోట్‌లో ప్రయాణించారు. ఈ సందర్భంగా బోటు నడిపే వారితో ఎమ్మెల్సీ కవిత కాసేపు ముచ్చటించారు

సీఎం కుటుంబం గురువారం శంషాబాద్ విమానాశ్రయం నుండి వారణాసి బయలుదేరారు. ముందుగా అస్సి ఘాట్ కు చేరుకుని అక్కడి నుండి దశాశ్వమేధ ఘాట్ వరకు బోట్‌లో ప్రయాణించారు. ఈ సందర్భంగా బోటు నడిపే వారితో ఎమ్మెల్సీ కవిత కాసేపు ముచ్చటించారు
35
దశాశ్వమేధ ఘాట్‌లో గంగా నదికి హారతి ఇచ్చిన కవిత అనంతరం గంగా పూజ నిర్వహించారు. దశాశ్వమేధ ఘాట్ లో స్థానిక బెనారస్ ప్రజలతో ఆమె సంభాషించారు. పవిత్ర గంగమ్మ సాక్షిగా బెనారస్ ప్రజలతో సంభాషించడం ఆనందంగా ఉందన్నారు కవిత. అనంతరం బోట్ లో‌ అస్సీ ఘాట్ కు తిరుగు ప్రయాణమయ్యారు.

దశాశ్వమేధ ఘాట్‌లో గంగా నదికి హారతి ఇచ్చిన కవిత అనంతరం గంగా పూజ నిర్వహించారు. దశాశ్వమేధ ఘాట్ లో స్థానిక బెనారస్ ప్రజలతో ఆమె సంభాషించారు. పవిత్ర గంగమ్మ సాక్షిగా బెనారస్ ప్రజలతో సంభాషించడం ఆనందంగా ఉందన్నారు కవిత. అనంతరం బోట్ లో‌ అస్సీ ఘాట్ కు తిరుగు ప్రయాణమయ్యారు.

దశాశ్వమేధ ఘాట్‌లో గంగా నదికి హారతి ఇచ్చిన కవిత అనంతరం గంగా పూజ నిర్వహించారు. దశాశ్వమేధ ఘాట్ లో స్థానిక బెనారస్ ప్రజలతో ఆమె సంభాషించారు. పవిత్ర గంగమ్మ సాక్షిగా బెనారస్ ప్రజలతో సంభాషించడం ఆనందంగా ఉందన్నారు కవిత. అనంతరం బోట్ లో‌ అస్సీ ఘాట్ కు తిరుగు ప్రయాణమయ్యారు.
45
సాయంత్రం ప్రాచీన సంకట‌్ మోచన్ మందిరాన్ని దర్శించుకొని, పట్టు వస్త్రాలు సమర్పించారు. మహంత్ తులసీదాస్ నిర్మించిన సంకట్ మోచన్ హనుమాన్ దేవాలయం ఎంతో ప్రసిద్ధి గాంచింది. శ్రీరాముడు, రామభక్తుడైన హనుమంతుడు ఎదురెదురుగా ఉండటం ఈ ఆలయ ప్రత్యేకత.

సాయంత్రం ప్రాచీన సంకట‌్ మోచన్ మందిరాన్ని దర్శించుకొని, పట్టు వస్త్రాలు సమర్పించారు. మహంత్ తులసీదాస్ నిర్మించిన సంకట్ మోచన్ హనుమాన్ దేవాలయం ఎంతో ప్రసిద్ధి గాంచింది. శ్రీరాముడు, రామభక్తుడైన హనుమంతుడు ఎదురెదురుగా ఉండటం ఈ ఆలయ ప్రత్యేకత.

సాయంత్రం ప్రాచీన సంకట‌్ మోచన్ మందిరాన్ని దర్శించుకొని, పట్టు వస్త్రాలు సమర్పించారు. మహంత్ తులసీదాస్ నిర్మించిన సంకట్ మోచన్ హనుమాన్ దేవాలయం ఎంతో ప్రసిద్ధి గాంచింది. శ్రీరాముడు, రామభక్తుడైన హనుమంతుడు ఎదురెదురుగా ఉండటం ఈ ఆలయ ప్రత్యేకత.
55
ఆలయ ప్రధాన పూజారి మహంత్ డా.విశ్వంభర నాథ్ మిశ్రా, ఎమ్మెల్సీ కవిత, శ్రీమతి శోభ గార్లతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని భగవంతుని ప్రార్థించారు ‌కవిత.

ఆలయ ప్రధాన పూజారి మహంత్ డా.విశ్వంభర నాథ్ మిశ్రా, ఎమ్మెల్సీ కవిత, శ్రీమతి శోభ గార్లతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని భగవంతుని ప్రార్థించారు ‌కవిత.

ఆలయ ప్రధాన పూజారి మహంత్ డా.విశ్వంభర నాథ్ మిశ్రా, ఎమ్మెల్సీ కవిత, శ్రీమతి శోభ గార్లతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని భగవంతుని ప్రార్థించారు ‌కవిత.

About the Author

SK
Siva Kodati
Latest Videos
Recommended Stories
Recommended image1
Viral News: తెలంగాణ‌లో చేప‌ల వ‌ర్షం.. ఆకాశం నుంచి చేప‌లు, ఎగ‌బ‌డ్డ జ‌నాలు
Recommended image2
TGSRTC: మీ ఇంటి వరకు ఆర్టీసీ సేవలు.. కేవలం బస్సులకే పరిమితం కాదు, ఇకపై ఆటోలు కూడా
Recommended image3
Telangana: నేను ఎందుకు రాజీనామా చేయాలి.? సీఎం రేవంత్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved