హరీష్కు కీలక పదవి, బీజేపీకి చెక్: కేసీఆర్ ప్లాన్ ఇదీ
First Published Dec 31, 2020, 2:44 PM IST
బీజేపీని ఎదుర్కొనేందుకు పార్టీలో సంస్థాగతంగా మార్పులు చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు.ఈ దిశగా టీఆర్ఎస్ చీఫ్ ప్లాన్ పార్టీలో మార్పులు చేర్పులకు ప్లాన్ చేస్తున్నారు.

రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ అనుహ్యంగా విజయం సాధించడంతో టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ పార్టీని సంస్థాగతంగా పటిష్టం చేయడంపై దృష్టి కేంద్రీకరించారు.

దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమి పాలైంది. ఈ స్థానంలో బీజేపీ అభ్యర్ధి రఘునందన్ రావు విజయం సాధించడం టీఆర్ఎస్ కు మింగుడుపడలేదు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ 48 స్థానాలను గెలుచుకొంది.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?