MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • మొదట షెకావత్... ఆ వెంటనే అమిత్ షాతో కేసీఆర్ భేటీ

మొదట షెకావత్... ఆ వెంటనే అమిత్ షాతో కేసీఆర్ భేటీ

ఇవాళ మధ్యాహ్నం బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకున్నారు సీఎం కేసీఆర్. 

1 Min read
Author : Arun Kumar P | Asianet News
Published : Dec 11 2020, 09:43 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
<p>న్యూడిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ డిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రులతో వరుస బేటీ అవుతున్నారు. ఇవాళ(శుక్రవారం) డిల్లీకి చేరుకున్న ముఖ్యమంత్రి సాయంత్రం కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌తో భేటీ అయ్యారు. ఆ తర్వాత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో కూడా కేసీఆర్ భేటీ అయ్యారు.&nbsp;<br />&nbsp;</p>

<p>న్యూడిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ డిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రులతో వరుస బేటీ అవుతున్నారు. ఇవాళ(శుక్రవారం) డిల్లీకి చేరుకున్న ముఖ్యమంత్రి సాయంత్రం కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌తో భేటీ అయ్యారు. ఆ తర్వాత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో కూడా కేసీఆర్ భేటీ అయ్యారు.&nbsp;<br />&nbsp;</p>

న్యూడిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ డిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రులతో వరుస బేటీ అవుతున్నారు. ఇవాళ(శుక్రవారం) డిల్లీకి చేరుకున్న ముఖ్యమంత్రి సాయంత్రం కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌తో భేటీ అయ్యారు. ఆ తర్వాత కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో కూడా కేసీఆర్ భేటీ అయ్యారు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
<p>ఇవాళ మధ్యాహ్నం బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకున్నారు సీఎం కేసీఆర్. ఆదివారం వరకు అంటే మూడురోజుల పాటు ఆయన అక్కడే ఉండనున్నారు. డిల్లీలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయ నిర్మాణానికి భూమి పూజ చేయడంతో పాటు ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులను ఆయన కలవనున్నారు.&nbsp;</p>

<p>ఇవాళ మధ్యాహ్నం బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకున్నారు సీఎం కేసీఆర్. ఆదివారం వరకు అంటే మూడురోజుల పాటు ఆయన అక్కడే ఉండనున్నారు. డిల్లీలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయ నిర్మాణానికి భూమి పూజ చేయడంతో పాటు ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులను ఆయన కలవనున్నారు.&nbsp;</p>

ఇవాళ మధ్యాహ్నం బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకున్నారు సీఎం కేసీఆర్. ఆదివారం వరకు అంటే మూడురోజుల పాటు ఆయన అక్కడే ఉండనున్నారు. డిల్లీలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయ నిర్మాణానికి భూమి పూజ చేయడంతో పాటు ప్రధాని నరేంద్ర మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులను ఆయన కలవనున్నారు. 

33
<p>తెలంగాణ-ఏపీల మధ్య కృష్ణా, గోదావరి జలాల వివాదాలు, నీటిపారుదల ప్రాజెక్టులు తదితర అంశాలను సీఎం కేంద్ర మంత్రి షెకావత్ తో చర్చించారు. దాదాపు గంటపాటు వీరిద్దరు భేటీ అయ్యారు. శనివారం పౌర‌వి‌మా‌న‌యాన, హౌసింగ్‌‌శా‌ఖల మంత్రి హర్దీ‌ప్‌‌సింగ్‌ పూరితో సీఎం భేటీ కానున్నారు.&nbsp;<br />&nbsp;</p>

<p>తెలంగాణ-ఏపీల మధ్య కృష్ణా, గోదావరి జలాల వివాదాలు, నీటిపారుదల ప్రాజెక్టులు తదితర అంశాలను సీఎం కేంద్ర మంత్రి షెకావత్ తో చర్చించారు. దాదాపు గంటపాటు వీరిద్దరు భేటీ అయ్యారు. శనివారం పౌర‌వి‌మా‌న‌యాన, హౌసింగ్‌‌శా‌ఖల మంత్రి హర్దీ‌ప్‌‌సింగ్‌ పూరితో సీఎం భేటీ కానున్నారు.&nbsp;<br />&nbsp;</p>

తెలంగాణ-ఏపీల మధ్య కృష్ణా, గోదావరి జలాల వివాదాలు, నీటిపారుదల ప్రాజెక్టులు తదితర అంశాలను సీఎం కేంద్ర మంత్రి షెకావత్ తో చర్చించారు. దాదాపు గంటపాటు వీరిద్దరు భేటీ అయ్యారు. శనివారం పౌర‌వి‌మా‌న‌యాన, హౌసింగ్‌‌శా‌ఖల మంత్రి హర్దీ‌ప్‌‌సింగ్‌ పూరితో సీఎం భేటీ కానున్నారు. 
 

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.

Latest Videos
Recommended Stories
Recommended image1
IMD Rain Alert : బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం.. ఈ రెండ్రోజులూ ఈదురుగాలులు, పిడుగులతో వర్షబీభత్సమే
Recommended image2
June Holidays : విద్యార్థులే కాదు ఉద్యోగులూ ఎగిరిగంతేసే మ్యాటర్.. వచ్చేనెల సెలవులే సెలవులు
Recommended image3
Real Estate : రాయదుర్గంలో రియల్ ఎస్టేట్ సునామీ.. ఎకరం రూ. 237 కోట్లు.. ఇంత డిమాండ్ ఎందుకు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved