తెలంగాణలో అమిత్ షా పర్యటన: కాషాయదళంలో చేరిన కీలక నేతలు (ఫొటోస్)
తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ చీఫ్, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటించారు. శనివారం మధ్యాహ్నాం హైదరాబాద్ చేరుకున్న అమిత్ షా బిజీబిజీగా గడిపారు. బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం, పార్టీలో చేరికలు, కోర్ కమిటీలతో సమావేశాలతో అమిత్ షా హడావిడిగా గడిపారు.
తెలంగాణలో అమిత్ షా పర్యటన: కాషాయదళంలో చేరిన కీలక నేతలు