యురేనియం వ్యతిరేక అఖిలపక్షం... ఏర్పాట్లను పరిశీలిస్తున్న నాదెండ్ల, వీహెచ్ (ఫోటోలు)
నల్లమల అడవుల్లో యురేనియం కోసం తవ్వకాలను జరపడాన్ని తెెలంగాణలోని కొన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో దీనిపై చర్చించేందుకు జనసేన ఆద్వర్యంలో హైదరాబాద్ లో సోమవారం అఖిలపక్ష సమావేశం జరగనుంది. ఇందుకోసం దసపల్లా హోటల్లో జరుగుతున్న ఏర్పాట్లను జనసేన పార్టీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, కాంగ్రెస్ మాజీ ఎంపీ వి.హనుమంత రావ్, జనసేన నాయకులు నేమూరి శంకర్ గౌడ్, పి.హరి ప్రసాద్ లు పరిశీలించారు.
ఆల్ పార్టీ మీటింగ్ ఏర్పాట్లపై నాదెండ్ల, వీహెచ్ చర్చలు
నాదెండ్ల మనోహర్, వీహెచ్ చర్చలు
జనసేన నాయకులతో కలిసి వీహెచ్ పరిశీలన
అఖిలపక్ష మీటింగ్ ఏర్పాట్ల గురించి వీహెచ్ కు వివరిస్తున్న నాదెండ్ల
దసపల్లా హోటల్లో ఆల్ పార్టీ ఏర్పాట్ల పరిశీలన
ఆల్ పార్టీ మీటింగ్ ఏర్పాట్లపై నాయకుల సమాలోచనలు
అఖిల పక్ష ఏర్పాట్లపై నాదెండ్ల తో చర్చిస్తున్న వీహెచ్