హైదరాబాద్ లో ఘనంగా మొహర్రం వేడుకలు... మంత్రుల పర్యవేక్షణలో (ఫోటోలు)
చారిత్రక నగరం హైదరాబాద్ లో మొహర్రం సంబరాలు ఘనంగా జరిగాయి. ముఖ్యంగా పాతబస్తీలో ముస్లీం యువకులు తమ రక్తాన్ని చిందిస్తూ సంతాపం తెలిపారు. ఈ వేడుకలను మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్ లు దగ్గరుండి పర్యవేక్షించారు.
111

పాతబస్తి మొహర్రం వేడుకల్లో మంత్రులు తలసాని, మహమూాద్ అలీ
పాతబస్తి మొహర్రం వేడుకల్లో మంత్రులు తలసాని, మహమూాద్ అలీ
211
రక్తంచిందిస్తున్న ముస్లీం యువత
రక్తంచిందిస్తున్న ముస్లీం యువత
311
మంత్రులిద్దరి సరదా ముచ్చట్లు
మంత్రులిద్దరి సరదా ముచ్చట్లు
411
వేడుకలను దగ్గరుండి పరిశీలిస్తున్న మంత్రులు
వేడుకలను దగ్గరుండి పరిశీలిస్తున్న మంత్రులు
511
మొహర్రం వేడుకల్లో పాల్గొన్న జనసందోహం
మొహర్రం వేడుకల్లో పాల్గొన్న జనసందోహం
611
వేడుకలను పర్యవేక్షిస్తున్న మంత్రులు
వేడుకలను పర్యవేక్షిస్తున్న మంత్రులు
711
వేదికపై మంత్రులు తలసాని, మహమూద్ అలీ
వేదికపై మంత్రులు తలసాని, మహమూద్ అలీ
811
పూలమాలను సమర్పిస్తున్న మంత్రులు
పూలమాలను సమర్పిస్తున్న మంత్రులు
911
మతపెద్దల దీవెనలు అందుకుంటున్న మంత్రులు
మతపెద్దల దీవెనలు అందుకుంటున్న మంత్రులు
1011
ఏనుగు అంబారిపై ఊరేగింపు
ఏనుగు అంబారిపై ఊరేగింపు
1111
మతపెద్దల ఆశీర్వాదం తీసుకుంటున్న మంత్రులు
మతపెద్దల ఆశీర్వాదం తీసుకుంటున్న మంత్రులు
Latest Videos