MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • సిరిసిల్ల ఏరియా ఆస్పత్రిలో డాక్టర్ల తీరుపై కేటీఆర్ ఆగ్రహం

సిరిసిల్ల ఏరియా ఆస్పత్రిలో డాక్టర్ల తీరుపై కేటీఆర్ ఆగ్రహం

సిరిసిల్ల ఏరియా ఆస్పత్రిలో డాక్టర్ల తీరుపై మాజీ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన ప్రభుత్వ ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. 

1 Min read
rajesh y
Published : Aug 02 2019, 05:10 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
సిరిసిల్ల ఏరియా ఆస్పత్రిలో డాక్టర్ల తీరుపై మాజీ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన ప్రభుత్వ ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఆస్పత్రిలో సమస్యలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

సిరిసిల్ల ఏరియా ఆస్పత్రిలో డాక్టర్ల తీరుపై మాజీ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన ప్రభుత్వ ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఆస్పత్రిలో సమస్యలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు.

సిరిసిల్ల ఏరియా ఆస్పత్రిలో డాక్టర్ల తీరుపై మాజీ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఆయన ప్రభుత్వ ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఆస్పత్రిలో సమస్యలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
24
గురువారం ఈ ఆస్పత్రిలో వైద్యం అందక గర్భిణి చనిపోయిన సంగతి తెలిసిందే. కాగా.. దీనిపై కేటీఆర్‌ స్పందించారు. వైద్యులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కేటీఆర్‌ మాట్లాడుతూ.. డాక్టర్ల తీరు ప్రభుత్వానికి తలవంపులు తెచ్చేదిగా ఉందన్నారు. ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చిన వారిని మరోచోటకి వెళ్లమని చెప్పడం దారుణమన్నారు.

గురువారం ఈ ఆస్పత్రిలో వైద్యం అందక గర్భిణి చనిపోయిన సంగతి తెలిసిందే. కాగా.. దీనిపై కేటీఆర్‌ స్పందించారు. వైద్యులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కేటీఆర్‌ మాట్లాడుతూ.. డాక్టర్ల తీరు ప్రభుత్వానికి తలవంపులు తెచ్చేదిగా ఉందన్నారు. ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చిన వారిని మరోచోటకి వెళ్లమని చెప్పడం దారుణమన్నారు.

గురువారం ఈ ఆస్పత్రిలో వైద్యం అందక గర్భిణి చనిపోయిన సంగతి తెలిసిందే. కాగా.. దీనిపై కేటీఆర్‌ స్పందించారు. వైద్యులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కేటీఆర్‌ మాట్లాడుతూ.. డాక్టర్ల తీరు ప్రభుత్వానికి తలవంపులు తెచ్చేదిగా ఉందన్నారు. ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చిన వారిని మరోచోటకి వెళ్లమని చెప్పడం దారుణమన్నారు.
34
ఏమీ లేనివాళ్లే ప్రభుత్వాస్పత్రికి వస్తున్నారని తెలిపారు. మరో చోటకు వెళ్లమని ఉచిత సలహాలు ఇవ్వొద్దని వైద్యులకు సూచించారు. ఇక్కడ పోస్టింగ్‌ వస్తే.. డిప్యూటేషన్‌పై మరో చోటకు వెళ్లడం సరికాదన్నారు. డాక్టర్లను తయారు చేసేందుకు రూ.లక్షలు ఖర్చు చేస్తున్నామని పేర్కొన్నారు.

ఏమీ లేనివాళ్లే ప్రభుత్వాస్పత్రికి వస్తున్నారని తెలిపారు. మరో చోటకు వెళ్లమని ఉచిత సలహాలు ఇవ్వొద్దని వైద్యులకు సూచించారు. ఇక్కడ పోస్టింగ్‌ వస్తే.. డిప్యూటేషన్‌పై మరో చోటకు వెళ్లడం సరికాదన్నారు. డాక్టర్లను తయారు చేసేందుకు రూ.లక్షలు ఖర్చు చేస్తున్నామని పేర్కొన్నారు.

ఏమీ లేనివాళ్లే ప్రభుత్వాస్పత్రికి వస్తున్నారని తెలిపారు. మరో చోటకు వెళ్లమని ఉచిత సలహాలు ఇవ్వొద్దని వైద్యులకు సూచించారు. ఇక్కడ పోస్టింగ్‌ వస్తే.. డిప్యూటేషన్‌పై మరో చోటకు వెళ్లడం సరికాదన్నారు. డాక్టర్లను తయారు చేసేందుకు రూ.లక్షలు ఖర్చు చేస్తున్నామని పేర్కొన్నారు.
44
డాక్టర్లు అందుబాటులో ఉండి స్థానికులకు సాయం చేయాలని కోరారు. త్వరలోనే సిరిసిల్ల ఏరియా ఆస్పత్రికి గైనకాలజి డాక్టర్‌ను రప్పిస్తామని చెప్పారు. ప్రభుత్వం మిమ్మల్ని డాక్టర్లుగా తయారు చేస్తే మూడేళ్లు జిల్లాలో పనిచేయలేరా? అని ప్రశ్నించారు. గైనకాలజిస్టు లేక గర్భిణీలను వెనక్కి పంపుతున్నారనే వార్తలపై ఉన్నతాధికారులతో కేటీఆర్‌ మాట్లాడారు. వైద్యశాఖ సెక్రటరీతో ఫోన్‌లో మాట్లాడి నలుగురు గైనకాలజిస్టులను నియమించాలని కోరారు.

డాక్టర్లు అందుబాటులో ఉండి స్థానికులకు సాయం చేయాలని కోరారు. త్వరలోనే సిరిసిల్ల ఏరియా ఆస్పత్రికి గైనకాలజి డాక్టర్‌ను రప్పిస్తామని చెప్పారు. ప్రభుత్వం మిమ్మల్ని డాక్టర్లుగా తయారు చేస్తే మూడేళ్లు జిల్లాలో పనిచేయలేరా? అని ప్రశ్నించారు. గైనకాలజిస్టు లేక గర్భిణీలను వెనక్కి పంపుతున్నారనే వార్తలపై ఉన్నతాధికారులతో కేటీఆర్‌ మాట్లాడారు. వైద్యశాఖ సెక్రటరీతో ఫోన్‌లో మాట్లాడి నలుగురు గైనకాలజిస్టులను నియమించాలని కోరారు.

డాక్టర్లు అందుబాటులో ఉండి స్థానికులకు సాయం చేయాలని కోరారు. త్వరలోనే సిరిసిల్ల ఏరియా ఆస్పత్రికి గైనకాలజి డాక్టర్‌ను రప్పిస్తామని చెప్పారు. ప్రభుత్వం మిమ్మల్ని డాక్టర్లుగా తయారు చేస్తే మూడేళ్లు జిల్లాలో పనిచేయలేరా? అని ప్రశ్నించారు. గైనకాలజిస్టు లేక గర్భిణీలను వెనక్కి పంపుతున్నారనే వార్తలపై ఉన్నతాధికారులతో కేటీఆర్‌ మాట్లాడారు. వైద్యశాఖ సెక్రటరీతో ఫోన్‌లో మాట్లాడి నలుగురు గైనకాలజిస్టులను నియమించాలని కోరారు.

About the Author

RY
rajesh y
Latest Videos
Recommended Stories
Recommended image1
IMD Rain Alert : బంగాళాఖాతంలో వాయుగుండం, మరో అల్పపీడనం రెడీ.. ఈ ప్రాంతాల్లో వర్షబీభత్సమే
Recommended image2
Now Playing
CM Revanth Reddy Speech: అందెశ్రీ సంతాప సభలో రేవంత్ రెడ్డి ఎమోషనల్ స్పీచ్| Asianet News Telugu
Recommended image3
పంచాయతీ ఎన్నికలు: మహిళా రిజర్వేషన్లకు లాటరీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved