MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Technology
  • 5జి లాంచ్‌కు ముందే ప్రభుత్వం కీలక ప్రకటన.. 6జి కూడా వచ్చేస్తోంది...

5జి లాంచ్‌కు ముందే ప్రభుత్వం కీలక ప్రకటన.. 6జి కూడా వచ్చేస్తోంది...

భారతదేశంలో 5G ఇంకా ట్రయల్‌లోనే ఉంది. సాధారణ ప్రజలకు 5G ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో ఇంకా తేదీని నిర్ణయించలేదు, అయితే భారతదేశం 6G కోసం సన్నాహాలు ప్రారంభించింది. 

1 Min read
Author : Ashok Kumar
Published : Nov 24 2021, 09:02 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

2023 చివరి నాటికి భారతదేశంలో 6G నెట్‌వర్క్ అందుబాటులోకి వస్తుందని మినిస్ట్రీ ఆఫ్  రైల్వే అండ్ కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అశ్విని వైష్ణవ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఓ మీడియా సంస్థ వెబ్‌నార్‌లో అశ్విని వైష్ణవ్ ఈ విషయాన్ని వెల్లడించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

ఇంజనీర్లు, శాస్త్రవేత్తలకు 6G టెక్నాలజీపై పని చేయడానికి అవసరమైన అనుమతి ఇప్పటికే లభించిందని  అశ్విని వైష్ణవ్ ధృవీకరించారు. 6జీకి వినియోగించే సాఫ్ట్‌వేర్‌లు, విడిభాగాలన్నింటినీ భారత్‌లోనే తయారు చేయనున్నట్లు కూడా ఆయన తెలిపారు. 
 

35

దీంతోపాటు 6జీకి సిద్ధంగా ఉన్న మేడ్ ఇన్ ఇండియా విడిభాగాలను కూడా ఎగుమతి చేయనున్నారు. 6జీ మాత్రమే కాదు మేడ్ ఇన్ ఇండియా సాఫ్ట్‌వేర్, విడిభాగాలను 5జీకి కూడా ఉపయోగిస్తున్నట్లు తెలిపారు.
 

45

టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) ఇప్పటికే 5G స్పెక్ట్రమ్ కోసం సంప్రదింపుల ప్రక్రియపై కసరత్తు చేస్తోంది. టెలికాం రెగ్యులేటర్ ఫిబ్రవరి నెలాఖరు లేదా మార్చి నాటికి ఈ ప్రక్రియను పూర్తి చేయాలని భావిస్తున్నారు. టెలికాం ఆపరేటర్లు కూడా 5G ట్రయల్ వ్యవధిని పొడిగించాలని కోరారు, దీంతో  వారికి 31 మార్చి 2021 వరకు అదనపు సమయం ఇచ్చారు.
 

55

భారతదేశంలో జియో, ఎయిర్‌టెల్ ఇంకా వొడాఫోన్ ఐడియా వివిధ నగరాల్లో వాటి స్థాయిలో 5Gని పరీక్షిస్తున్నాయి. జియో ఇటీవల 5జి పరీక్ష కోసం షియోమీ ఇండియాతో చేతులు కలిపింది. రిలయన్స్ జియో నుండి స్మార్ట్‌ఫోన్ రెడ్ మీ  నోట్ 11టి 5జిలో 5జి నెట్‌వర్క్‌ను పరీక్షించింది.

About the Author

AK
Ashok Kumar
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Smartwatch : స్మార్ట్‌వాచ్ వెనక ఓ పచ్చ లైట్ ఎప్పుడూ బ్లింక్ అవుతుంటుంది.. ఎందుకో తెలుసా?
Recommended image2
POCO: పోకో నుంచి 3 మైండ్ బ్లోయింగ్ 5G కొత్త ఫోన్లు.. భారీ డిస్కౌంట్లు, అద్భుతమైన ఫీచర్ల వివరాలు ఇవే
Recommended image3
WhatsApp Tips : మీ ఫోన్ ఇంటర్నెట్ ఆన్‌లో ఉన్నా వాట్సాప్ మాత్రమే ఆఫ్ చేయవచ్చు.. ఎలాగో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved