MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Telangana
  • టార్గెట్ కేసీఆర్‌‌: బీజేపీ అస్త్రమిదే

టార్గెట్ కేసీఆర్‌‌: బీజేపీ అస్త్రమిదే

తెలంగాణలో రాజకీయంగా బలోపేతం కావడానికి బీజేపీ అన్ని రకాల అవకాశాలను తనకు అనుకూలంగా మలుచుకొనే ప్రయత్నం చేస్తోంది. టీఆర్ఎస్ ను లక్ష్యంగా చేసుకొని విస్తృతంగా ప్రచారం చేయనుంది.

1 Min read
Author : narsimha lode
| Updated : Jul 26 2019, 07:15 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19
రాష్ట్రంలో టీఆర్ఎస్ కు చెక్ పెట్టేందుకు బీజేపీ వ్యూహత్మకంగా వ్యవహరిస్తోంది. ఎంఐఎంకు టీఆర్ఎస్ ఎలా సహకరిస్తోందోననే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది

రాష్ట్రంలో టీఆర్ఎస్ కు చెక్ పెట్టేందుకు బీజేపీ వ్యూహత్మకంగా వ్యవహరిస్తోంది. ఎంఐఎంకు టీఆర్ఎస్ ఎలా సహకరిస్తోందోననే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది

రాష్ట్రంలో టీఆర్ఎస్ కు చెక్ పెట్టేందుకు బీజేపీ వ్యూహత్మకంగా వ్యవహరిస్తోంది. ఎంఐఎంకు టీఆర్ఎస్ ఎలా సహకరిస్తోందోననే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29
.ఇటీవల కాలంలో ఎంఐఎం నేతలు తీవ్ర వ్యాఖ్యలు చేసినా కూడ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోని విషయాన్ని బీజేపీ నేతలు గుర్తు చేస్తున్నారు.

.ఇటీవల కాలంలో ఎంఐఎం నేతలు తీవ్ర వ్యాఖ్యలు చేసినా కూడ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోని విషయాన్ని బీజేపీ నేతలు గుర్తు చేస్తున్నారు.

.ఇటీవల కాలంలో ఎంఐఎం నేతలు తీవ్ర వ్యాఖ్యలు చేసినా కూడ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోని విషయాన్ని బీజేపీ నేతలు గుర్తు చేస్తున్నారు.
39
తెలంగాణ రాష్ట్రంలో ఎంఐఎం టీఆర్ఎస్ లు మిత్రపక్షంగా కొనసాగుతున్నాయి. మున్సిపల్ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికల్లో కూడ ఈ రెండు పార్టీలు మిత్రులుగానే ఉన్నాయి.దేశంలో రాజకీయాల్లో గుణాత్మక మార్పు కోసం టీఆర్ఎస్ తో కలిసి పనిచేస్తామని ఎంఐఎం ప్రకటించిన విషయం తెలిసిందే.

తెలంగాణ రాష్ట్రంలో ఎంఐఎం టీఆర్ఎస్ లు మిత్రపక్షంగా కొనసాగుతున్నాయి. మున్సిపల్ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికల్లో కూడ ఈ రెండు పార్టీలు మిత్రులుగానే ఉన్నాయి.దేశంలో రాజకీయాల్లో గుణాత్మక మార్పు కోసం టీఆర్ఎస్ తో కలిసి పనిచేస్తామని ఎంఐఎం ప్రకటించిన విషయం తెలిసిందే.

తెలంగాణ రాష్ట్రంలో ఎంఐఎం టీఆర్ఎస్ లు మిత్రపక్షంగా కొనసాగుతున్నాయి. మున్సిపల్ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికల్లో కూడ ఈ రెండు పార్టీలు మిత్రులుగానే ఉన్నాయి.దేశంలో రాజకీయాల్లో గుణాత్మక మార్పు కోసం టీఆర్ఎస్ తో కలిసి పనిచేస్తామని ఎంఐఎం ప్రకటించిన విషయం తెలిసిందే.
49
మూడు రోజుల క్రితం ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలను బీజేపీ నేతలు ప్రస్తావిస్తున్నారు. ముస్లింలకు రిజర్వేషన్ల బిల్లును ఉపసంహరించుకోవాలని కేసీఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది బీజేపీ.

మూడు రోజుల క్రితం ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలను బీజేపీ నేతలు ప్రస్తావిస్తున్నారు. ముస్లింలకు రిజర్వేషన్ల బిల్లును ఉపసంహరించుకోవాలని కేసీఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది బీజేపీ.

మూడు రోజుల క్రితం ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలను బీజేపీ నేతలు ప్రస్తావిస్తున్నారు. ముస్లింలకు రిజర్వేషన్ల బిల్లును ఉపసంహరించుకోవాలని కేసీఆర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది బీజేపీ.
59
టీఆర్ఎస్ ఎంఐఎం రాజకీయాలతో రాజకీయంగా తమ పార్టీ బలోపేతమయ్యేందుకు ఉపయోగపడుతాయని కాషాయదళం భావిస్తోంది. ఈ రెండు పార్టీలు అనుసరిస్తున్న విధానాలను ప్రజలు అర్ధం చేసుకొంటున్నారని బీజేపీ నేతలు భావిస్తున్నారు.

టీఆర్ఎస్ ఎంఐఎం రాజకీయాలతో రాజకీయంగా తమ పార్టీ బలోపేతమయ్యేందుకు ఉపయోగపడుతాయని కాషాయదళం భావిస్తోంది. ఈ రెండు పార్టీలు అనుసరిస్తున్న విధానాలను ప్రజలు అర్ధం చేసుకొంటున్నారని బీజేపీ నేతలు భావిస్తున్నారు.

టీఆర్ఎస్ ఎంఐఎం రాజకీయాలతో రాజకీయంగా తమ పార్టీ బలోపేతమయ్యేందుకు ఉపయోగపడుతాయని కాషాయదళం భావిస్తోంది. ఈ రెండు పార్టీలు అనుసరిస్తున్న విధానాలను ప్రజలు అర్ధం చేసుకొంటున్నారని బీజేపీ నేతలు భావిస్తున్నారు.
69
కేసీఆర్ ప్రభుత్వం హిందువులకు వ్యతిరేకంగా ఏ రకంగా వ్యవహరిస్తుందో ప్రజలు అర్ధం చేసుకొంటున్నారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు రామచంద్రారావు అభిప్రాయపడ్డారు.

కేసీఆర్ ప్రభుత్వం హిందువులకు వ్యతిరేకంగా ఏ రకంగా వ్యవహరిస్తుందో ప్రజలు అర్ధం చేసుకొంటున్నారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు రామచంద్రారావు అభిప్రాయపడ్డారు.

కేసీఆర్ ప్రభుత్వం హిందువులకు వ్యతిరేకంగా ఏ రకంగా వ్యవహరిస్తుందో ప్రజలు అర్ధం చేసుకొంటున్నారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు రామచంద్రారావు అభిప్రాయపడ్డారు.
79
ఎంఐఎం టీఆర్ఎస్ మైత్రితో రాష్ట్రంలో సాగుతున్న పాలనపై ప్రజలు విసుగు చెందారని రామచంద్రారావు చెప్పారు. రాజకీయంగా లబ్ది పొందేందుకు ఎంఐఎం ప్రతి చిన్న అవకాశాన్ని వినియోగించుకొంటుందని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ అభిప్రాయపడ్డారు.

ఎంఐఎం టీఆర్ఎస్ మైత్రితో రాష్ట్రంలో సాగుతున్న పాలనపై ప్రజలు విసుగు చెందారని రామచంద్రారావు చెప్పారు. రాజకీయంగా లబ్ది పొందేందుకు ఎంఐఎం ప్రతి చిన్న అవకాశాన్ని వినియోగించుకొంటుందని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ అభిప్రాయపడ్డారు.

ఎంఐఎం టీఆర్ఎస్ మైత్రితో రాష్ట్రంలో సాగుతున్న పాలనపై ప్రజలు విసుగు చెందారని రామచంద్రారావు చెప్పారు. రాజకీయంగా లబ్ది పొందేందుకు ఎంఐఎం ప్రతి చిన్న అవకాశాన్ని వినియోగించుకొంటుందని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ అభిప్రాయపడ్డారు.
89
ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ నాలుగు ఎంపీ స్థానాలను కైవసం చేసుకొంది. దీంతో బీజేపీ జాతీయ నాయకత్వం కూడ తెలంగాణపై కేంద్రీకరించింది. బీజేపీ నేతలు ప్రస్తుతం సభ్యత్వ నమోదుపై కేంద్రీకరించారు.

ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ నాలుగు ఎంపీ స్థానాలను కైవసం చేసుకొంది. దీంతో బీజేపీ జాతీయ నాయకత్వం కూడ తెలంగాణపై కేంద్రీకరించింది. బీజేపీ నేతలు ప్రస్తుతం సభ్యత్వ నమోదుపై కేంద్రీకరించారు.

ఈ ఏడాది ఏప్రిల్ మాసంలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ నాలుగు ఎంపీ స్థానాలను కైవసం చేసుకొంది. దీంతో బీజేపీ జాతీయ నాయకత్వం కూడ తెలంగాణపై కేంద్రీకరించింది. బీజేపీ నేతలు ప్రస్తుతం సభ్యత్వ నమోదుపై కేంద్రీకరించారు.
99
రానున్న రోజుల్లో తెలంగాణకు చెందిన పలు పార్టీలకు చెందిన నేతలు బీజేపీలో చేరేందుకు సిద్దంగా ఉన్నారు.ఇప్పటికే ఆయా పార్టీల నేతలతో బీజేపీ నాయకత్వం చర్చలు జరిపింది.

రానున్న రోజుల్లో తెలంగాణకు చెందిన పలు పార్టీలకు చెందిన నేతలు బీజేపీలో చేరేందుకు సిద్దంగా ఉన్నారు.ఇప్పటికే ఆయా పార్టీల నేతలతో బీజేపీ నాయకత్వం చర్చలు జరిపింది.

రానున్న రోజుల్లో తెలంగాణకు చెందిన పలు పార్టీలకు చెందిన నేతలు బీజేపీలో చేరేందుకు సిద్దంగా ఉన్నారు.ఇప్పటికే ఆయా పార్టీల నేతలతో బీజేపీ నాయకత్వం చర్చలు జరిపింది.

About the Author

NL
narsimha lode

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
CM Revanth Reddy America Tour: సీఎం రేవంత్ రెడ్డి అమెరికా ప‌ర్య‌ట‌న‌ రద్దు అస‌లేం జ‌రిగిందంటే?
Recommended image2
రేవంత్ రెడ్డి అమెరికా ప‌ర్య‌ట‌న‌కు.. కేంద్రం ఎందుకు అనుమ‌తి ఇవ్వ‌లేదు. అస‌లేం జ‌రిగింది?
Recommended image3
రెండు రోజులుగా ఒకే చోట పార్కింగ్ చేసిన కారులోంచి దుర్వాస‌న‌.. ఏంటా చూడ‌గా షాకింగ్ సీన్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved