ముచ్చింతల్లో సమతామూర్తిని దర్శించుకున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్ (ఫోటోలు)
రామానుజాచార్య సహస్రాబ్ది సమారోహం వేడుకల్లో జనసేన అధినేత , పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. సమతామూర్తి విగ్రహాన్ని దర్శించుకుని, 108 దివ్యదేశాలను దర్శించుకున్నారు. ముచ్చింతల్కు పవన్ కల్యాణ్ రాక విషయాన్ని తెలుసుకున్న అభిమానులు.. ఆయనను చూసేందుకు ఎగబడ్డారు.

pawan
రామానుజాచార్య సహస్రాబ్ది సమారోహం వేడుకల్లో జనసేన అధినేత , పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సమతామూర్తి కేంద్రంలోకి వస్తున్న పవన్. పక్కన జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్.
pawan
రామానుజాచార్య సహస్రాబ్ది సమారోహం వేడుకల్లో జనసేన అధినేత , పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. సమతామూర్తిని దర్శించి నమస్కరిస్తున్న పవన్ .
pawan
రామానుజాచార్య సహస్రాబ్ది సమారోహం వేడుకల్లో జనసేన అధినేత , పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. సమతామూర్తిని దర్శించి అనంతరం ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తున్న పవన్. పక్కన చినజీయర్ స్వామి, నాదెండ్ల మనోహర్,
pawan
రామానుజాచార్య సహస్రాబ్ది సమారోహం వేడుకల్లో జనసేన అధినేత , పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. పవన్ను సత్కరించి జ్ఞాపికను అందజేస్తోన్న చినజీయర్ స్వామి.
pawan
రామానుజాచార్య సహస్రాబ్ది సమారోహం వేడుకల్లో జనసేన అధినేత , పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. శాలువా కప్పి పవన్ను సత్కరిస్తున్న చినజీయర్ స్వామి.
pawan
రామానుజాచార్య సహస్రాబ్ది సమారోహం వేడుకల్లో జనసేన అధినేత , పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. 216 అడుగుల సమతామూర్తి విగ్రహాన్ని తలెత్తి పరీక్షగా చూస్తోన్న జనసేనాని.