MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • విషాదం: దేశ రక్షణ కోసం మరో తెలంగాణ జవాన్ బలి

విషాదం: దేశ రక్షణ కోసం మరో తెలంగాణ జవాన్ బలి

దేశసేవ కోసం ఆర్మీలో చేరిన మహబూబ్ నగర్ వాసి పరశురాం తాజాగా ప్రమాదానికి గురయి మరణించడంతో అతడి కుటుంబంలో విషాదం నెలకొంది. 

1 Min read
Arun Kumar P | Asianet News
Published : Dec 27 2020, 09:20 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
<p>&nbsp;హైదరాబాద్: దేశ రక్షణ కోసం&nbsp;జమ్మూ కాశ్మీర్ లో ఆర్మీ అధికారిగా విధులు నిర్వహిస్తున్న మహబూబ్ నగర్ వాసి ప్రమాదవశాత్తు మృత్యువాతపడ్డాడు. లడక్ లోని లేహ్ లో ఆర్మీ లో హవల్ధార్ గా పనిచేస్తున్న పరుశురాం డ్యూటీలో వుండగా కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ బండల కింద చిక్కుకున్న అతడు అక్కడికక్కడే మరణించాడు.</p>

<p>&nbsp;హైదరాబాద్: దేశ రక్షణ కోసం&nbsp;జమ్మూ కాశ్మీర్ లో ఆర్మీ అధికారిగా విధులు నిర్వహిస్తున్న మహబూబ్ నగర్ వాసి ప్రమాదవశాత్తు మృత్యువాతపడ్డాడు. లడక్ లోని లేహ్ లో ఆర్మీ లో హవల్ధార్ గా పనిచేస్తున్న పరుశురాం డ్యూటీలో వుండగా కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ బండల కింద చిక్కుకున్న అతడు అక్కడికక్కడే మరణించాడు.</p>

 హైదరాబాద్: దేశ రక్షణ కోసం జమ్మూ కాశ్మీర్ లో ఆర్మీ అధికారిగా విధులు నిర్వహిస్తున్న మహబూబ్ నగర్ వాసి ప్రమాదవశాత్తు మృత్యువాతపడ్డాడు. లడక్ లోని లేహ్ లో ఆర్మీ లో హవల్ధార్ గా పనిచేస్తున్న పరుశురాం డ్యూటీలో వుండగా కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ బండల కింద చిక్కుకున్న అతడు అక్కడికక్కడే మరణించాడు.

25
<p>మృతుడు పరశురాంది మహబూబ్ నగర్ జిల్లా గుండీడ్ మండలం గువ్వనికుంట తాండ. దేశసేవ కోసం ఆర్మీలో చేరిన అతడు తాజాగా ప్రమాదానికి గురయి మరణించడంతో అతడి కుటుంబంలో విషాదం నెలకొంది. పరుశురాం భౌతిక కాయానికి రాష్ట్ర ఆబ్కారి, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి &nbsp;శ్రీనివాస్ గౌడ్, చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు రంజిత్ రెడ్డి, పరిగి శాసన సభ్యులు మహేష్ రెడ్డి శంషాబాద్ విమానాశ్రయంలో ఘనంగా నివాళులర్పించారు.</p><p>&nbsp;</p>

<p>మృతుడు పరశురాంది మహబూబ్ నగర్ జిల్లా గుండీడ్ మండలం గువ్వనికుంట తాండ. దేశసేవ కోసం ఆర్మీలో చేరిన అతడు తాజాగా ప్రమాదానికి గురయి మరణించడంతో అతడి కుటుంబంలో విషాదం నెలకొంది. పరుశురాం భౌతిక కాయానికి రాష్ట్ర ఆబ్కారి, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి &nbsp;శ్రీనివాస్ గౌడ్, చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు రంజిత్ రెడ్డి, పరిగి శాసన సభ్యులు మహేష్ రెడ్డి శంషాబాద్ విమానాశ్రయంలో ఘనంగా నివాళులర్పించారు.</p><p>&nbsp;</p>

మృతుడు పరశురాంది మహబూబ్ నగర్ జిల్లా గుండీడ్ మండలం గువ్వనికుంట తాండ. దేశసేవ కోసం ఆర్మీలో చేరిన అతడు తాజాగా ప్రమాదానికి గురయి మరణించడంతో అతడి కుటుంబంలో విషాదం నెలకొంది. పరుశురాం భౌతిక కాయానికి రాష్ట్ర ఆబ్కారి, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి  శ్రీనివాస్ గౌడ్, చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు రంజిత్ రెడ్డి, పరిగి శాసన సభ్యులు మహేష్ రెడ్డి శంషాబాద్ విమానాశ్రయంలో ఘనంగా నివాళులర్పించారు.

 

35
<p>గురువారం లేహ్ లో పరశురాం విధుల్లో వుండగా కొండచరియలు విరిగిపడి మరణించారని ఆర్మీ అధికారులు కుటుంబసభ్యులకు సమాచారం అందించారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. దేశ సేవలో అసువులు బాసిన పరుశురాం సేవలను మంత్రి కీర్తించారు.&nbsp;</p>

<p>గురువారం లేహ్ లో పరశురాం విధుల్లో వుండగా కొండచరియలు విరిగిపడి మరణించారని ఆర్మీ అధికారులు కుటుంబసభ్యులకు సమాచారం అందించారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. దేశ సేవలో అసువులు బాసిన పరుశురాం సేవలను మంత్రి కీర్తించారు.&nbsp;</p>

గురువారం లేహ్ లో పరశురాం విధుల్లో వుండగా కొండచరియలు విరిగిపడి మరణించారని ఆర్మీ అధికారులు కుటుంబసభ్యులకు సమాచారం అందించారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. దేశ సేవలో అసువులు బాసిన పరుశురాం సేవలను మంత్రి కీర్తించారు. 

45
<p>రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ.25 లక్షల రూపాయల ఆర్ధిక సాయంతో పాటు మహబూబ్ నగర్ పట్టణంలో డబుల్ బెడ్ రూమ్ ఇంటిని పరుశురాం కుటుంబానికి అందించనున్నట్లు మంత్రి ప్రకటించారు. పరుశురాం కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.&nbsp;వీటితో పాటు సైనిక సంక్షేమ నిధి నుండి నిధులు విడుదల అయ్యేలా కృషి చేస్తామన్నారు.&nbsp;</p>

<p>రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ.25 లక్షల రూపాయల ఆర్ధిక సాయంతో పాటు మహబూబ్ నగర్ పట్టణంలో డబుల్ బెడ్ రూమ్ ఇంటిని పరుశురాం కుటుంబానికి అందించనున్నట్లు మంత్రి ప్రకటించారు. పరుశురాం కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.&nbsp;వీటితో పాటు సైనిక సంక్షేమ నిధి నుండి నిధులు విడుదల అయ్యేలా కృషి చేస్తామన్నారు.&nbsp;</p>

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ.25 లక్షల రూపాయల ఆర్ధిక సాయంతో పాటు మహబూబ్ నగర్ పట్టణంలో డబుల్ బెడ్ రూమ్ ఇంటిని పరుశురాం కుటుంబానికి అందించనున్నట్లు మంత్రి ప్రకటించారు. పరుశురాం కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. వీటితో పాటు సైనిక సంక్షేమ నిధి నుండి నిధులు విడుదల అయ్యేలా కృషి చేస్తామన్నారు. 

55
<p>కేంద్ర ప్రభుత్వం కూడా పరుశురాం కుటుంబానికి నష్ట పరిహారం అందించాలని కోరారు. తెలంగాణ రాష్ట్రం నుండి పరుశురాం కుటుంబానికి అండగా ఉంటామన్నారు.&nbsp;గతంలో చైనా దురాక్రమణలో అసువులు బాసిన కల్నల్ &nbsp;సంతోష్ బాబు కుటుంబాన్ని అదుకున్నామని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేసుకున్నారు. &nbsp;ఈ సందర్భంగా పరుశురాం భౌతిక కాయానికి సైనిక అధికారులు సైనిక లాంఛనాలతో నివాళులు అర్పించారు.</p><p><br />&nbsp;</p>

<p>కేంద్ర ప్రభుత్వం కూడా పరుశురాం కుటుంబానికి నష్ట పరిహారం అందించాలని కోరారు. తెలంగాణ రాష్ట్రం నుండి పరుశురాం కుటుంబానికి అండగా ఉంటామన్నారు.&nbsp;గతంలో చైనా దురాక్రమణలో అసువులు బాసిన కల్నల్ &nbsp;సంతోష్ బాబు కుటుంబాన్ని అదుకున్నామని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేసుకున్నారు. &nbsp;ఈ సందర్భంగా పరుశురాం భౌతిక కాయానికి సైనిక అధికారులు సైనిక లాంఛనాలతో నివాళులు అర్పించారు.</p><p><br />&nbsp;</p>

కేంద్ర ప్రభుత్వం కూడా పరుశురాం కుటుంబానికి నష్ట పరిహారం అందించాలని కోరారు. తెలంగాణ రాష్ట్రం నుండి పరుశురాం కుటుంబానికి అండగా ఉంటామన్నారు. గతంలో చైనా దురాక్రమణలో అసువులు బాసిన కల్నల్  సంతోష్ బాబు కుటుంబాన్ని అదుకున్నామని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేసుకున్నారు.  ఈ సందర్భంగా పరుశురాం భౌతిక కాయానికి సైనిక అధికారులు సైనిక లాంఛనాలతో నివాళులు అర్పించారు.


 

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
Latest Videos
Recommended Stories
Recommended image1
IMD Rain Alert : డిత్వా తుపాను లోడ్ అవుతోందా..? ఈ తెలుగు జిల్లాల్లో భారీ వర్షాలు
Recommended image2
Now Playing
Naveen Yadav Oath Taking Ceremony | Grand Swearing-in Event | Jubilee Hills | Asianet News Telugu
Recommended image3
Now Playing
Minister Ram Mohan NaiduLaunch Hyderabad Safran Aircraft Engine Services India | Asianet News Telugu
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved