MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • రేపు అనుచరులతో పొంగులేటి భేటీ: భవిష్యత్తు కార్యాచరణపై స్పష్టత

రేపు అనుచరులతో పొంగులేటి భేటీ: భవిష్యత్తు కార్యాచరణపై స్పష్టత

రేపు అనుచరులతో మాజీ  ఎంపీ   పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి  సమావేశం కానున్నారు. పార్టీ  మార్పు విషయమై  పొంగులేటి  శ్రీనివాస్ రెడ్డి   స్పష్టత  ఇచ్చే అవకాశం ఉంది.

1 Min read
Author : narsimha lode
Published : Jun 08 2023, 02:56 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
రేపు అనుచరులతో పొంగులేటి భేటీ: భవిష్యత్తు కార్యాచరణపై స్పష్టత

రేపు అనుచరులతో పొంగులేటి భేటీ: భవిష్యత్తు కార్యాచరణపై స్పష్టత

మాజీ ఎంపీ  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి  ఈ నెల  9వ తేదీన  అనుచరులతో ఖమ్మంలో  సమావేశం  కానున్నారు. పార్టీ మార్పుపై  ఈ సమావేశంలో  స్పష్టత ఇవ్వనున్నారు.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
రేపు అనుచరులతో పొంగులేటి భేటీ: భవిష్యత్తు కార్యాచరణపై స్పష్టత

రేపు అనుచరులతో పొంగులేటి భేటీ: భవిష్యత్తు కార్యాచరణపై స్పష్టత

మండలానికి  ఐదుగురు చొప్పున నేతలకు  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆహ్వానం పంపారు.  ఒక్కో నియోజకవర్గానికి   50 నుండి  60 మంది  నేతలను  ఆహ్వానాలు అందాయి.  ఇప్పటికే  ఉమ్మడి ఖమ్మం  జిల్లాలోని  పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో   పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి  ఆత్మీయ సమ్మేళనాలు  నిర్వహించారు. 

36
రేపు అనుచరులతో పొంగులేటి భేటీ: భవిష్యత్తు కార్యాచరణపై స్పష్టత

రేపు అనుచరులతో పొంగులేటి భేటీ: భవిష్యత్తు కార్యాచరణపై స్పష్టత

ఈ ఏడాది ఏప్రిల్  9వ తేదీన  కొత్తగూడెంలో  నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో   మాజీ మంత్రి  జూపల్లి కృష్ణారావు కూడ పాల్గొన్నార.  ఈ సమావేశం ముగిసిన తర్వాత  జూపల్లి కృష్ణారావు , పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలపై  బీఆర్ఎస్ సస్పెన్షన్ వేటేసింది. 

46
రేపు అనుచరులతో పొంగులేటి భేటీ: భవిష్యత్తు కార్యాచరణపై స్పష్టత

రేపు అనుచరులతో పొంగులేటి భేటీ: భవిష్యత్తు కార్యాచరణపై స్పష్టత

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావులకు  బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు గాలం వేస్తున్నాయి.  ఈ ఇద్దరు నేతలతో  ఈ రెండు పార్టీల నేతలు  చర్చలు జరిపారు. బీజేపీలో  చేరడానికి  ఈ ఇద్దరు నేతలు అంతగా  ఆసక్తిగా  లేరు.  ఈ విషయాన్ని మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్  ప్రకటించారు

56
రేపు అనుచరులతో పొంగులేటి భేటీ: భవిష్యత్తు కార్యాచరణపై స్పష్టత

రేపు అనుచరులతో పొంగులేటి భేటీ: భవిష్యత్తు కార్యాచరణపై స్పష్టత

మరో వైపు  కాంగ్రెస్ నేతలు  కూడ  వీరితో  చర్చించారు.  సునీల్ కనుగోల్ ,  రాహుల్ టీమ్  కూడ  ఈ ఇద్దరితో  చర్చించింది. కాంగ్రెస్ లో  చేరేందుకు  ఈ ఇద్దరు నేతలు  కొంత మొగ్గు చూపుతున్నారని సమాచారం.

66
రేపు అనుచరులతో పొంగులేటి భేటీ: భవిష్యత్తు కార్యాచరణపై స్పష్టత

రేపు అనుచరులతో పొంగులేటి భేటీ: భవిష్యత్తు కార్యాచరణపై స్పష్టత

రేపు  కార్యకర్తల సమావేశంలో  తాను  రానున్న రోజుల్లో  ఏ పార్టీలో  చేరే విషయాన్ని   పొంగులేటి  శ్రీనివాస్ రెడ్డి  ప్రకటించే అవకాశం ఉంది.
 

About the Author

NL
narsimha lode
భారతీయ జనతా పార్టీ

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
CM Revanth Reddy Powerful Speech: పూలే దంపతుల విగ్రహావిష్కరణలో సీఎం రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్
Recommended image2
Now Playing
సైబర్ మోసాలపై అలర్ట్ చేసిన నాగార్జున సూపర్ స్పీచ్ | Akkineni Nagarjuna Cyber Awareness Programme
Recommended image3
హైద‌రాబాద్‌లో మ‌రో కొత్త ఫ్లై ఓవ‌ర్‌.. ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ క‌ష్టాల‌కు చెక్‌, రియ‌ల్ ఎస్టేట్ బూమ్ ఖాయం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved