MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Bigg Boss Telugu 10
Bigg Boss Hosts Remuneration
Bigg Boss Mary Kom
OTT Releases This Week
IMD Weather Update
iPhone 18 Pro
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Telangana
  • కవితకు ఊరట: అరవింద్ కు పసుపు రైతుల సెగ

కవితకు ఊరట: అరవింద్ కు పసుపు రైతుల సెగ

నిజామాబాద్ ఎంపీ  ధర్మపురి అరవింద్ కు కష్టాలు మొదలయ్యాయి. ఎన్నికల సమయంలో నిజామాబాద్ కేంద్రంలో పసుపు బోర్డును ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. ఈ హామీని నెరవేర్చాలని  రైతులు ఈ నెల 24వ తేదీన ధర్నాకు పిలుపునిచ్చారు.

2 Min read
Author : narsimha lode
| Updated : Jul 19 2019, 01:46 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110
నిజామాబాద్ బీజేపీ కార్యాలయంతో పాటు అరవింద్ ఇంటి ముందు కూడ ధర్నాకు దిగాలని పసుపు రైతుల అసోసియేషన్ పిలుపుఇచ్చింది.తమ డిమాండ్లను పరిష్కరించడంలో అరవింద్ వైఫల్యం చెందారని పసుపు రైతులు ఆరోపిస్తున్నారు.

నిజామాబాద్ బీజేపీ కార్యాలయంతో పాటు అరవింద్ ఇంటి ముందు కూడ ధర్నాకు దిగాలని పసుపు రైతుల అసోసియేషన్ పిలుపుఇచ్చింది.తమ డిమాండ్లను పరిష్కరించడంలో అరవింద్ వైఫల్యం చెందారని పసుపు రైతులు ఆరోపిస్తున్నారు.

నిజామాబాద్ బీజేపీ కార్యాలయంతో పాటు అరవింద్ ఇంటి ముందు కూడ ధర్నాకు దిగాలని పసుపు రైతుల అసోసియేషన్ పిలుపుఇచ్చింది.తమ డిమాండ్లను పరిష్కరించడంలో అరవింద్ వైఫల్యం చెందారని పసుపు రైతులు ఆరోపిస్తున్నారు.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210
తమ డిమాండ్లను పరిష్కరించకపోతే త్వరలో జరిగే మున్సిఫల్ ఎన్నికల్లో బీజేపీని బహిష్కరిస్తామని పసుపు రైతులు తేల్చి చెప్పారు.

తమ డిమాండ్లను పరిష్కరించకపోతే త్వరలో జరిగే మున్సిఫల్ ఎన్నికల్లో బీజేపీని బహిష్కరిస్తామని పసుపు రైతులు తేల్చి చెప్పారు.

తమ డిమాండ్లను పరిష్కరించకపోతే త్వరలో జరిగే మున్సిఫల్ ఎన్నికల్లో బీజేపీని బహిష్కరిస్తామని పసుపు రైతులు తేల్చి చెప్పారు.
310
పసుపు బోర్డు ఏర్పాటుతో పాటు ఇతర తమ సమస్యలను ప్రధానమంత్రి మోడీ దృష్టికి తీసుకెళ్లలేదని పసుపు రైతుల అసోసియేషన్ నేత తిరుపతి రెడ్డి చెప్పారు. కనీసం తమ సమస్యలను అరవింద్ పార్లమెంట్‌లో కూడ ప్రస్తావించలేదన్నారు.

పసుపు బోర్డు ఏర్పాటుతో పాటు ఇతర తమ సమస్యలను ప్రధానమంత్రి మోడీ దృష్టికి తీసుకెళ్లలేదని పసుపు రైతుల అసోసియేషన్ నేత తిరుపతి రెడ్డి చెప్పారు. కనీసం తమ సమస్యలను అరవింద్ పార్లమెంట్‌లో కూడ ప్రస్తావించలేదన్నారు.

పసుపు బోర్డు ఏర్పాటుతో పాటు ఇతర తమ సమస్యలను ప్రధానమంత్రి మోడీ దృష్టికి తీసుకెళ్లలేదని పసుపు రైతుల అసోసియేషన్ నేత తిరుపతి రెడ్డి చెప్పారు. కనీసం తమ సమస్యలను అరవింద్ పార్లమెంట్‌లో కూడ ప్రస్తావించలేదన్నారు.
410
నిజామాబాద్, ఆర్మూర్, జగిత్యాల, బాల్కొండ మున్పిపాలిటీల్లో బీజేపీని బహిష్కరిస్తామని ఆయన హెచ్చరించారు.పసుపు బోర్డును ఏర్పాటు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు పసుపుకు క్వింటాల్ కు కనీస మద్దతు ధరను రూ. 3500ల నుండి రూ. 15వేలకు పెంచాలని కోరుతున్నారు.

నిజామాబాద్, ఆర్మూర్, జగిత్యాల, బాల్కొండ మున్పిపాలిటీల్లో బీజేపీని బహిష్కరిస్తామని ఆయన హెచ్చరించారు.పసుపు బోర్డును ఏర్పాటు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు పసుపుకు క్వింటాల్ కు కనీస మద్దతు ధరను రూ. 3500ల నుండి రూ. 15వేలకు పెంచాలని కోరుతున్నారు.

నిజామాబాద్, ఆర్మూర్, జగిత్యాల, బాల్కొండ మున్పిపాలిటీల్లో బీజేపీని బహిష్కరిస్తామని ఆయన హెచ్చరించారు.పసుపు బోర్డును ఏర్పాటు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు పసుపుకు క్వింటాల్ కు కనీస మద్దతు ధరను రూ. 3500ల నుండి రూ. 15వేలకు పెంచాలని కోరుతున్నారు.
510
నిజామాబాద్ పార్లమెంట్ స్థానం నుండి సుమారు 178 మంది పసుపు రైతులు పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అరవింద్ కుమార్ విజయం సాధించిన విషయం తెలిసిందే.

నిజామాబాద్ పార్లమెంట్ స్థానం నుండి సుమారు 178 మంది పసుపు రైతులు పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అరవింద్ కుమార్ విజయం సాధించిన విషయం తెలిసిందే.

నిజామాబాద్ పార్లమెంట్ స్థానం నుండి సుమారు 178 మంది పసుపు రైతులు పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అరవింద్ కుమార్ విజయం సాధించిన విషయం తెలిసిందే.
610
పసుపు బోర్డును ఏర్పాటు చేస్తామని అరవింద్ రైతులకు హామీ ఇచ్చారు. ఈ మేరకు రైతులకు అరవింద్ బాండ్ పేపర్ రాసి హామీని ఇచ్చాడు. పసుపు రైతుల సమస్యలను నిజామాబాద్ మాజీ ఎంపీ కవిత పార్లమెంట్ లో ప్రస్తావించిన విషయాన్ని కొందరు పసుపు రైతులు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.

పసుపు బోర్డును ఏర్పాటు చేస్తామని అరవింద్ రైతులకు హామీ ఇచ్చారు. ఈ మేరకు రైతులకు అరవింద్ బాండ్ పేపర్ రాసి హామీని ఇచ్చాడు. పసుపు రైతుల సమస్యలను నిజామాబాద్ మాజీ ఎంపీ కవిత పార్లమెంట్ లో ప్రస్తావించిన విషయాన్ని కొందరు పసుపు రైతులు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.

పసుపు బోర్డును ఏర్పాటు చేస్తామని అరవింద్ రైతులకు హామీ ఇచ్చారు. ఈ మేరకు రైతులకు అరవింద్ బాండ్ పేపర్ రాసి హామీని ఇచ్చాడు. పసుపు రైతుల సమస్యలను నిజామాబాద్ మాజీ ఎంపీ కవిత పార్లమెంట్ లో ప్రస్తావించిన విషయాన్ని కొందరు పసుపు రైతులు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.
710
అంతేకాదు ప్రధానమంత్రి మోడీని కలిసి ఈ సమస్యలను పరిష్కరించాలని కూడ ఆమె కోరిన విషయాన్ని వారు ప్రస్తావిస్తున్నారు. పసుపు పండించేందుకు ఎక్కువ పెట్టుబడి పెట్టిన ఆ మేరకు ఆదాయం రావడం లేదని రైతుల ఆవేదన చెందుతున్నారు.

అంతేకాదు ప్రధానమంత్రి మోడీని కలిసి ఈ సమస్యలను పరిష్కరించాలని కూడ ఆమె కోరిన విషయాన్ని వారు ప్రస్తావిస్తున్నారు. పసుపు పండించేందుకు ఎక్కువ పెట్టుబడి పెట్టిన ఆ మేరకు ఆదాయం రావడం లేదని రైతుల ఆవేదన చెందుతున్నారు.

అంతేకాదు ప్రధానమంత్రి మోడీని కలిసి ఈ సమస్యలను పరిష్కరించాలని కూడ ఆమె కోరిన విషయాన్ని వారు ప్రస్తావిస్తున్నారు. పసుపు పండించేందుకు ఎక్కువ పెట్టుబడి పెట్టిన ఆ మేరకు ఆదాయం రావడం లేదని రైతుల ఆవేదన చెందుతున్నారు.
810
నిజామాబాద్ కేంద్రంగా పసుపుబోర్డును ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. చాలా కాలంగా ఈ డిమాండ్‌ ఉంది. ఎన్నికల సమయంలో ఈ డిమాండ్‌ పార్టీలకు ఓట్లను కురిపించే అస్త్రంగా మారింది.

నిజామాబాద్ కేంద్రంగా పసుపుబోర్డును ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. చాలా కాలంగా ఈ డిమాండ్‌ ఉంది. ఎన్నికల సమయంలో ఈ డిమాండ్‌ పార్టీలకు ఓట్లను కురిపించే అస్త్రంగా మారింది.

నిజామాబాద్ కేంద్రంగా పసుపుబోర్డును ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. చాలా కాలంగా ఈ డిమాండ్‌ ఉంది. ఎన్నికల సమయంలో ఈ డిమాండ్‌ పార్టీలకు ఓట్లను కురిపించే అస్త్రంగా మారింది.
910
దీంతో ఈ దఫా తమ డిమాండ్ల సాధన కోసం రైతులు నిజామాబాద్ ఎంపీ స్థానం నుండి పోటీ చేశారు. ప్రధానమంత్రి మోడీ ప్రాతినిథ్యం వహిస్తున్న వారణాసి నుండి కూడ పసుపు రైతులు నామినేషన్లు దాఖలు చేశారు.

దీంతో ఈ దఫా తమ డిమాండ్ల సాధన కోసం రైతులు నిజామాబాద్ ఎంపీ స్థానం నుండి పోటీ చేశారు. ప్రధానమంత్రి మోడీ ప్రాతినిథ్యం వహిస్తున్న వారణాసి నుండి కూడ పసుపు రైతులు నామినేషన్లు దాఖలు చేశారు.

దీంతో ఈ దఫా తమ డిమాండ్ల సాధన కోసం రైతులు నిజామాబాద్ ఎంపీ స్థానం నుండి పోటీ చేశారు. ప్రధానమంత్రి మోడీ ప్రాతినిథ్యం వహిస్తున్న వారణాసి నుండి కూడ పసుపు రైతులు నామినేషన్లు దాఖలు చేశారు.
1010
ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చాలని కోరుతూ పసుపు రైతులు ధర్నాకు పిలుపు ఇవ్వడంతో ఎంపీ ఏ రకంగా వ్యవహరిస్తారో అనేది ప్రస్తుతం అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చాలని కోరుతూ పసుపు రైతులు ధర్నాకు పిలుపు ఇవ్వడంతో ఎంపీ ఏ రకంగా వ్యవహరిస్తారో అనేది ప్రస్తుతం అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చాలని కోరుతూ పసుపు రైతులు ధర్నాకు పిలుపు ఇవ్వడంతో ఎంపీ ఏ రకంగా వ్యవహరిస్తారో అనేది ప్రస్తుతం అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.

About the Author

NL
narsimha lode

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
CM Revanth Reddy Speech |అసెంబ్లీలో CM రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్ | Revanth Reddy vs KCR
Recommended image2
Now Playing
Teenamar Mallanna VS ponguleti Srinivas Reddy | Asianet News Telugu
Recommended image3
Now Playing
THROWBACK : అసెంబ్లీలో కేసీఆర్ Vs రేవంత్ రెడ్డి | KCR VS Revanth Reddy In Telangana Assembly
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved