MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Telangana
  • గుత్తాకు శుభవార్త: హుజూర్ నగర్ నుంచి మళ్లీ సైదిరెడ్డే

గుత్తాకు శుభవార్త: హుజూర్ నగర్ నుంచి మళ్లీ సైదిరెడ్డే

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) సీనియర్ నేత గుత్తా సుఖేందర్ రెడ్డికి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు శుభవార్త అందించనున్నారు. కేసీఆర్ తిరుపతి పర్యటనలో బిజీబిజీగా ఉన్న విషయం తెలిసిందే. సోమవారం సాయంత్రం తిరుపతి నుంచి ఆయన హైదరాబాద్‌కు రానున్నారు. 

2 Min read
Author : rajesh y
| Updated : May 27 2019, 02:43 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) సీనియర్ నేత గుత్తా సుఖేందర్ రెడ్డికి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు శుభవార్త అందించనున్నారు. కేసీఆర్ తిరుపతి పర్యటనలో బిజీబిజీగా ఉన్న విషయం తెలిసిందే. సోమవారం సాయంత్రం తిరుపతి నుంచి ఆయన హైదరాబాద్‌కు రానున్నారు.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) సీనియర్ నేత గుత్తా సుఖేందర్ రెడ్డికి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు శుభవార్త అందించనున్నారు. కేసీఆర్ తిరుపతి పర్యటనలో బిజీబిజీగా ఉన్న విషయం తెలిసిందే. సోమవారం సాయంత్రం తిరుపతి నుంచి ఆయన హైదరాబాద్‌కు రానున్నారు.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) సీనియర్ నేత గుత్తా సుఖేందర్ రెడ్డికి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు శుభవార్త అందించనున్నారు. కేసీఆర్ తిరుపతి పర్యటనలో బిజీబిజీగా ఉన్న విషయం తెలిసిందే. సోమవారం సాయంత్రం తిరుపతి నుంచి ఆయన హైదరాబాద్‌కు రానున్నారు.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
కేసీఆర్ హైదరాబాద్‌కు రాగానే గుత్తా సుఖేందర్ రెడ్డికి ఆ శుభవార్త చెప్పనున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా గుత్తా సుఖేందర్ రెడ్డిని ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. మైనంపల్లి హనుమంత రావు రాజీనామాతో ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయ్యింది. రేపటితో నామినేషన్‌లకు గడువు ముగుస్తుంది. దీంతో గుత్తాకు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది

కేసీఆర్ హైదరాబాద్‌కు రాగానే గుత్తా సుఖేందర్ రెడ్డికి ఆ శుభవార్త చెప్పనున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా గుత్తా సుఖేందర్ రెడ్డిని ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. మైనంపల్లి హనుమంత రావు రాజీనామాతో ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయ్యింది. రేపటితో నామినేషన్‌లకు గడువు ముగుస్తుంది. దీంతో గుత్తాకు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది

కేసీఆర్ హైదరాబాద్‌కు రాగానే గుత్తా సుఖేందర్ రెడ్డికి ఆ శుభవార్త చెప్పనున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిగా గుత్తా సుఖేందర్ రెడ్డిని ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. మైనంపల్లి హనుమంత రావు రాజీనామాతో ఎమ్మెల్సీ స్థానం ఖాళీ అయ్యింది. రేపటితో నామినేషన్‌లకు గడువు ముగుస్తుంది. దీంతో గుత్తాకు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది
35
తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి లోకసభ ఎన్నిక కావడంతో హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానం ఖాళీ కానుంది. దాంతో ఉప ఎన్నిక అనివార్యమవుతుంది. ఉత్తమ్ సతీమణి పద్మావతిని కాంగ్రెసు పోటీకి దించే అవకాశం ఉండడంతో ధీటుగా ఎదుర్కోవడానికి గుత్తా సుఖేందర్ రెడ్డిని హుజూర్ నగర్ నుంచి కేసీఆర్ బరిలోకి దింపుతారనే ప్రచారం కూడా జరిగింది. అయితే, గుత్తాను ఎమ్మెల్సీగా తీసుకోవడానికే కేసీఆర్ మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.

తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి లోకసభ ఎన్నిక కావడంతో హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానం ఖాళీ కానుంది. దాంతో ఉప ఎన్నిక అనివార్యమవుతుంది. ఉత్తమ్ సతీమణి పద్మావతిని కాంగ్రెసు పోటీకి దించే అవకాశం ఉండడంతో ధీటుగా ఎదుర్కోవడానికి గుత్తా సుఖేందర్ రెడ్డిని హుజూర్ నగర్ నుంచి కేసీఆర్ బరిలోకి దింపుతారనే ప్రచారం కూడా జరిగింది. అయితే, గుత్తాను ఎమ్మెల్సీగా తీసుకోవడానికే కేసీఆర్ మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.

తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి లోకసభ ఎన్నిక కావడంతో హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానం ఖాళీ కానుంది. దాంతో ఉప ఎన్నిక అనివార్యమవుతుంది. ఉత్తమ్ సతీమణి పద్మావతిని కాంగ్రెసు పోటీకి దించే అవకాశం ఉండడంతో ధీటుగా ఎదుర్కోవడానికి గుత్తా సుఖేందర్ రెడ్డిని హుజూర్ నగర్ నుంచి కేసీఆర్ బరిలోకి దింపుతారనే ప్రచారం కూడా జరిగింది. అయితే, గుత్తాను ఎమ్మెల్సీగా తీసుకోవడానికే కేసీఆర్ మొగ్గు చూపినట్లు తెలుస్తోంది.
45
గుత్తాను శాసన మండలికి ఎంపిక చేయనున్నందున హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానం నుంచి తిరిగి శానంపూడి సైదిరెడ్డిని పోటీకి దించాలని కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు సైదిరెడ్డికి సమాచారం కూడా అందించారని తెలుస్తోంది. తెలంగాణ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో శానంపూడి సైదిరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి దాదాపు 8 వేల ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు.

గుత్తాను శాసన మండలికి ఎంపిక చేయనున్నందున హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానం నుంచి తిరిగి శానంపూడి సైదిరెడ్డిని పోటీకి దించాలని కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు సైదిరెడ్డికి సమాచారం కూడా అందించారని తెలుస్తోంది. తెలంగాణ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో శానంపూడి సైదిరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి దాదాపు 8 వేల ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు.

గుత్తాను శాసన మండలికి ఎంపిక చేయనున్నందున హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానం నుంచి తిరిగి శానంపూడి సైదిరెడ్డిని పోటీకి దించాలని కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు సైదిరెడ్డికి సమాచారం కూడా అందించారని తెలుస్తోంది. తెలంగాణ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో శానంపూడి సైదిరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి దాదాపు 8 వేల ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు.
55
గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు 15 రోజుల పాటు హుజూర్ నగర్ లో మకాం వేస్తారని అంటున్నారు. ఆ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుని శానంపూడి సైదిరెడ్డిని గెలిపించుకునే బాధ్యతను కేసీఆర్ కేటీఆర్ కు అప్పగించారని అంటున్నారు. ఉప ఎన్నిక నోటిఫికేషన్ వచ్చేలోగా హుజూర్ నగర్ నియోజకవర్గంలో కొన్ని అభివద్ధి కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుట్టాలని భావిస్తున్నారు

గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు 15 రోజుల పాటు హుజూర్ నగర్ లో మకాం వేస్తారని అంటున్నారు. ఆ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుని శానంపూడి సైదిరెడ్డిని గెలిపించుకునే బాధ్యతను కేసీఆర్ కేటీఆర్ కు అప్పగించారని అంటున్నారు. ఉప ఎన్నిక నోటిఫికేషన్ వచ్చేలోగా హుజూర్ నగర్ నియోజకవర్గంలో కొన్ని అభివద్ధి కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుట్టాలని భావిస్తున్నారు

గత అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు 15 రోజుల పాటు హుజూర్ నగర్ లో మకాం వేస్తారని అంటున్నారు. ఆ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుని శానంపూడి సైదిరెడ్డిని గెలిపించుకునే బాధ్యతను కేసీఆర్ కేటీఆర్ కు అప్పగించారని అంటున్నారు. ఉప ఎన్నిక నోటిఫికేషన్ వచ్చేలోగా హుజూర్ నగర్ నియోజకవర్గంలో కొన్ని అభివద్ధి కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుట్టాలని భావిస్తున్నారు

About the Author

RY
rajesh y

Latest Videos
Recommended Stories
Recommended image1
Kavitha: పెళ్లి కూతురుకు తాళి క‌ట్టిన క‌విత‌.. అస‌లేం జ‌రిగిందంటే.?
Recommended image2
School Holidays : ఆగస్ట్ ముగిసినా ఆగని సెలవులు.. సెప్టెంబర్ లో స్కూళ్ళు, కాలేజీలు, ఆఫీసులకు వచ్చే వరుస సెలవులు, లాంగ్ వీకెండ్స్ ఇవే
Recommended image3
Weather Update: ఏపీ, తెలంగాణలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved