MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Telangana
  • కేశవరావు స్థానంలో డిల్లీ నేత ... కాంగ్రెస్ అదిష్టానం కీలక ప్రకటన

కేశవరావు స్థానంలో డిల్లీ నేత ... కాంగ్రెస్ అదిష్టానం కీలక ప్రకటన

దేశవ్యాప్లంగా 12 రాజ్యసభ స్థానాలకు ఉపఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో తెలంగాణలో కేశవరావు స్థానంలో డిల్లీ నేతను బరిలోకి దింపుతోంది కాంగ్రెస్. 

1 Min read
Arun Kumar P
Published : Aug 14 2024, 10:01 PM IST| Updated : Aug 14 2024, 10:04 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
rajyasabha

rajyasabha

హైదరాబాద్ : తెలంగాణలో ఖాళీ అయిన రాజ్యసభ స్థానానికి అభ్యర్థిని ప్రకటించింది కాంగ్రెస్...సీనియర్ నేత అభిషేక్ మను సింఘ్వీని బరిలోకి దింపుతున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది. కే. కేశవరావు భారత రాష్ట్ర సమితిని వీడి తిరిగి కాంగ్రెస్ లో చేరిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే బిఆర్ఎస్ ద్వారా పొందిన రాజ్యసభ సభ్యత్వానికి ఆయన రాజీనామా చేసారు. దీంతో తెలంగాణలో ఓ రాజ్యసభ స్థానం ఖాళీ అయ్యింది.  

25
Telangana

Telangana

తెలంగాణతో సహా వివిధ రాష్ట్రాల్లో రాజ్యసభ స్థానాలు ఖాళీగా వున్నాయి. ఇలా ఖాళీగా వున్న 12 రాజ్యసభ స్థానాలకు ఉపఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం సిద్దమయ్యింది. ఇప్పటికే ఈ ఎన్నికల షెడ్యూల్ విడుదలచేసిన ఈసీ సెప్టెంబర్ 3న పోలింగ్ చేపట్టనుంది.

35
Piyush Goyal

Piyush Goyal

ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో పలువురు రాజ్యసభ సభ్యులు పోటీచేసి గెలిచారు. ఇలా పీయూష్ గోయల్, సర్బానంద సోనోవాల్, జ్యోతిరాదిత్య సింధియా కామఖ్య ప్రసాద్, మీసా భారతి,వివేక్ ఠాకూర్,  దీపేంద్రసింగ్ హుడా, ఉదయన్ రాజే బోస్లే, కేసి వేణఉగోపాల్, బిప్లబ్ కుమార్ దేబ్ లోక్ సభకు ఎన్నికయ్యారు. దీంతో వారి రాజ్యసభ స్థానాలు ఖాళీ అయ్యాయి. 
 

45
keshav rao

keshav rao

ఇక తెలంగాణకు చెందిన కేశవరావు బిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరి రాజ్యసభ స్థానానికి రాజీనామా చేసారు. అలాగే ఒడిషాకు చెందిన మరో ఎంప మమతా మొహంత కూడా బిజెడి పార్టీతో పాటు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసారు. దీంతో ఈ రెండు స్థానాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. 

55
Congress Party

Congress Party

అయితే కాంగ్రెస్ లో చేరినవెంటనే కేశవరావును ప్రభుత్వ సలహాదారుగా నియమించింది రేవంత్ సర్కార్. ఆయన రాజీనామాతో ఖాళీ అయిన స్థానంలో సీనియర్ నేత అభిషేక్ మను సింఘ్వీని పోటీలో దింపుతోంది కాంగ్రెస్.  ఆయన పేరును ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్ ప్రకటించారు. 


 

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
భారత రాష్ట్ర సమితి

Latest Videos
Recommended Stories
Recommended image1
IMD Cold Wave Alert : ఆదిలాబాద్ స్థాయికి హైదరాబాద్ టెంపరేచర్స్.. నగరవాసులూ.. తస్మాత్ జాగ్రత్త..!
Recommended image2
Hyderabad: మ‌రో హైటెక్ సిటీ రాబోతోంది.. డేటా సెంట‌ర్ల‌తో HYDలోని ఈ ప్రాంతం పూర్తిగా మార‌నుంది
Recommended image3
Telangana : తొలివిడత పంచాయతీ పోలింగ్ షురూ.. ఈ ఎన్నికలకే ఇంత ఖర్చా..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved