MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • హరీష్‌కు కీలక పదవి, బీజేపీకి చెక్: కేసీఆర్ ప్లాన్ ఇదీ

హరీష్‌కు కీలక పదవి, బీజేపీకి చెక్: కేసీఆర్ ప్లాన్ ఇదీ

బీజేపీని ఎదుర్కొనేందుకు పార్టీలో సంస్థాగతంగా మార్పులు చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు.ఈ దిశగా టీఆర్ఎస్ చీఫ్ ప్లాన్ పార్టీలో మార్పులు చేర్పులకు ప్లాన్ చేస్తున్నారు. 

2 Min read
narsimha lode
Published : Dec 31 2020, 02:44 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
116
<p>రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ అనుహ్యంగా విజయం సాధించడంతో టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ పార్టీని సంస్థాగతంగా పటిష్టం చేయడంపై దృష్టి కేంద్రీకరించారు.<br />&nbsp;</p>

<p>రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ అనుహ్యంగా విజయం సాధించడంతో టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ పార్టీని సంస్థాగతంగా పటిష్టం చేయడంపై దృష్టి కేంద్రీకరించారు.<br />&nbsp;</p>

రాష్ట్రంలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో బీజేపీ అనుహ్యంగా విజయం సాధించడంతో టీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ పార్టీని సంస్థాగతంగా పటిష్టం చేయడంపై దృష్టి కేంద్రీకరించారు.
 

216
<p>దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమి పాలైంది. ఈ స్థానంలో బీజేపీ అభ్యర్ధి రఘునందన్ రావు విజయం సాధించడం టీఆర్ఎస్ కు మింగుడుపడలేదు. &nbsp;జీహెచ్ఎంసీ ఎన్నికల్లో &nbsp;బీజేపీ 48 స్థానాలను గెలుచుకొంది.</p>

<p>దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమి పాలైంది. ఈ స్థానంలో బీజేపీ అభ్యర్ధి రఘునందన్ రావు విజయం సాధించడం టీఆర్ఎస్ కు మింగుడుపడలేదు. &nbsp;జీహెచ్ఎంసీ ఎన్నికల్లో &nbsp;బీజేపీ 48 స్థానాలను గెలుచుకొంది.</p>

దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమి పాలైంది. ఈ స్థానంలో బీజేపీ అభ్యర్ధి రఘునందన్ రావు విజయం సాధించడం టీఆర్ఎస్ కు మింగుడుపడలేదు.  జీహెచ్ఎంసీ ఎన్నికల్లో  బీజేపీ 48 స్థానాలను గెలుచుకొంది.

316
<p><br />ఈ రెండు ఎన్నికల్లో &nbsp;బీజేపీ మెరుగైన ప్రదర్శన కనబర్చింది.ఈ ఎన్నికల ఫలితాలు టీఆర్ఎస్ నాయకత్వాన్ని అంతర్మథనంలో పడేశాయి.&nbsp;</p>

<p><br />ఈ రెండు ఎన్నికల్లో &nbsp;బీజేపీ మెరుగైన ప్రదర్శన కనబర్చింది.ఈ ఎన్నికల ఫలితాలు టీఆర్ఎస్ నాయకత్వాన్ని అంతర్మథనంలో పడేశాయి.&nbsp;</p>


ఈ రెండు ఎన్నికల్లో  బీజేపీ మెరుగైన ప్రదర్శన కనబర్చింది.ఈ ఎన్నికల ఫలితాలు టీఆర్ఎస్ నాయకత్వాన్ని అంతర్మథనంలో పడేశాయి. 

416
<p>కాంగ్రెస్ పార్టీని ఓవర్ టేక్ చేసి బీజేపీ ఓట్లు, సీట్లు సాధించడంతో టీఆర్ఎస్ నాయకత్వం దృష్టి సారించింది. దీంతో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలని టీఆర్ఎస్ చీఫ్ భావిస్తున్నారు.<br />ఈ విషయమై పార్టీ నేతలతో కేసీఆర్ మంతనాలు జరుపుతున్నారని సమాచారం.&nbsp;</p>

<p>కాంగ్రెస్ పార్టీని ఓవర్ టేక్ చేసి బీజేపీ ఓట్లు, సీట్లు సాధించడంతో టీఆర్ఎస్ నాయకత్వం దృష్టి సారించింది. దీంతో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలని టీఆర్ఎస్ చీఫ్ భావిస్తున్నారు.<br />ఈ విషయమై పార్టీ నేతలతో కేసీఆర్ మంతనాలు జరుపుతున్నారని సమాచారం.&nbsp;</p>

కాంగ్రెస్ పార్టీని ఓవర్ టేక్ చేసి బీజేపీ ఓట్లు, సీట్లు సాధించడంతో టీఆర్ఎస్ నాయకత్వం దృష్టి సారించింది. దీంతో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలని టీఆర్ఎస్ చీఫ్ భావిస్తున్నారు.
ఈ విషయమై పార్టీ నేతలతో కేసీఆర్ మంతనాలు జరుపుతున్నారని సమాచారం. 

516
<p>దక్షిణాదిలో విస్తరించాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది. ఈ దశలో ఇటీవల కాలంలో తెలంగాణలో వచ్చిన అనుకూల ఫలితాలతో ఈ రాష్ట్రంపై బీజేపీ మరింతగా దృష్టి పెట్టింది.</p>

<p>దక్షిణాదిలో విస్తరించాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది. ఈ దశలో ఇటీవల కాలంలో తెలంగాణలో వచ్చిన అనుకూల ఫలితాలతో ఈ రాష్ట్రంపై బీజేపీ మరింతగా దృష్టి పెట్టింది.</p>

దక్షిణాదిలో విస్తరించాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది. ఈ దశలో ఇటీవల కాలంలో తెలంగాణలో వచ్చిన అనుకూల ఫలితాలతో ఈ రాష్ట్రంపై బీజేపీ మరింతగా దృష్టి పెట్టింది.

616
<p>రాష్ట్రంలో బీజేపీ ప్రభావం పెరగడాన్ని దృష్టిలో ఉంచుకొని వచ్చే ఎన్నికలకు పార్టీ సంస్థాగతంగా బలోపేతం చేయాలని గులాబీ బాస్ వ్యూహారచన చేస్తున్నారు.&nbsp;</p>

<p>రాష్ట్రంలో బీజేపీ ప్రభావం పెరగడాన్ని దృష్టిలో ఉంచుకొని వచ్చే ఎన్నికలకు పార్టీ సంస్థాగతంగా బలోపేతం చేయాలని గులాబీ బాస్ వ్యూహారచన చేస్తున్నారు.&nbsp;</p>

రాష్ట్రంలో బీజేపీ ప్రభావం పెరగడాన్ని దృష్టిలో ఉంచుకొని వచ్చే ఎన్నికలకు పార్టీ సంస్థాగతంగా బలోపేతం చేయాలని గులాబీ బాస్ వ్యూహారచన చేస్తున్నారు. 

716
<p>ఢిల్లీ నుండి తిరిగి వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ పామ్ హౌస్ లో కొందరు పార్టీ నేతలతో టీఆర్ఎస్ ను సంస్థాగతంగా బలోపేతం చేయడంపై చర్చించినట్టుగా ప్రచారం సాగుతోంది.</p>

<p>ఢిల్లీ నుండి తిరిగి వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ పామ్ హౌస్ లో కొందరు పార్టీ నేతలతో టీఆర్ఎస్ ను సంస్థాగతంగా బలోపేతం చేయడంపై చర్చించినట్టుగా ప్రచారం సాగుతోంది.</p>

ఢిల్లీ నుండి తిరిగి వచ్చిన తర్వాత సీఎం కేసీఆర్ పామ్ హౌస్ లో కొందరు పార్టీ నేతలతో టీఆర్ఎస్ ను సంస్థాగతంగా బలోపేతం చేయడంపై చర్చించినట్టుగా ప్రచారం సాగుతోంది.

816
<p>ప్రభుత్వం, పార్టీలో చేయాల్సిన మార్పులు, చేర్పులపై సీనియర్లతో ఆయన మేథోమథనం చేసినట్టుగా సమాచారం.&nbsp;</p>

<p>ప్రభుత్వం, పార్టీలో చేయాల్సిన మార్పులు, చేర్పులపై సీనియర్లతో ఆయన మేథోమథనం చేసినట్టుగా సమాచారం.&nbsp;</p>

ప్రభుత్వం, పార్టీలో చేయాల్సిన మార్పులు, చేర్పులపై సీనియర్లతో ఆయన మేథోమథనం చేసినట్టుగా సమాచారం. 

