కరోనా పరీక్షలు చేయించుకున్న అసదుద్దీన్ ఓవైసీ (ఫొటోలు)
హైదరాబాద్ ఎంపీ, మజ్లీస్ నేత ఆస్దదుద్దిన్ ఒవైసి కరోనా పరీక్షలు చేయించుకున్నారు. కరోనా పరీక్షలు చేపించుకున్నానని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

<p>హైదరాబాద్ ఎంపీ, మజ్లీస్ నేత ఆస్దదుద్దిన్ ఒవైసి కరోనా పరీక్షలు చేయించుకున్నారు. కరోనా పరీక్షలు చేపించుకున్నానని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.</p>
హైదరాబాద్ ఎంపీ, మజ్లీస్ నేత ఆస్దదుద్దిన్ ఒవైసి కరోనా పరీక్షలు చేయించుకున్నారు. కరోనా పరీక్షలు చేపించుకున్నానని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
<p>రాపిడ్ యాంటిజెన్ టెస్టు ద్వారా ఫలితాలు అరగంటలోనే వస్తున్నాయని, తనకు నెగటివ్ వచ్చిందని అసదుద్దీన్ వెల్లడించారు. ఆ తరువాత ఆర్టీపీసీఆర్ టెస్టు చేపించుకున్నానని, అది కూడా నెగటివ్ వచ్చిందని తెలిపారు. </p>
రాపిడ్ యాంటిజెన్ టెస్టు ద్వారా ఫలితాలు అరగంటలోనే వస్తున్నాయని, తనకు నెగటివ్ వచ్చిందని అసదుద్దీన్ వెల్లడించారు. ఆ తరువాత ఆర్టీపీసీఆర్ టెస్టు చేపించుకున్నానని, అది కూడా నెగటివ్ వచ్చిందని తెలిపారు.
<p>ఆయన టెస్ట్ చేపించుకోవడంతోపాటుగా అందరిని లక్షణాలు ఉంటె టెస్టులు చేయించుకోవడానికి ముందుకురావాలని కోరారు. దక్షిణ హైదరాబాద్ లో 30 సెంటర్లలో టెస్టులు చేస్తున్నారని ఆయన చెప్పారు.<br /> </p>
ఆయన టెస్ట్ చేపించుకోవడంతోపాటుగా అందరిని లక్షణాలు ఉంటె టెస్టులు చేయించుకోవడానికి ముందుకురావాలని కోరారు. దక్షిణ హైదరాబాద్ లో 30 సెంటర్లలో టెస్టులు చేస్తున్నారని ఆయన చెప్పారు.
<p>తెలంగాణాలో టెస్టులను పెంచిన నేపథ్యంలో రాపిడ్ యాంటిజెన్ టెస్టులను ప్రభుత్వం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ టెస్టుల్లో కరోనా లక్షణాలుండి నెగటివ్ వస్తే ఆర్టీపీసీఆర్ టెస్టు చేపించుకోవాలి. అదే పాజిటివ్ వస్తే అవసరం లేదు. </p>
తెలంగాణాలో టెస్టులను పెంచిన నేపథ్యంలో రాపిడ్ యాంటిజెన్ టెస్టులను ప్రభుత్వం నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ టెస్టుల్లో కరోనా లక్షణాలుండి నెగటివ్ వస్తే ఆర్టీపీసీఆర్ టెస్టు చేపించుకోవాలి. అదే పాజిటివ్ వస్తే అవసరం లేదు.
<p>ఇకపోతే... తెలంగాణలో గడిచిన కొద్దిరోజుల నుంచి ఉగ్రరూపం చూపుతున్న కరోనా వైరస్ కాస్త కూడా దయ చూపడం లేదు. తాజాగా శుక్రవారం 1,278 మందికి పాజిటివ్గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.</p>
ఇకపోతే... తెలంగాణలో గడిచిన కొద్దిరోజుల నుంచి ఉగ్రరూపం చూపుతున్న కరోనా వైరస్ కాస్త కూడా దయ చూపడం లేదు. తాజాగా శుక్రవారం 1,278 మందికి పాజిటివ్గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.