- Home
- Technology
- బుగట్టి మొట్టమొదటి స్మార్ట్వాచ్.. చేతితో తయారు చేసిన ఈ వాచ్ స్పెషాలిటీ ఏంటో తెలుసా..?
బుగట్టి మొట్టమొదటి స్మార్ట్వాచ్.. చేతితో తయారు చేసిన ఈ వాచ్ స్పెషాలిటీ ఏంటో తెలుసా..?
మీరు స్పొర్ట్స్ కార్ బ్రాండ్ బుగట్టి కార్ల గురించి చాలా వినే ఉంటారు. కానీ మీరు ఇప్పుడు బుగట్టి స్మార్ట్ వాచ్ ధరించి బుగట్టి కారులో ప్రయాణించవచ్చు. అవును.. నిజమే.. నేడు బుగట్టి దాని మొదటి స్మార్ట్వాచ్ను విడుదల చేసింది. దీని ప్రత్యేకత ఏమిటంటే ఇది చేతితో తయారు చేసిన స్మార్ట్వాచ్.
- FB
- TW
- Linkdin
Follow Us
)
<p>బుగాట్టి సిరామిక్ ఎడిషన్ వన్ పుర్ స్పోర్ట్, బుగట్టి సిరామిక్ ఎడిషన్ వన్ లే నోయిర్, బుగట్టి సిరామిక్ ఎడిషన్ వన్ డివోలతో సహా మొత్తం మూడు మోడళ్ల స్మార్ట్వాచ్లను కంపెనీ ఏకకాలంలో ప్రవేశపెట్టింది. ఈ స్మార్ట్వాచ్లో ఈ రోజుల్లో ఉపయోగపడే జిపిఎస్, బ్లడ్ ఆక్సిజన్ మానిటర్ వంటి ఫీచర్స్ కూడా ఉన్నాయి. <br /> </p>
బుగాట్టి సిరామిక్ ఎడిషన్ వన్ పుర్ స్పోర్ట్, బుగట్టి సిరామిక్ ఎడిషన్ వన్ లే నోయిర్, బుగట్టి సిరామిక్ ఎడిషన్ వన్ డివోలతో సహా మొత్తం మూడు మోడళ్ల స్మార్ట్వాచ్లను కంపెనీ ఏకకాలంలో ప్రవేశపెట్టింది. ఈ స్మార్ట్వాచ్లో ఈ రోజుల్లో ఉపయోగపడే జిపిఎస్, బ్లడ్ ఆక్సిజన్ మానిటర్ వంటి ఫీచర్స్ కూడా ఉన్నాయి.
)
<p><strong>బుగట్టి స్మార్ట్ వాచ్ స్పెకిఫికేషన్లు </strong><br /> మొదట చెప్పాల్సిన విషయం ఏంటంటే ఈ స్మార్ట్ వాచీలన్నీటిని చేతితో తయారు చేయబడ్డాయి. వీటిని ఐటి అండ్ వాచ్ నిపుణుల బృందం రూపొందించారు. ఈ వాచ్ లో సుమారు 1,000 వేర్వేరు భాగాలు ఉపయోగించారు. ఈ స్మార్ట్ వాచ్ లో హైపర్ స్పోర్ట్స్ కార్లలో ఉపయోగించిన ఇంజనీరింగ్ను ఉపయోగించినట్లు బుగట్టి పేర్కొంది. స్మార్ట్వాచ్ను కొనుగోలు చేసే వారికి దీన్ని కస్టమైజ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఈ వాచ్ రబ్బరు బెల్ట్, టైటానియం బెల్ట్ తో వస్తుంది.<br /> </p>
బుగట్టి స్మార్ట్ వాచ్ స్పెకిఫికేషన్లు
మొదట చెప్పాల్సిన విషయం ఏంటంటే ఈ స్మార్ట్ వాచీలన్నీటిని చేతితో తయారు చేయబడ్డాయి. వీటిని ఐటి అండ్ వాచ్ నిపుణుల బృందం రూపొందించారు. ఈ వాచ్ లో సుమారు 1,000 వేర్వేరు భాగాలు ఉపయోగించారు. ఈ స్మార్ట్ వాచ్ లో హైపర్ స్పోర్ట్స్ కార్లలో ఉపయోగించిన ఇంజనీరింగ్ను ఉపయోగించినట్లు బుగట్టి పేర్కొంది. స్మార్ట్వాచ్ను కొనుగోలు చేసే వారికి దీన్ని కస్టమైజ్ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఈ వాచ్ రబ్బరు బెల్ట్, టైటానియం బెల్ట్ తో వస్తుంది.
<p> బుగట్టి స్మార్ట్వాట్లో జీపీఎస్ సెన్సార్ ఉంది. అంతేకాకుండా హార్ట్ రేట్ మానిటర్ తో స్ట్రెస్ లెవెల్, బ్లడ్ ఆక్సిజన్ను కొలిచే ఫీచర్ కూడా ఉంటుంది. 14 రోజుల బ్యాటరీ బ్యాకప్తో 445 ఎంఏహెచ్ బ్యాటరీని దీనిలో లభిస్తుంది. 390x390 పిక్సెల్ల రిజల్యూషన్తో రౌండ్ ఏఎంఓఎల్ఈడి డిస్ప్లేను ఉంది. అలాగే ఈ వాచ్కు ఐదేళ్ల వారంటీ లభిస్తుంది. ఇంకా 90 కి పైగా స్పోర్ట్స్ మోడ్లు అందుబాటులో ఉన్నాయి. ఈ వాచ్ వాటర్ రిసిస్టంట్ కోసం 10 ఎటిఎం రేటింగ్ చేయబడింది. దీన్ని బుగట్టి డాష్బోర్డ్ యాప్ నుండి కంట్రోల్ చేయవచ్చు.</p>
బుగట్టి స్మార్ట్వాట్లో జీపీఎస్ సెన్సార్ ఉంది. అంతేకాకుండా హార్ట్ రేట్ మానిటర్ తో స్ట్రెస్ లెవెల్, బ్లడ్ ఆక్సిజన్ను కొలిచే ఫీచర్ కూడా ఉంటుంది. 14 రోజుల బ్యాటరీ బ్యాకప్తో 445 ఎంఏహెచ్ బ్యాటరీని దీనిలో లభిస్తుంది. 390x390 పిక్సెల్ల రిజల్యూషన్తో రౌండ్ ఏఎంఓఎల్ఈడి డిస్ప్లేను ఉంది. అలాగే ఈ వాచ్కు ఐదేళ్ల వారంటీ లభిస్తుంది. ఇంకా 90 కి పైగా స్పోర్ట్స్ మోడ్లు అందుబాటులో ఉన్నాయి. ఈ వాచ్ వాటర్ రిసిస్టంట్ కోసం 10 ఎటిఎం రేటింగ్ చేయబడింది. దీన్ని బుగట్టి డాష్బోర్డ్ యాప్ నుండి కంట్రోల్ చేయవచ్చు.
వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీ: ప్రభుత్వం మీ మెసేజెస్ చదువుతుందా.. ఇందులో నిజం ఎంటో తెలుసుకోండి
ఫెక్ మెసేజులు, ఫార్వర్డ్ మెసేజులు లేదా వీడియోలు ప్రతిరోజూ సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతుంటాయి. అయితే తాజాగా అలాంటిదే ఇప్పుడు వాట్సాప్లో వైరల్ అవుతుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే వాట్సాప్ గురించి ఒక మెసేజ్ వాట్సాప్ లోనే వైరల్ అవుతోంది.
- FB
- TW
- Linkdin
Follow Us
)
<p>వాట్సాప్లో వైరల్ అవుతున్న ఈ మెసేజ్ లో ఒక రెడ్ టిక్ గురించి ముఖ్యంగా చెప్పుకుంటున్నారు, అంటే మీ మెసేజ్ ప్రభుత్వం అదుపులో ఉంటుంది ఇంకా మీ మెసేజ్ చదువుతోందని అర్ధం. అయితే ఆ మెసేజ్ ఏంటి అందులో నిజం ఎంతో దాని గురించి తెలుసుకుందాం...<br /> </p>
వాట్సాప్లో వైరల్ అవుతున్న ఈ మెసేజ్ లో ఒక రెడ్ టిక్ గురించి ముఖ్యంగా చెప్పుకుంటున్నారు, అంటే మీ మెసేజ్ ప్రభుత్వం అదుపులో ఉంటుంది ఇంకా మీ మెసేజ్ చదువుతోందని అర్ధం. అయితే ఆ మెసేజ్ ఏంటి అందులో నిజం ఎంతో దాని గురించి తెలుసుకుందాం...
)
<p>వైరల్ మెసేజులో ఫెక్ సమాచారం ఏంటంటే..<br /> "వాట్సాప్ అండ్ ఫోన్ కాల్స్ కోసం కొత్త కమ్యూనికేషన్ నియమాలు రేపటి నుండి వర్తిస్తాయి: -<br /> 01. అన్ని కాల్స్ రికార్డ్ చేయబడతాయి.<br /> 02. అలాగే కాల్ రికార్డింగ్లు సేవ్ చేయబడతాయి.<br /> 03. వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్ సహ అన్ని సోషల్ మీడియా అకౌంట్లు పర్యవేక్షించబడతాయి.<br /> 04 ఈ విషయాన్ని తెలియని వారికి చెప్పండి.<br /> 05. మీ డివైజెస్ మంత్రిత్వ శాఖకు అనుసంధానించబడుతుంది.<br /> 06. మీరు ఎవరికీ తప్పుడు మెసేజులు పంపకుండా జాగ్రత్త వహించండి.</p>
వైరల్ మెసేజులో ఫెక్ సమాచారం ఏంటంటే..
"వాట్సాప్ అండ్ ఫోన్ కాల్స్ కోసం కొత్త కమ్యూనికేషన్ నియమాలు రేపటి నుండి వర్తిస్తాయి: -
01. అన్ని కాల్స్ రికార్డ్ చేయబడతాయి.
02. అలాగే కాల్ రికార్డింగ్లు సేవ్ చేయబడతాయి.
03. వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్ సహ అన్ని సోషల్ మీడియా అకౌంట్లు పర్యవేక్షించబడతాయి.
04 ఈ విషయాన్ని తెలియని వారికి చెప్పండి.
05. మీ డివైజెస్ మంత్రిత్వ శాఖకు అనుసంధానించబడుతుంది.
06. మీరు ఎవరికీ తప్పుడు మెసేజులు పంపకుండా జాగ్రత్త వహించండి.
<p>07. మీ పిల్లలు, సోదరులు, బంధువులు, స్నేహితులు, పరిచయస్తులకు స్పష్టంగా చెప్పండి అలాగే జాగ్రత్తగా సూచించండి. చాలా తక్కువగా సామాజిక సైట్లను<br /> వాడండి. <br /> 08. రాజకీయాలు లేదా ప్రస్తుత పరిస్థితులపై ఏదైనా పోస్ట్ లేదా వీడియోను ప్రభుత్వానికి లేదా ప్రధానమంత్రికి పంపవద్దు….<br /> 09. ప్రస్తుతం ఏదైనా రాజకీయ లేదా మతపరమైన సమస్యలపై మెసేజులు రాయడం లేదా పంపడం నేరం. అలా చేయడం వల్ల వారెంట్ లేకుండా అరెస్టు కావచ్చు.<br /> 10. పోలీసులు నోటీసులు జారీ చేస్తారు. అప్పుడు సైబర్ క్రైమ్ చర్యలు తీసుకోబడతాయి, ఇది చాలా తీవ్రమైనది.<br /> 1 1. దయచేసి మీరందరూ, గ్రూప్ సభ్యులు, నిర్వాహకులు దయచేసి ఈ విషయాన్ని పరిశీలించండి.<br /> 12. తప్పుడు మెసేజులు పంపకుండా జాగ్రత్త వహించండి. <br /> 13. దయచేసి ఈ మెసేజును షేర్ చేయండి.</p>
07. మీ పిల్లలు, సోదరులు, బంధువులు, స్నేహితులు, పరిచయస్తులకు స్పష్టంగా చెప్పండి అలాగే జాగ్రత్తగా సూచించండి. చాలా తక్కువగా సామాజిక సైట్లను
వాడండి.
08. రాజకీయాలు లేదా ప్రస్తుత పరిస్థితులపై ఏదైనా పోస్ట్ లేదా వీడియోను ప్రభుత్వానికి లేదా ప్రధానమంత్రికి పంపవద్దు….
09. ప్రస్తుతం ఏదైనా రాజకీయ లేదా మతపరమైన సమస్యలపై మెసేజులు రాయడం లేదా పంపడం నేరం. అలా చేయడం వల్ల వారెంట్ లేకుండా అరెస్టు కావచ్చు.
10. పోలీసులు నోటీసులు జారీ చేస్తారు. అప్పుడు సైబర్ క్రైమ్ చర్యలు తీసుకోబడతాయి, ఇది చాలా తీవ్రమైనది.
1 1. దయచేసి మీరందరూ, గ్రూప్ సభ్యులు, నిర్వాహకులు దయచేసి ఈ విషయాన్ని పరిశీలించండి.
12. తప్పుడు మెసేజులు పంపకుండా జాగ్రత్త వహించండి.
13. దయచేసి ఈ మెసేజును షేర్ చేయండి.
<p>వాట్సప్ గృపులు మరింత అవగాహనతో, జాగ్రత్తగా ఉండాలి. గ్రూప్ సభ్యులకు వాట్సాప్ గురించి ముఖ్యమైన సమాచారం తెలిసి ఉండాలి. వాట్సాప్ పై వైరల్ అవుతున్న సమాచారంలో మరొక విషయం ఏంటంటే..<br /> 1.✔ = మెసేజ్ సెంట్<br /> 2.✔✔ = మెసేజ్ డెలివరేడ్ <br /> 3. రెండు బ్లూ టిక్స్ = మెసేజ్ రీడ్ <br /> 4. మూడు నీలం టిక్స్ = మీ మెసేజ్ పై ప్రభుత్వం నోటీసు పొందింది.<br /> 5. రెండు నీలం, ఒకటి ఎరుపు టిక్స్ = ప్రభుత్వం మీపై చర్యలు తీసుకోవచ్చు <br /> 6. ఒక నీలం, రెండు ఎరుపు టిక్స్ = ప్రభుత్వం మీ సమాచారాన్ని పరిశీలిస్తోంది <br /> 7. మూడు ఎరుపు టిక్స్= ప్రభుత్వం మీపై చర్యలు ప్రారంభించింది, మీకు త్వరలో కోర్టు సమన్లు లభిస్తాయి. </p>
వాట్సప్ గృపులు మరింత అవగాహనతో, జాగ్రత్తగా ఉండాలి. గ్రూప్ సభ్యులకు వాట్సాప్ గురించి ముఖ్యమైన సమాచారం తెలిసి ఉండాలి. వాట్సాప్ పై వైరల్ అవుతున్న సమాచారంలో మరొక విషయం ఏంటంటే..
1.✔ = మెసేజ్ సెంట్
2.✔✔ = మెసేజ్ డెలివరేడ్
3. రెండు బ్లూ టిక్స్ = మెసేజ్ రీడ్
4. మూడు నీలం టిక్స్ = మీ మెసేజ్ పై ప్రభుత్వం నోటీసు పొందింది.
5. రెండు నీలం, ఒకటి ఎరుపు టిక్స్ = ప్రభుత్వం మీపై చర్యలు తీసుకోవచ్చు
6. ఒక నీలం, రెండు ఎరుపు టిక్స్ = ప్రభుత్వం మీ సమాచారాన్ని పరిశీలిస్తోంది
7. మూడు ఎరుపు టిక్స్= ప్రభుత్వం మీపై చర్యలు ప్రారంభించింది, మీకు త్వరలో కోర్టు సమన్లు లభిస్తాయి.
<p>బాధ్యతాయుతమైన పౌరుడిగా మారి మీ స్నేహితులతో ఈ మెసేజ్ పంచుకోండి. ముఖ్యమైన విషయం ఏమిటంటే దాన్ని త్వరలో మిగిలిన గృపులకు పంపించండీ అని ఉంది.</p>
బాధ్యతాయుతమైన పౌరుడిగా మారి మీ స్నేహితులతో ఈ మెసేజ్ పంచుకోండి. ముఖ్యమైన విషయం ఏమిటంటే దాన్ని త్వరలో మిగిలిన గృపులకు పంపించండీ అని ఉంది.
<p><strong>ఈ వైరల్ మెసేజ్ లో నిజం ఏమిటి</strong><br /> ఈ మెసేజ్ లో చేస్తున్న వాదనలు అన్నీ నకిలీవి. వాట్సాప్ ఎటువంటి అప్ డేట్ ఇంకా ప్రకటించలేదు. మెసేజ్ పంపిన తర్వాత ఒక టిక్, డెలివరీ తర్వాత రెండు టిక్స్, చదివిన తరువాత రెండు బ్లూ టిక్స్ గురించి మీకు ఇప్పటికే తెలుసు. ఇవి కాకుండా ఏదైనా మెసేజులో మీకు వస్తున్న అన్ని వాదనలు పుకార్లు వాటిని నమ్మోద్దు. మీరు కూడా ఈ రకమైన మెసేజులు అందుకున్నట్లయితే, దాన్ని వెంటనే తొలగించండి. ఈ పుకార్లను ఎవరికీ ఫార్వార్డ్ చేయడం చేయండి లేదా వ్యాప్తి చేయవద్దు.</p>
ఈ వైరల్ మెసేజ్ లో నిజం ఏమిటి
ఈ మెసేజ్ లో చేస్తున్న వాదనలు అన్నీ నకిలీవి. వాట్సాప్ ఎటువంటి అప్ డేట్ ఇంకా ప్రకటించలేదు. మెసేజ్ పంపిన తర్వాత ఒక టిక్, డెలివరీ తర్వాత రెండు టిక్స్, చదివిన తరువాత రెండు బ్లూ టిక్స్ గురించి మీకు ఇప్పటికే తెలుసు. ఇవి కాకుండా ఏదైనా మెసేజులో మీకు వస్తున్న అన్ని వాదనలు పుకార్లు వాటిని నమ్మోద్దు. మీరు కూడా ఈ రకమైన మెసేజులు అందుకున్నట్లయితే, దాన్ని వెంటనే తొలగించండి. ఈ పుకార్లను ఎవరికీ ఫార్వార్డ్ చేయడం చేయండి లేదా వ్యాప్తి చేయవద్దు.
సోషల్ మీడియా మార్గదర్శకాలు: రేపటి నుండి ఇండియాలో ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ క్లోజ్..?
భారతదేశంలోని సోషల్ మీడియా యాప్స్ ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ సర్వీసులు నిలిచిపోనున్నాయ... తాజాగా దీనికి సంబంధించి సోషల్ మీడియా సంస్థలకు కొన్ని నిబంధనలను పాటించాలని కేంద్ర ప్రభుత్వం గతంలో ఆదేశించింది.
- FB
- TW
- Linkdin
Follow Us
)
<p>ఇందుకు మూడు నెలల సమయం కూడా ఇచ్చింది, అయితే ఈ గడువు మే 26న పూర్తి కానుంది, కానీ ఇప్పటివరకు ఏ కంపెనీ కూడా ఈ నిబంధనలు పాటించలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా సంస్థలు మే 26 తర్వాత భారతదేశంలో మూసివేయబడతాయా అనే ప్రశ్న తలెత్తుతోంది…?<br /> </p>
ఇందుకు మూడు నెలల సమయం కూడా ఇచ్చింది, అయితే ఈ గడువు మే 26న పూర్తి కానుంది, కానీ ఇప్పటివరకు ఏ కంపెనీ కూడా ఈ నిబంధనలు పాటించలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా సంస్థలు మే 26 తర్వాత భారతదేశంలో మూసివేయబడతాయా అనే ప్రశ్న తలెత్తుతోంది…?
)
<p>భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ 25 ఫిబ్రవరి 2021న అన్ని సోషల్ మీడియా సంస్థలకు కొత్త నిబంధనలను పాటించడానికి మూడు నెలల సమయం ఇచ్చింది. సోషల్ మీడియా సంస్థలను భారతదేశంలో కంప్లైయన్స్ ఆఫీసర్లు, నోడల్ ఆఫీసర్లను నియమించాలని కోరింది. అయితే కంప్లేయింట్ రిసోల్యూషన్, అభ్యంతరకరమైన కంటెంట్ పర్యవేక్షణ, కాంప్లియన్స్ రిపోర్ట్, అభ్యంతరకరమైన మేటిరియల్ తొలగించడం మొదలైన వాటికి నియమాలు ఉన్నాయి.</p>
భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ 25 ఫిబ్రవరి 2021న అన్ని సోషల్ మీడియా సంస్థలకు కొత్త నిబంధనలను పాటించడానికి మూడు నెలల సమయం ఇచ్చింది. సోషల్ మీడియా సంస్థలను భారతదేశంలో కంప్లైయన్స్ ఆఫీసర్లు, నోడల్ ఆఫీసర్లను నియమించాలని కోరింది. అయితే కంప్లేయింట్ రిసోల్యూషన్, అభ్యంతరకరమైన కంటెంట్ పర్యవేక్షణ, కాంప్లియన్స్ రిపోర్ట్, అభ్యంతరకరమైన మేటిరియల్ తొలగించడం మొదలైన వాటికి నియమాలు ఉన్నాయి.
)
<p>సోషల్ మీడియా కంపెనీలు వెబ్సైట్ లేదా మొబైల్ యాప్లో ఫిజికల్ కాంటాక్ట్ వ్యక్తి గురించి సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పటివరకు కూ అనే భారతీయ సంస్థ తప్ప ఇతర ఏ సంస్థలలు ఎవరినీ నియమించలేదు.<br /> </p>
సోషల్ మీడియా కంపెనీలు వెబ్సైట్ లేదా మొబైల్ యాప్లో ఫిజికల్ కాంటాక్ట్ వ్యక్తి గురించి సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పటివరకు కూ అనే భారతీయ సంస్థ తప్ప ఇతర ఏ సంస్థలలు ఎవరినీ నియమించలేదు.
<p><strong>అమెరికా నుండి గ్రీన్ సిగ్నల్…</strong><br /> సోషల్ మీడియాలో ప్రజలు ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియదు అలాగే వారి సమస్య ఎక్కడ, ఏ విధంగా పరిష్కరించబడుతుందో తెలియదు. కొన్ని ప్లాట్ఫాంలు దీని కోసం ఆరు నెలల సమయం కోరింది. మరి కొన్ని యు.ఎస్ లోని తమ ప్రధాన కార్యాలయం నుండి సూచనల కోసం ఎదురు చూస్తున్నామని చెప్పారు. ఈ కంపెనీలు భారతదేశంలో పనిచేస్తు, భారతదేశం నుండి లాభాలను ఆర్జిస్తున్నాయి, కానీ ప్రధాన కార్యాలయం నుండి గ్రీన్ సిగ్నల్ మార్గదర్శకాలను అనుసరించే వరకు వేచి ఉండాల్సి వస్తుంది. ట్విట్టర్ వంటి సంస్థలు సొంత ఫాక్ట్ చెకర్లను నిర్వహిస్తాయి, ఇవి వాస్తవాలను ఎలా దర్యాప్తు చేస్తున్నాయో వెల్లడించవు.<br /> </p>
అమెరికా నుండి గ్రీన్ సిగ్నల్…
సోషల్ మీడియాలో ప్రజలు ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియదు అలాగే వారి సమస్య ఎక్కడ, ఏ విధంగా పరిష్కరించబడుతుందో తెలియదు. కొన్ని ప్లాట్ఫాంలు దీని కోసం ఆరు నెలల సమయం కోరింది. మరి కొన్ని యు.ఎస్ లోని తమ ప్రధాన కార్యాలయం నుండి సూచనల కోసం ఎదురు చూస్తున్నామని చెప్పారు. ఈ కంపెనీలు భారతదేశంలో పనిచేస్తు, భారతదేశం నుండి లాభాలను ఆర్జిస్తున్నాయి, కానీ ప్రధాన కార్యాలయం నుండి గ్రీన్ సిగ్నల్ మార్గదర్శకాలను అనుసరించే వరకు వేచి ఉండాల్సి వస్తుంది. ట్విట్టర్ వంటి సంస్థలు సొంత ఫాక్ట్ చెకర్లను నిర్వహిస్తాయి, ఇవి వాస్తవాలను ఎలా దర్యాప్తు చేస్తున్నాయో వెల్లడించవు.
<p><strong>రేపటి నుండి కొత్త నిబంధనలు </strong><br /> ఐటి చట్టంలోని సెక్షన్ 79 ప్రకారం వారికి మధ్యవర్తిగా బాధ్యత నుండి మినహాయింపు ఉంటుంది, కాని వీటిలో చాలా వరకు భారత రాజ్యాంగం, చట్టాలను పట్టించుకోకుండా నిర్ణయం తీసుకుంటున్నాయి. కొత్త నిబంధనలు 2021 మే 26 నుండి అమల్లోకి రానున్నాయి. ఈ కంపెనీలు ఈ నిబంధనలను పాటించకపోతే, వారి మధ్యవర్తిత్వ స్థితిని తొలగించవచ్చు అలాగే ప్రస్తుతం ఉన్న భారతదేశ చట్టాల ప్రకారం క్రిమినల్ చర్యలకు లోనవుతాయి.</p>
రేపటి నుండి కొత్త నిబంధనలు
ఐటి చట్టంలోని సెక్షన్ 79 ప్రకారం వారికి మధ్యవర్తిగా బాధ్యత నుండి మినహాయింపు ఉంటుంది, కాని వీటిలో చాలా వరకు భారత రాజ్యాంగం, చట్టాలను పట్టించుకోకుండా నిర్ణయం తీసుకుంటున్నాయి. కొత్త నిబంధనలు 2021 మే 26 నుండి అమల్లోకి రానున్నాయి. ఈ కంపెనీలు ఈ నిబంధనలను పాటించకపోతే, వారి మధ్యవర్తిత్వ స్థితిని తొలగించవచ్చు అలాగే ప్రస్తుతం ఉన్న భారతదేశ చట్టాల ప్రకారం క్రిమినల్ చర్యలకు లోనవుతాయి.