916
<p><br />బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అనుసరిస్తున్న వ్యూహాలను కూడ టీఆర్ఎస్ నాయకత్వం నిశితంగా పరిశీలిస్తోంది.టీపీసీసీకి కొత్త చీఫ్ ను ఎంపిక చేయనున్నారు.</p>

<p><br />బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అనుసరిస్తున్న వ్యూహాలను కూడ టీఆర్ఎస్ నాయకత్వం నిశితంగా పరిశీలిస్తోంది.టీపీసీసీకి కొత్త చీఫ్ ను ఎంపిక చేయనున్నారు.</p>


బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అనుసరిస్తున్న వ్యూహాలను కూడ టీఆర్ఎస్ నాయకత్వం నిశితంగా పరిశీలిస్తోంది.టీపీసీసీకి కొత్త చీఫ్ ను ఎంపిక చేయనున్నారు.

1016
<p>2023 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ మరోసారి అధికారంలోకి నూతన శక్తితో తిరిగి రావాలని ఆయన లక్ష్యంగా పెట్టుకొన్నారు.</p>

<p>2023 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ మరోసారి అధికారంలోకి నూతన శక్తితో తిరిగి రావాలని ఆయన లక్ష్యంగా పెట్టుకొన్నారు.</p>

2023 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ మరోసారి అధికారంలోకి నూతన శక్తితో తిరిగి రావాలని ఆయన లక్ష్యంగా పెట్టుకొన్నారు.

1116
<p>బండి సంజయ్ కు బీజేపీ నాయకత్వం పగ్గాలు అప్పగించింది. బీజేపీ పగ్గాలు సంజయ్ చేపట్టిన తర్వాత ఆ పార్టీ మంచి విజయాలను నమోదు చేసుకొంది. కాంగ్రెస్ పార్టీ కూడ కొత్త పీసీసీ అధ్యక్షుడిని త్వరలోనే ప్రకటించనుంది.</p>

<p>బండి సంజయ్ కు బీజేపీ నాయకత్వం పగ్గాలు అప్పగించింది. బీజేపీ పగ్గాలు సంజయ్ చేపట్టిన తర్వాత ఆ పార్టీ మంచి విజయాలను నమోదు చేసుకొంది. కాంగ్రెస్ పార్టీ కూడ కొత్త పీసీసీ అధ్యక్షుడిని త్వరలోనే ప్రకటించనుంది.</p>

బండి సంజయ్ కు బీజేపీ నాయకత్వం పగ్గాలు అప్పగించింది. బీజేపీ పగ్గాలు సంజయ్ చేపట్టిన తర్వాత ఆ పార్టీ మంచి విజయాలను నమోదు చేసుకొంది. కాంగ్రెస్ పార్టీ కూడ కొత్త పీసీసీ అధ్యక్షుడిని త్వరలోనే ప్రకటించనుంది.

1216
<p style="text-align: justify;">సీనియర్ నేతలతో సీఎం కేసీఆర్ ముఖాముఖి చర్చించారని తెలిసింది. ఈ చర్చల్లో నేతల అభిప్రాయాల ఆధారంగా పార్టీ, ప్రభుత్వంలో మార్పులు చోటు చేసుకొనే అవకాశాలున్నాయి.</p><p>&nbsp;</p>

<p style="text-align: justify;">సీనియర్ నేతలతో సీఎం కేసీఆర్ ముఖాముఖి చర్చించారని తెలిసింది. ఈ చర్చల్లో నేతల అభిప్రాయాల ఆధారంగా పార్టీ, ప్రభుత్వంలో మార్పులు చోటు చేసుకొనే అవకాశాలున్నాయి.</p><p>&nbsp;</p>

సీనియర్ నేతలతో సీఎం కేసీఆర్ ముఖాముఖి చర్చించారని తెలిసింది. ఈ చర్చల్లో నేతల అభిప్రాయాల ఆధారంగా పార్టీ, ప్రభుత్వంలో మార్పులు చోటు చేసుకొనే అవకాశాలున్నాయి.

 

1316
<p>2021 మార్చిలో కేటీఆర్ రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారని ఆ పార్టీ ఎమ్మెల్యే రెడ్యానాయక్ ఇటీవల చేసిన ప్రకటన రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది.</p>

<p>2021 మార్చిలో కేటీఆర్ రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారని ఆ పార్టీ ఎమ్మెల్యే రెడ్యానాయక్ ఇటీవల చేసిన ప్రకటన రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది.</p>

2021 మార్చిలో కేటీఆర్ రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారని ఆ పార్టీ ఎమ్మెల్యే రెడ్యానాయక్ ఇటీవల చేసిన ప్రకటన రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది.

1416
<p>కేటీఆర్ ను సీఎం చేస్తే ఆర్ధిక మంత్రి హరీష్ రావు, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్లను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా నియమించే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్టుగా సమాచారం.</p>

<p>కేటీఆర్ ను సీఎం చేస్తే ఆర్ధిక మంత్రి హరీష్ రావు, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్లను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా నియమించే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్టుగా సమాచారం.</p>

కేటీఆర్ ను సీఎం చేస్తే ఆర్ధిక మంత్రి హరీష్ రావు, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్లను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్లుగా నియమించే అవకాశాన్ని పరిశీలిస్తున్నట్టుగా సమాచారం.

1516
<p>రాష్ట్రంలో బీజేపీ బలపడితే రాజకీయంగా &nbsp;తమకు నష్టమని కేసీఆర్ భావిస్తున్నారు. బీజేపీని బలపడకుండా చేయడానికి పార్టీలోనూ, ప్రభుత్వంలో మార్పులు చేర్పులు చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఈ మేరకు క్షేత్రస్థాయి నుండి అనేక కార్యక్రమాలను చేపట్టాల్సిన అవసరం ఉందని ఆయన భావిస్తున్నారు.</p>

<p>రాష్ట్రంలో బీజేపీ బలపడితే రాజకీయంగా &nbsp;తమకు నష్టమని కేసీఆర్ భావిస్తున్నారు. బీజేపీని బలపడకుండా చేయడానికి పార్టీలోనూ, ప్రభుత్వంలో మార్పులు చేర్పులు చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఈ మేరకు క్షేత్రస్థాయి నుండి అనేక కార్యక్రమాలను చేపట్టాల్సిన అవసరం ఉందని ఆయన భావిస్తున్నారు.</p>

రాష్ట్రంలో బీజేపీ బలపడితే రాజకీయంగా  తమకు నష్టమని కేసీఆర్ భావిస్తున్నారు. బీజేపీని బలపడకుండా చేయడానికి పార్టీలోనూ, ప్రభుత్వంలో మార్పులు చేర్పులు చేయాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఈ మేరకు క్షేత్రస్థాయి నుండి అనేక కార్యక్రమాలను చేపట్టాల్సిన అవసరం ఉందని ఆయన భావిస్తున్నారు.

1616
<p><br />టీఆర్ఎస్ కార్యకర్తలు, మంత్రులు ప్రజలతో సన్నిహిత సంబంధాలను కొనసాగించాలని సీఎం పార్టీ నేతలకు సూచించారు.&nbsp;</p>

<p><br />టీఆర్ఎస్ కార్యకర్తలు, మంత్రులు ప్రజలతో సన్నిహిత సంబంధాలను కొనసాగించాలని సీఎం పార్టీ నేతలకు సూచించారు.&nbsp;</p>


టీఆర్ఎస్ కార్యకర్తలు, మంత్రులు ప్రజలతో సన్నిహిత సంబంధాలను కొనసాగించాలని సీఎం పార్టీ నేతలకు సూచించారు. 

About the Author

NL
narsimha lode

Latest Videos
Recommended Stories
Recommended image1
Government Job : పరీక్ష లేదు, ఇంటర్వ్యూ లేదు.. కేవలం అప్లై చేస్తేచాలు జాబ్ .. తెలుగు యువతకు స్పెషల్ ఛాన్స్
Recommended image2
IMD Rain Alert : అక్కడ కుండపోత వర్షాలు, వరదలు... ఇక్కడ కూడా వానలు షురూ..!
Recommended image3
Hyderabad: న్యూ ఇయర్ వేళ మాదక ద్రవ్యాల మత్తు వదిలించే పాట.. ఆవిష్కరించిన వీసీ సజ్జనార్!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved