MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • ఎన్నికల ఫలితాలతో జోష్: తెలంగాణలో బస్సు యాత్రకు కమలదళం ప్లాన్

ఎన్నికల ఫలితాలతో జోష్: తెలంగాణలో బస్సు యాత్రకు కమలదళం ప్లాన్

తెలంగాణ రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడంతో పాటు టీఆర్ఎస్ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించేందుకు బస్సు యాత్ర చేయాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది.

1 Min read
narsimha lode
Published : Dec 23 2020, 05:40 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19
<p>2023 లో ఎన్నికల్లో తెలంగాణలో జరిగే రాష్ట్రంలో అధికారాన్ని కైవసం చేసుకోవాలని బీజేపీ పావులు కదుపుతోంది. రాష్ట్రంలో బస్సు యాత్ర చేపట్టాలని ఆ పార్టీ భావిస్తోంది.&nbsp;</p>

<p>2023 లో ఎన్నికల్లో తెలంగాణలో జరిగే రాష్ట్రంలో అధికారాన్ని కైవసం చేసుకోవాలని బీజేపీ పావులు కదుపుతోంది. రాష్ట్రంలో బస్సు యాత్ర చేపట్టాలని ఆ పార్టీ భావిస్తోంది.&nbsp;</p>

2023 లో ఎన్నికల్లో తెలంగాణలో జరిగే రాష్ట్రంలో అధికారాన్ని కైవసం చేసుకోవాలని బీజేపీ పావులు కదుపుతోంది. రాష్ట్రంలో బస్సు యాత్ర చేపట్టాలని ఆ పార్టీ భావిస్తోంది. 

29
<p>దుబ్బాక ఉప ఎన్నికల్లో విజయం సాధించడం, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 48 కార్పోరేట్ స్థానాలను దక్కించుకోవడం బీజేపీ క్యాడర్ లో ఉత్సాహన్ని నింపింది.<br />&nbsp;</p>

<p>దుబ్బాక ఉప ఎన్నికల్లో విజయం సాధించడం, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 48 కార్పోరేట్ స్థానాలను దక్కించుకోవడం బీజేపీ క్యాడర్ లో ఉత్సాహన్ని నింపింది.<br />&nbsp;</p>

దుబ్బాక ఉప ఎన్నికల్లో విజయం సాధించడం, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 48 కార్పోరేట్ స్థానాలను దక్కించుకోవడం బీజేపీ క్యాడర్ లో ఉత్సాహన్ని నింపింది.
 

39
<p>రాష్ట్రంలో టీఆర్ఎస్ కు &nbsp;తామే ప్రత్యామ్నాయం అనే నినాదాన్ని బీజేపీ ముందుకు తెచ్చింది. ఈ రెండు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ &nbsp;ఆశించిన ఫలితాలను సాధించలేదు. కాంగ్రెస్ పార్టీ గత కొంత కాలంగా ఏ ఎన్నికల్లో కూడా ఆశించిన ఫలితాలను సాధించలేదు.&nbsp;</p>

<p>రాష్ట్రంలో టీఆర్ఎస్ కు &nbsp;తామే ప్రత్యామ్నాయం అనే నినాదాన్ని బీజేపీ ముందుకు తెచ్చింది. ఈ రెండు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ &nbsp;ఆశించిన ఫలితాలను సాధించలేదు. కాంగ్రెస్ పార్టీ గత కొంత కాలంగా ఏ ఎన్నికల్లో కూడా ఆశించిన ఫలితాలను సాధించలేదు.&nbsp;</p>

రాష్ట్రంలో టీఆర్ఎస్ కు  తామే ప్రత్యామ్నాయం అనే నినాదాన్ని బీజేపీ ముందుకు తెచ్చింది. ఈ రెండు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ  ఆశించిన ఫలితాలను సాధించలేదు. కాంగ్రెస్ పార్టీ గత కొంత కాలంగా ఏ ఎన్నికల్లో కూడా ఆశించిన ఫలితాలను సాధించలేదు. 

