MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • పారిస్ ఒలింపిక్స్ పోటీలో బీజేపీ ఎమ్మెల్యే.. ఎవ‌రీ శ్రేయాసి సింగ్?

పారిస్ ఒలింపిక్స్ పోటీలో బీజేపీ ఎమ్మెల్యే.. ఎవ‌రీ శ్రేయాసి సింగ్?

Shreyasi Singh : బీహార్ బీజేపీ ఎమ్మెల్యే పారిస్ వేదిక‌గా జ‌రుగుతున్న ఒలింపిక్ క్రీడ‌ల్లో పాల్గొంటున్నారు. ఆమె తల్లిదండ్రులు కూడా ఎంపీలుగా ఉన్నారు. అసలు ఎవ‌రీ శ్రేయాసి సింగ్?  

1 Min read
Mahesh Rajamoni
Published : Jul 25 2024, 07:25 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

Paris Olympics 2024 : పారిస్ ఒలింపిక్ గేమ్స్ 2024 ఈ సారి జులై 26 నుంచి ఆగస్టు 11 వరకు ఫ్రాన్స్ రాజధాని పారిస్ వేదిక‌గా జ‌ర‌గున్నాయి. 

26

పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ నుంచి 117 మంది అథ్లెట్లు పాల్గొంటున్నారు. టోక్యో ఒలింపిక్స్ 2020లో భారత్ ఏడు పతకాలు సాధించింది. ఇప్పుడు ఆ మెడ‌ల్స్ సంఖ్య‌ను డ‌బుల్ చేయ‌డ‌మే ల‌క్ష్యంగా పారిస్ లో అడుగుపెట్టింది భార‌త అథ్లెట్ల బృందం.

36

షాట్‌గన్ ట్రాప్ ఉమెన్స్ ఈవెంట్‌లో పాల్గొనే షూటర్ శ్రేయాసి సింగ్ కూడా పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొనబోతోంది. శ్రేయసి సింగ్ బీహార్‌లోని జముయ్ అసెంబ్లీ నుండి బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నారు.2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీకి చెందిన విజయ్ ప్రకాష్‌పై శ్రేయాసి సింగ్ దాదాపు 41 వేల ఓట్లతో మెజారిటీతో విజయం సాధించారు.

46

శ్రేయసి సింగ్ బీహార్ మాజీ ఎంపీ దిగ్విజయ్ సింగ్ కుమార్తె. శ్రేయసి తల్లి పుతుల్ సింగ్ కూడా బంకా స్థానం నుంచి ఎంపీగా ఉన్నారు

56

2014 గ్లాస్గో కామన్వెల్త్ గేమ్స్‌లో డబుల్ ట్రాప్ షూటింగ్ ఈవెంట్‌లో శ్రేయాసి సింగ్ రజత పతకాన్ని గెలుచుకుంది. ఆ తర్వాత 2018 కామన్వెల్త్ గేమ్స్‌లో కూడా శ్రేయసి అద్భుత ప్రదర్శన చేసి దేశానికి బంగారు పతకాన్ని అందించింది.

 

66

క్రీడలకు ఆమె చేసిన సేవలను దృష్టిలో ఉంచుకునీ, 32 ఏళ్ల శ్రేయసి సింగ్ ను 2018 సంవత్సరంలో ప్ర‌భుత్వం అర్జున అవార్డుతో సత్కరించింది. ఇప్పుడు ఆమె భార‌త్ కు మెడ‌ల్ అందించ‌మే ల‌క్ష్యంగా పారిస్ ఒలింపిక్స్ లో పాల్గొంటున్న‌ది. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
భారత దేశం

Latest Videos
Recommended Stories
Recommended image1
Team India : గిల్ కోసం బలిపశువుగా మారిన స్టార్ ! గంభీర్, అగార్కర్ ఏందయ్యా ఇది !
Recommended image2
Smriti Mandhana : పెళ్లి పీటల దాకా వచ్చి ఆగిపోయింది.. మౌనం వీడిన స్మృతి మంధాన !
Recommended image3
Fastest ODI Double Century : వన్డేల్లో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ.. బద్దలైన మాక్స్‌వెల్, గేల్ రికార్డులు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved