రంగంలోకి జానారెడ్డి: నాగార్జునసాగర్లో 'దుబ్బాక' రిపీట్ కాకుండా కాంగ్రెస్ ప్లాన్
First Published Jan 12, 2021, 12:16 PM IST
నాగార్జునసాగర్ ఉప ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా తీసుకొంది. గత ఎన్నికల అనుభవాలను దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ నాయకత్వం జాగ్రత్తలు తీసుకొంటుంది.

దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఘోర పరాజయంతో కాంగ్రెస్ పార్టీ నాగార్జునసాగర్ ఉప ఎన్నికల విషయంలో జాగ్రత్తలు తీసుకొంటుంది.

వరుస ఎన్నికల్లో ఓటములతో ఆ పార్టీ క్యాడర్ తీవ్ర నిరాశలో ఉంది. పీసీసీకి కొత్త చీఫ్ ను నియమించాలని డిమాండ్ నెలకొంది. కొత్త పీసీసీ చీఫ్ నియామకం కోసం పార్టీ నాయకత్వం కసరత్తును కూడా ప్రారంభించింది.
Today's Poll
ఎంత మంది ఆటగాళ్లతో ఆడడానికి ఇష్టపడుతారు?