MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Technology
  • మీకు ఎక్కువగా ఆన్ వాంటెడ్ మెసేజెస్, కాల్స్ వస్తున్నాయా.. అయితే ఈ విషయం తెలుసుకోండి..

మీకు ఎక్కువగా ఆన్ వాంటెడ్ మెసేజెస్, కాల్స్ వస్తున్నాయా.. అయితే ఈ విషయం తెలుసుకోండి..

మీకు ప్రతిరోజూ  వివిధ కంపెనీల నుండి  లేదా సర్వీస్ నుండి అవాంఛిత మెసేజులు వస్తుంటాయి. ఇలాంటివి  అందుకుంటున్న వారు చాలా మంది ఉంటారు.  ఎక్కడైనా షాపింగ్ చేసిన లేదా కొనుగోలు చేసినప్పుడు ఆఫర్స్ లేదా నోటిఫికేషన్ కోసం మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తుంటారు. ఒకోసారి ఎలాంటి  మెసేజులు, కాల్స్ ఇబ్బందికరంగా ఉంటుండొచ్చు. 

1 Min read
Author : Ashok Kumar | Asianet News
Published : Jul 13 2021, 06:01 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
<p>వీటిని వొద్దనుకునే వారు &nbsp;వారి నంబరు పై డోంట్ డిస్టర్బ్ (డిఎన్‌డి) ఫీచర్ ఆక్టివ్ &nbsp;చేస్తుంటారు, అయిన కాని &nbsp;ప్రజలకు కొన్ని రకాల అవాంఛిత క్యాంపైన్ &nbsp;మెసేజులు, కాల్స్ వస్తుంటాయి. దీనికి సంబంధించిన ఒక విషయం మీకు తెలిస్తే ఆశ్చర్యపోతారు. డి‌ఎన్‌డి ఆన్ చేసిన తరువాత కూడా 74 శాతం మందికి అవాంఛిత మెసేజులు, కాల్స్ వస్తున్నాయి. ఈ సమాచారం ఒక సర్వే నుండి లభించింది.&nbsp;</p>

<p>వీటిని వొద్దనుకునే వారు &nbsp;వారి నంబరు పై డోంట్ డిస్టర్బ్ (డిఎన్‌డి) ఫీచర్ ఆక్టివ్ &nbsp;చేస్తుంటారు, అయిన కాని &nbsp;ప్రజలకు కొన్ని రకాల అవాంఛిత క్యాంపైన్ &nbsp;మెసేజులు, కాల్స్ వస్తుంటాయి. దీనికి సంబంధించిన ఒక విషయం మీకు తెలిస్తే ఆశ్చర్యపోతారు. డి‌ఎన్‌డి ఆన్ చేసిన తరువాత కూడా 74 శాతం మందికి అవాంఛిత మెసేజులు, కాల్స్ వస్తున్నాయి. ఈ సమాచారం ఒక సర్వే నుండి లభించింది.&nbsp;</p>

వీటిని వొద్దనుకునే వారు  వారి నంబరు పై డోంట్ డిస్టర్బ్ (డిఎన్‌డి) ఫీచర్ ఆక్టివ్  చేస్తుంటారు, అయిన కాని  ప్రజలకు కొన్ని రకాల అవాంఛిత క్యాంపైన్  మెసేజులు, కాల్స్ వస్తుంటాయి. దీనికి సంబంధించిన ఒక విషయం మీకు తెలిస్తే ఆశ్చర్యపోతారు. డి‌ఎన్‌డి ఆన్ చేసిన తరువాత కూడా 74 శాతం మందికి అవాంఛిత మెసేజులు, కాల్స్ వస్తున్నాయి. ఈ సమాచారం ఒక సర్వే నుండి లభించింది. 

24
<p>ట్రాయ్ డి‌ఎన్‌డి జాబితాలో 74 శాతం మందికి అవాంఛిత మెసేజులు వస్తున్నాయని ఆన్‌లైన్ ప్లాట్‌ఫాం లోకల్‌సర్కిల్స్ నివేదిక పేర్కొంది. సర్వే నివేదిక ప్రకారం, 26 శాతం మందికి పంపిన అవాంఛిత మెసేజులు 25 శాతం మొబైల్ సర్వీస్ ప్రొవైడర్ నుండే. దేశంలోని 324 జిల్లాలకు చెందిన 35వేల మందితో లోకల్‌సర్కిల్స్‌ ఈ సర్వే నిర్వహించింది.</p>

<p>ట్రాయ్ డి‌ఎన్‌డి జాబితాలో 74 శాతం మందికి అవాంఛిత మెసేజులు వస్తున్నాయని ఆన్‌లైన్ ప్లాట్‌ఫాం లోకల్‌సర్కిల్స్ నివేదిక పేర్కొంది. సర్వే నివేదిక ప్రకారం, 26 శాతం మందికి పంపిన అవాంఛిత మెసేజులు 25 శాతం మొబైల్ సర్వీస్ ప్రొవైడర్ నుండే. దేశంలోని 324 జిల్లాలకు చెందిన 35వేల మందితో లోకల్‌సర్కిల్స్‌ ఈ సర్వే నిర్వహించింది.</p>

ట్రాయ్ డి‌ఎన్‌డి జాబితాలో 74 శాతం మందికి అవాంఛిత మెసేజులు వస్తున్నాయని ఆన్‌లైన్ ప్లాట్‌ఫాం లోకల్‌సర్కిల్స్ నివేదిక పేర్కొంది. సర్వే నివేదిక ప్రకారం, 26 శాతం మందికి పంపిన అవాంఛిత మెసేజులు 25 శాతం మొబైల్ సర్వీస్ ప్రొవైడర్ నుండే. దేశంలోని 324 జిల్లాలకు చెందిన 35వేల మందితో లోకల్‌సర్కిల్స్‌ ఈ సర్వే నిర్వహించింది.

34
<p>డి‌ఎన్‌డి ఆన్ చేసిన తర్వాత కూడా మీకు &nbsp;అవాంఛిత మెసేజులు వస్తున్నట్లయితే, దాన్ని ఆపడానికి ప్రస్తుతం సులభమైన మార్గం లేదు. అయితే ఈ మెసేజులను పంపేవారి నంబరును ఒక్కొక్కటిగా బ్లాక్ చేయడం ఒకే ఒక మార్గం.<br />&nbsp;</p>

<p>డి‌ఎన్‌డి ఆన్ చేసిన తర్వాత కూడా మీకు &nbsp;అవాంఛిత మెసేజులు వస్తున్నట్లయితే, దాన్ని ఆపడానికి ప్రస్తుతం సులభమైన మార్గం లేదు. అయితే ఈ మెసేజులను పంపేవారి నంబరును ఒక్కొక్కటిగా బ్లాక్ చేయడం ఒకే ఒక మార్గం.<br />&nbsp;</p>

డి‌ఎన్‌డి ఆన్ చేసిన తర్వాత కూడా మీకు  అవాంఛిత మెసేజులు వస్తున్నట్లయితే, దాన్ని ఆపడానికి ప్రస్తుతం సులభమైన మార్గం లేదు. అయితే ఈ మెసేజులను పంపేవారి నంబరును ఒక్కొక్కటిగా బ్లాక్ చేయడం ఒకే ఒక మార్గం.
 

44
<p>ఇప్పుడు ప్రభుత్వం ఇటువంటి అవాంఛిత కాల్స్, మెసేజెస్ పై &nbsp;దృష్టి సారించింది. ఇప్పుడు మొబైల్ వినియోగదారుల కోసం పరిమిత సంఖ్యలో అవాంఛిత కాల్‌, మెసేజులు &nbsp;పై కొత్త నిబంధనలను సిద్ధం చేస్తుంది. ఈ నిబంధనను ఏదైనా సంస్థ ఉల్లంఘిస్తే మెసేజులూ పంపినవారికి రూ .1,000 నుండి రూ.10,000 వరకు జరిమానా విధించవచ్చు.<br />&nbsp;</p>

<p>ఇప్పుడు ప్రభుత్వం ఇటువంటి అవాంఛిత కాల్స్, మెసేజెస్ పై &nbsp;దృష్టి సారించింది. ఇప్పుడు మొబైల్ వినియోగదారుల కోసం పరిమిత సంఖ్యలో అవాంఛిత కాల్‌, మెసేజులు &nbsp;పై కొత్త నిబంధనలను సిద్ధం చేస్తుంది. ఈ నిబంధనను ఏదైనా సంస్థ ఉల్లంఘిస్తే మెసేజులూ పంపినవారికి రూ .1,000 నుండి రూ.10,000 వరకు జరిమానా విధించవచ్చు.<br />&nbsp;</p>

ఇప్పుడు ప్రభుత్వం ఇటువంటి అవాంఛిత కాల్స్, మెసేజెస్ పై  దృష్టి సారించింది. ఇప్పుడు మొబైల్ వినియోగదారుల కోసం పరిమిత సంఖ్యలో అవాంఛిత కాల్‌, మెసేజులు  పై కొత్త నిబంధనలను సిద్ధం చేస్తుంది. ఈ నిబంధనను ఏదైనా సంస్థ ఉల్లంఘిస్తే మెసేజులూ పంపినవారికి రూ .1,000 నుండి రూ.10,000 వరకు జరిమానా విధించవచ్చు.
 

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Recommended image1
Artificial Intelligence: ఇలానే విజృంభిస్తే.. ఈ ఉద్యోగాలు చేసేవాళ్లు ఆస్తులు అమ్ముకోవాల్సిందే
Recommended image2
రాబోయేది ఆర్థిక సంక్షోభమే.. హైదరబాదీలు ఈ జాగ్రత్తలు పాటించండి..
Recommended image3
పండ్లు, కూర‌గాయ‌ల‌పై ర‌సాయ‌నాలు చ‌ల్లారని అనుమానంగా ఉందా.? ఈ ఏఐ డివైజ్ చెప్పేస్తుంది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved