MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Telangana
  • కేటీఆర్ తో సీక్రెట్ భేటీ: ప్రశాంత్ కిశోర్ వ్యూహం ఇదీ...

కేటీఆర్ తో సీక్రెట్ భేటీ: ప్రశాంత్ కిశోర్ వ్యూహం ఇదీ...

జాతీయ స్థాయిలో బిజెపి వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేసే ప్రణాళికలో భాగంగా రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను కలిసినట్లు తెలుస్తోంది.

2 Min read
Author : Arun Kumar P
Published : Oct 11 2020, 11:43 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
<p>ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నట్లు కనిపిస్తున్నారు. బిజెపికి వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీల వేదికను ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసి అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. &nbsp;ఇందులో భాగంగానే తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు కేటీ రామారావుతో సమావేశమైనట్లు తెలుస్తోంది.&nbsp;</p>

<p>ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నట్లు కనిపిస్తున్నారు. బిజెపికి వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీల వేదికను ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసి అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది. &nbsp;ఇందులో భాగంగానే తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు కేటీ రామారావుతో సమావేశమైనట్లు తెలుస్తోంది.&nbsp;</p>

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నట్లు కనిపిస్తున్నారు. బిజెపికి వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీల వేదికను ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసి అమలు చేస్తున్నట్లు తెలుస్తోంది.  ఇందులో భాగంగానే తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు కేటీ రామారావుతో సమావేశమైనట్లు తెలుస్తోంది. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
<p style="text-align: justify;">జాతీయ స్థాయిలో బిజెపి వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేసే ప్రణాళికలో భాగంగా ఆయన కేటీఆర్ ను కలిసినట్లు తెలుస్తోంది. బిజెపి, కాంగ్రెసులకు వ్యతిరేకంగా జాతీయ రాజకీయాల్లో తాను కీలక పాత్ర పోషిస్తానని కేసీఆర్ చాలా కాలంగా చెబుతూ వస్తున్నారు. చాలా రోజుల క్రితం ఆయన మమతా బెనర్జీ, స్టాలిన్, కుమార స్వామి వంటి నేతలను కలిశారు కూడా. అయితే, వివిధ కారణాల వల్ల తన ప్రయత్నాలను ఆయన ఆపేశారు.</p>

<p style="text-align: justify;">జాతీయ స్థాయిలో బిజెపి వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేసే ప్రణాళికలో భాగంగా ఆయన కేటీఆర్ ను కలిసినట్లు తెలుస్తోంది. బిజెపి, కాంగ్రెసులకు వ్యతిరేకంగా జాతీయ రాజకీయాల్లో తాను కీలక పాత్ర పోషిస్తానని కేసీఆర్ చాలా కాలంగా చెబుతూ వస్తున్నారు. చాలా రోజుల క్రితం ఆయన మమతా బెనర్జీ, స్టాలిన్, కుమార స్వామి వంటి నేతలను కలిశారు కూడా. అయితే, వివిధ కారణాల వల్ల తన ప్రయత్నాలను ఆయన ఆపేశారు.</p>

జాతీయ స్థాయిలో బిజెపి వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేసే ప్రణాళికలో భాగంగా ఆయన కేటీఆర్ ను కలిసినట్లు తెలుస్తోంది. బిజెపి, కాంగ్రెసులకు వ్యతిరేకంగా జాతీయ రాజకీయాల్లో తాను కీలక పాత్ర పోషిస్తానని కేసీఆర్ చాలా కాలంగా చెబుతూ వస్తున్నారు. చాలా రోజుల క్రితం ఆయన మమతా బెనర్జీ, స్టాలిన్, కుమార స్వామి వంటి నేతలను కలిశారు కూడా. అయితే, వివిధ కారణాల వల్ల తన ప్రయత్నాలను ఆయన ఆపేశారు.

37
<p>టీఆర్ఎస్ తెలంగాణలో బిజెపిని ప్రధాన ప్రత్యర్థిగా భావిస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెసు ఖతమైందని, తమకు ప్రధాన ప్రత్యర్థి బిజెపినే అవుతుందని అనుకుంటోంది. ఈ స్థితిలో తన వేదికలో లేదా కూటమిలో టీఆర్ఎస్ ను భాగస్వామిని చేయడానికే ప్రశాంత్ కిశోర్ రిషితో కలిసి కేటీఆర్ ను కలిసినట్లు తెలుస్తోంది.&nbsp;</p>

<p>టీఆర్ఎస్ తెలంగాణలో బిజెపిని ప్రధాన ప్రత్యర్థిగా భావిస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెసు ఖతమైందని, తమకు ప్రధాన ప్రత్యర్థి బిజెపినే అవుతుందని అనుకుంటోంది. ఈ స్థితిలో తన వేదికలో లేదా కూటమిలో టీఆర్ఎస్ ను భాగస్వామిని చేయడానికే ప్రశాంత్ కిశోర్ రిషితో కలిసి కేటీఆర్ ను కలిసినట్లు తెలుస్తోంది.&nbsp;</p>

టీఆర్ఎస్ తెలంగాణలో బిజెపిని ప్రధాన ప్రత్యర్థిగా భావిస్తోంది. రాష్ట్రంలో కాంగ్రెసు ఖతమైందని, తమకు ప్రధాన ప్రత్యర్థి బిజెపినే అవుతుందని అనుకుంటోంది. ఈ స్థితిలో తన వేదికలో లేదా కూటమిలో టీఆర్ఎస్ ను భాగస్వామిని చేయడానికే ప్రశాంత్ కిశోర్ రిషితో కలిసి కేటీఆర్ ను కలిసినట్లు తెలుస్తోంది. 

47
<p>రిషి ప్రశాంత్ కిశోర్ జట్టులో కీలకమైన సభ్యుడు. రిషి పెళ్లి రిసెప్షన్ కు వైఎస్ జగన్ తన సతీమణి భారతితో కలిసి హాజరయ్యారు. ఈ స్థితిలో ప్రశాంత్ కిశోర్ తో జగన్ బంధం కొనసాగుతుందని చెప్పవచ్చు. నిజానికి, వైఎస్ జగన్ బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి దగ్గరగా ఉన్నట్లు కనిపిస్తున్నారు. కానీ ప్రశాంత్ కిశోర్ ను వదులుకునేందుకు సిద్ధంగా లేరనేది స్పష్టం. ఎన్నికల్లో జగన్ కు ప్రశాంత్ కిశోర్ వ్యూహకర్తగా పనిచేసిన విషయం తెలిసిందే.</p>

<p>రిషి ప్రశాంత్ కిశోర్ జట్టులో కీలకమైన సభ్యుడు. రిషి పెళ్లి రిసెప్షన్ కు వైఎస్ జగన్ తన సతీమణి భారతితో కలిసి హాజరయ్యారు. ఈ స్థితిలో ప్రశాంత్ కిశోర్ తో జగన్ బంధం కొనసాగుతుందని చెప్పవచ్చు. నిజానికి, వైఎస్ జగన్ బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి దగ్గరగా ఉన్నట్లు కనిపిస్తున్నారు. కానీ ప్రశాంత్ కిశోర్ ను వదులుకునేందుకు సిద్ధంగా లేరనేది స్పష్టం. ఎన్నికల్లో జగన్ కు ప్రశాంత్ కిశోర్ వ్యూహకర్తగా పనిచేసిన విషయం తెలిసిందే.</p>

రిషి ప్రశాంత్ కిశోర్ జట్టులో కీలకమైన సభ్యుడు. రిషి పెళ్లి రిసెప్షన్ కు వైఎస్ జగన్ తన సతీమణి భారతితో కలిసి హాజరయ్యారు. ఈ స్థితిలో ప్రశాంత్ కిశోర్ తో జగన్ బంధం కొనసాగుతుందని చెప్పవచ్చు. నిజానికి, వైఎస్ జగన్ బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి దగ్గరగా ఉన్నట్లు కనిపిస్తున్నారు. కానీ ప్రశాంత్ కిశోర్ ను వదులుకునేందుకు సిద్ధంగా లేరనేది స్పష్టం. ఎన్నికల్లో జగన్ కు ప్రశాంత్ కిశోర్ వ్యూహకర్తగా పనిచేసిన విషయం తెలిసిందే.

57
<p>ప్రశాంత్ కిశోర్ దేశవ్యాప్తంగా పలు బిజెపి వ్యతిరేక పార్టీలతో కలిసి పనిచేస్తున్నారు తమిళనాడులో స్టాలిన్ నాయకత్వంలోని డీఎంకె, మహారాష్ట్రలో ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని శివసేన, పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ నాయకత్వంలోని టీఎంసీ, ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ కు చెందిన ఆమ్ ఆద్మీ పార్టీలకు ప్రశాంత్ కిశోర్ వ్యూహకర్తగా పనిచేస్తున్నారు.&nbsp;</p>

<p>ప్రశాంత్ కిశోర్ దేశవ్యాప్తంగా పలు బిజెపి వ్యతిరేక పార్టీలతో కలిసి పనిచేస్తున్నారు తమిళనాడులో స్టాలిన్ నాయకత్వంలోని డీఎంకె, మహారాష్ట్రలో ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని శివసేన, పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ నాయకత్వంలోని టీఎంసీ, ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ కు చెందిన ఆమ్ ఆద్మీ పార్టీలకు ప్రశాంత్ కిశోర్ వ్యూహకర్తగా పనిచేస్తున్నారు.&nbsp;</p>

ప్రశాంత్ కిశోర్ దేశవ్యాప్తంగా పలు బిజెపి వ్యతిరేక పార్టీలతో కలిసి పనిచేస్తున్నారు తమిళనాడులో స్టాలిన్ నాయకత్వంలోని డీఎంకె, మహారాష్ట్రలో ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని శివసేన, పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ నాయకత్వంలోని టీఎంసీ, ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ కు చెందిన ఆమ్ ఆద్మీ పార్టీలకు ప్రశాంత్ కిశోర్ వ్యూహకర్తగా పనిచేస్తున్నారు. 

67
<p>కర్ణాటకలో కుమారస్వామిని కూడా ప్రశాంత్ కిశోర్ తన కూటమిలో చేర్చుకునే అవకాశం ఉంది. ప్రశాంత్ కిశోర్ జట్టు మాజీ సభ్యుడు రాబిన్ ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబుతో కలిసి పనిచేస్తున్నారు. కేసీఆర్, &nbsp;చంద్రబాబు చెప్తే కుమారస్వామి వినే అవకాశాలు చాలా ఉన్నాయి. అందువల్ల జాతీయ స్థాయిలో బలమైన సమాఖ్యను ఏర్పాటు చేయడానికి తగిన ప్రణాళికను సిద్ధం చేసి ప్రశాంత్ కిశోర్ అమలు చేస్తున్నట్లు అర్థమవుతోంది.</p>

<p>కర్ణాటకలో కుమారస్వామిని కూడా ప్రశాంత్ కిశోర్ తన కూటమిలో చేర్చుకునే అవకాశం ఉంది. ప్రశాంత్ కిశోర్ జట్టు మాజీ సభ్యుడు రాబిన్ ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబుతో కలిసి పనిచేస్తున్నారు. కేసీఆర్, &nbsp;చంద్రబాబు చెప్తే కుమారస్వామి వినే అవకాశాలు చాలా ఉన్నాయి. అందువల్ల జాతీయ స్థాయిలో బలమైన సమాఖ్యను ఏర్పాటు చేయడానికి తగిన ప్రణాళికను సిద్ధం చేసి ప్రశాంత్ కిశోర్ అమలు చేస్తున్నట్లు అర్థమవుతోంది.</p>

కర్ణాటకలో కుమారస్వామిని కూడా ప్రశాంత్ కిశోర్ తన కూటమిలో చేర్చుకునే అవకాశం ఉంది. ప్రశాంత్ కిశోర్ జట్టు మాజీ సభ్యుడు రాబిన్ ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబుతో కలిసి పనిచేస్తున్నారు. కేసీఆర్,  చంద్రబాబు చెప్తే కుమారస్వామి వినే అవకాశాలు చాలా ఉన్నాయి. అందువల్ల జాతీయ స్థాయిలో బలమైన సమాఖ్యను ఏర్పాటు చేయడానికి తగిన ప్రణాళికను సిద్ధం చేసి ప్రశాంత్ కిశోర్ అమలు చేస్తున్నట్లు అర్థమవుతోంది.

77
<p>jagan-kcr</p>

<p>jagan-kcr</p>

jagan-kcr

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.

Latest Videos
Recommended Stories
Recommended image1
మంత్రి పదవి నుంచి తొలగించండి.. కొండా సురేఖ విష‌యంలో షాకింగ్ నిర్ణ‌యం
Recommended image2
Hyderabad: ఇక‌పై హైద‌రాబాద్‌లో రాత్రంతా బ‌స్సులు.. ఏయే రూట్ల‌లో అంటే.?
Recommended image3
అసలేంటీ జీవో 97.. పాలిటెక్నిక్ విద్యార్థులు ఎందుకు వ్య‌తిరేకిస్తున్నారు? దీంతో ఏం జ‌రుగుతుంది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved