నాగార్జునసాగర్ అసెంబ్లీ బైపోల్: బీజేపీ ప్లాన్ ఇదీ
నాగార్జునసాగర్ ఉప ఎన్నికలపై బీజేపీ ఫోకస్ పెట్టింది. దుబ్బాక ఉప ఎన్నికల్లో విజయంతో పాటు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలతో బీజేపీ క్యాడర్ లో ఉత్సాహన్ని నింపాయి.

<p> నాగార్జునసాగర్ ఉప ఎన్నికలపై బీజేపీ ఫోకస్ పెట్టింది. దుబ్బాక ఉప ఎన్నికల్లో విజయంతో పాటు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలతో బీజేపీ క్యాడర్ లో ఉత్సాహన్ని నింపాయి.</p>
నాగార్జునసాగర్ ఉప ఎన్నికలపై బీజేపీ ఫోకస్ పెట్టింది. దుబ్బాక ఉప ఎన్నికల్లో విజయంతో పాటు జీహెచ్ఎంసీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలతో బీజేపీ క్యాడర్ లో ఉత్సాహన్ని నింపాయి.
<p><br />గత ఏడాది డిసెంబర్ 1వ తేదీన నోముల నర్సింహ్మయ్య అనారోగ్యంతో మరణించాడు. దీంతో ఈ స్థానానికి త్వరలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.</p>
గత ఏడాది డిసెంబర్ 1వ తేదీన నోముల నర్సింహ్మయ్య అనారోగ్యంతో మరణించాడు. దీంతో ఈ స్థానానికి త్వరలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.
<p><br />ఈ ఎన్నికల్లో విజయం సాధించాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది. ఈ నెలాఖరులో లేదా మార్చి మొదటి వారంలో నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో భారీ బహిరంగసభను నిర్వహించాలని బీజేపీ ప్లాన్ చేసింది.</p>
ఈ ఎన్నికల్లో విజయం సాధించాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది. ఈ నెలాఖరులో లేదా మార్చి మొదటి వారంలో నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో భారీ బహిరంగసభను నిర్వహించాలని బీజేపీ ప్లాన్ చేసింది.
<p>దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ కు బీజేపీ షాకిచ్చింది. ప్రస్తుతం నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికలపై బీజేపీ కేంద్రీకరించింది.</p>
దుబ్బాక ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ కు బీజేపీ షాకిచ్చింది. ప్రస్తుతం నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికలపై బీజేపీ కేంద్రీకరించింది.
<p>ఈ నియోజకవర్గంలో పట్టు సాధించేందుకు బీజేపీ ప్లాన్ చేసింది. ఇదే జిల్లాలోని గుర్రంబోడులో గిరిజనుల భూముల సమస్యపై బీజేపీ నేతలు ఆందోళన నిర్వహించారు. అధికార పార్టీ నేతల అండతో గిరిజనుల భూములను ఆక్రమించుకొన్నారని బీజేపీ విమర్శించింది.</p>
ఈ నియోజకవర్గంలో పట్టు సాధించేందుకు బీజేపీ ప్లాన్ చేసింది. ఇదే జిల్లాలోని గుర్రంబోడులో గిరిజనుల భూముల సమస్యపై బీజేపీ నేతలు ఆందోళన నిర్వహించారు. అధికార పార్టీ నేతల అండతో గిరిజనుల భూములను ఆక్రమించుకొన్నారని బీజేపీ విమర్శించింది.
<p><br />నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికను పురస్కరించుకొని భారీ బహిరంగసభను ఏర్పాటు చేయనున్నారు. ఈ సభలో బీజేపీ జాతీయ నాయకులతో పాటు కేంద్ర మంత్రులను కూడ ఆహ్వానించాలని బీజేపీ నాయకత్వం భావిస్తోంది.</p>
నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికను పురస్కరించుకొని భారీ బహిరంగసభను ఏర్పాటు చేయనున్నారు. ఈ సభలో బీజేపీ జాతీయ నాయకులతో పాటు కేంద్ర మంత్రులను కూడ ఆహ్వానించాలని బీజేపీ నాయకత్వం భావిస్తోంది.
<p>జీహెచ్ఎంసీ, దుబ్బాక ఉప ఎన్నికల్లో అనుసరించిన వ్యూహాన్నే నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో కూడ బీజేపీ అమలు చేయనుంది.</p>
జీహెచ్ఎంసీ, దుబ్బాక ఉప ఎన్నికల్లో అనుసరించిన వ్యూహాన్నే నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో కూడ బీజేపీ అమలు చేయనుంది.
<p><br />మార్చి మాసంలో రెండు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు కూడ జరగనున్నాయి. దీంతో పాటు నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో విజయం సాధిస్తామని ఆ పార్టీ ధీమాగా ఉంది.</p>
మార్చి మాసంలో రెండు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు కూడ జరగనున్నాయి. దీంతో పాటు నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో విజయం సాధిస్తామని ఆ పార్టీ ధీమాగా ఉంది.
<p>గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ, సాగర్ ఉప ఎన్నికల ప్రచారంలో కూడ నేతలు విస్తృతంగా ప్రచారం చేయనున్నారు. ప్రతి 50 ఓటర్లకు బీజేపీ ఒక ఇంచార్జీని నియమించింది.</p>
గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ, సాగర్ ఉప ఎన్నికల ప్రచారంలో కూడ నేతలు విస్తృతంగా ప్రచారం చేయనున్నారు. ప్రతి 50 ఓటర్లకు బీజేపీ ఒక ఇంచార్జీని నియమించింది.