2019లో కొత్త సచివాలయ భవనానికి కేసీఆర్ శంకుస్థాపన (ఫొటోలు)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా నిర్మించనున్న సచివాలయం కోసం గత సంవత్సరమే(2019లో) ముఖ్యమంత్రి కేసీఆర్ భూమిపూజ చేసిన విషయం తెలిసిందే. డీ బ్లాక్ వెనుక భాగంలో పోర్టికో ఎదురుగా ఉన్న గార్డెన్లో భవనాల నిర్మాణానికి ముఖ్యమంత్రి భూమిపూజ చేశారు.
నూతన సచివాలయ నిర్మాణానికి భూమిపూజ చేస్తున్న సీఎం కేసీఆర్
పునాది కోసం తీసిన గుంతలో గునపం పెడుతున్న సీఎం
నూతన సచివాలయ నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమంలో గునపంతో కేసీఆర్
పునాది గుంతలో సిమెంట్ వేస్తున్న కేసీఆర్
పునాదిరాళ్ళకు పూజ చేస్తున్న సీఎం కేసీఆర్
పునాది రాయిని మొక్కుతున్న సీఎం
నూతన సచివాలయ నిర్మాణ భూమిపూజ కార్యక్రమంలో సీఎం కేసీఆర్
పునాది కోసం తీసిన గుంతలో సిమెంట్ వేస్తున్న కేసీఆర్
గుమ్మడికాయ కొడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్
నూతన సచివాలయ నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమం
నూతన సచివాలయ నిర్మాణానికి భూమిపూజ
నూతన సచివాలయ నిర్మాణ భూమిపూజ కార్యక్రమంలో సీఎం కేసీఆర్