49
<p>త్వరలో నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరగనున్నాయి.ఈ ఎన్నికల్లో తమ సత్తా చాటాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది.</p>

<p>త్వరలో నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరగనున్నాయి.ఈ ఎన్నికల్లో తమ సత్తా చాటాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది.</p>

త్వరలో నాగార్జునసాగర్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నికలు జరగనున్నాయి.ఈ ఎన్నికల్లో తమ సత్తా చాటాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది.

59
<p>తెలంగాణలో &nbsp;బస్సు యాత్ర చేయాలని బీజేపీ నాయకత్వం భావిస్తోంది. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ బస్సు యాత్ర చేపట్టాలని బీజేపీ భావిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ విధానాలను ఈ యాత్ర ద్వారా ఎండగట్టాలని ఆ పార్టీ ప్లాన్ చేస్తోంది.&nbsp;</p>

<p>తెలంగాణలో &nbsp;బస్సు యాత్ర చేయాలని బీజేపీ నాయకత్వం భావిస్తోంది. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ బస్సు యాత్ర చేపట్టాలని బీజేపీ భావిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ విధానాలను ఈ యాత్ర ద్వారా ఎండగట్టాలని ఆ పార్టీ ప్లాన్ చేస్తోంది.&nbsp;</p>

తెలంగాణలో  బస్సు యాత్ర చేయాలని బీజేపీ నాయకత్వం భావిస్తోంది. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ బస్సు యాత్ర చేపట్టాలని బీజేపీ భావిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ విధానాలను ఈ యాత్ర ద్వారా ఎండగట్టాలని ఆ పార్టీ ప్లాన్ చేస్తోంది. 

69
<p>బస్సు యాత్ర ద్వారా కేసీఆర్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో పాటు రాష్ట్రానికి కేంద్రం నుండి వచ్చిన నిధులను ప్రజలకు వివరించనున్నారు. బస్సు యాత్ర తర్వాత పాదయాత్ర చేయాలని కూడ ఆ పార్టీ నాయకత్వం భావిస్తోంది</p>

<p>బస్సు యాత్ర ద్వారా కేసీఆర్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో పాటు రాష్ట్రానికి కేంద్రం నుండి వచ్చిన నిధులను ప్రజలకు వివరించనున్నారు. బస్సు యాత్ర తర్వాత పాదయాత్ర చేయాలని కూడ ఆ పార్టీ నాయకత్వం భావిస్తోంది</p>

బస్సు యాత్ర ద్వారా కేసీఆర్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో పాటు రాష్ట్రానికి కేంద్రం నుండి వచ్చిన నిధులను ప్రజలకు వివరించనున్నారు. బస్సు యాత్ర తర్వాత పాదయాత్ర చేయాలని కూడ ఆ పార్టీ నాయకత్వం భావిస్తోంది

79
<p>ఈ యాత్రతో పాటు రాష్ట్రంలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలని కమలదళం ప్రణాళికలు సిద్దం చేసింది.</p>

<p>ఈ యాత్రతో పాటు రాష్ట్రంలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలని కమలదళం ప్రణాళికలు సిద్దం చేసింది.</p>

ఈ యాత్రతో పాటు రాష్ట్రంలో పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయాలని కమలదళం ప్రణాళికలు సిద్దం చేసింది.

89
<p>బూత్ స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయాలని కాషాయదళం భావించింది.</p>

<p>బూత్ స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయాలని కాషాయదళం భావించింది.</p>

బూత్ స్థాయిలో కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. సంస్థాగతంగా పార్టీని బలోపేతం చేయాలని కాషాయదళం భావించింది.

99
<p style="text-align: justify;">ఇతర పార్టీల్లోని నేతలను తమ వైపునకు తిప్పుకొనేందుకు బీజేపీ నాయకత్వం పావులు కదుపుతోంది.&nbsp;</p>

<p style="text-align: justify;">ఇతర పార్టీల్లోని నేతలను తమ వైపునకు తిప్పుకొనేందుకు బీజేపీ నాయకత్వం పావులు కదుపుతోంది.&nbsp;</p>

ఇతర పార్టీల్లోని నేతలను తమ వైపునకు తిప్పుకొనేందుకు బీజేపీ నాయకత్వం పావులు కదుపుతోంది. 

About the Author

NL
narsimha lode
Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved