MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Forecast
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
Donald Trump Strait of Hormuz
India Skills Report
KL Rahul Love Story
India Geographic Extent
  • Home
  • Life
  • Spiritual
  • మాఘ మాసంలో శివరాత్రి ఎప్పుడొస్తుందో తెలుసా?

మాఘ మాసంలో శివరాత్రి ఎప్పుడొస్తుందో తెలుసా?

మాసిక శివరాత్రి పండుగను ప్రతి నెలా కృష్ణపక్షం చతుర్దశి రోజున జరుపుకుంటారు. ఈ సారి మాఘ మాసంలో ఫిబ్రవరి 8న మాస శివరాత్రి వచ్చింది. ఈ పవిత్రమైన రోజున శివుడు, పార్వతిని పూజిస్తారు. అంతేకాదు ఈ రోజు పెళ్లి అయిన, పెళ్లి కాని మహిళలు ఉపవాసం కూడా ఉంటారు.  

1 Min read
Author : Shivaleela Rajamoni
Published : Jan 30 2024, 11:16 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

ప్రతి నెలలో.. మాసిక శివరాత్రిని జరుపుకుంటాం. ఈ శివరాత్రి కృష్ణ పక్షం చతుర్దశి రోజునే వస్తుంది. కాగా ఇది మాఘ మాసం. కాబట్టి మాస శివరాత్రి ఫిబ్రవరి 8న వచ్చింది. ఈ రోజును ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఈ రోజు పరమేశ్వరుడిని నిష్టగా పూజిస్తారు. ఉపవాస దీక్షలు కూడా ఉంటారు. అందుకే మాస శివరాత్రి పూజా విధానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

మాస శివరాత్రి శుభ సమయం

రోజువారీ పంచాంగం ప్రకారం.. మాఘ మాసం చతుర్దశి తేదీ ఫిబ్రవరి 8 ఉదయం 11.17 గంటలకు ప్రారంభమై మరుసటి రోజు అంటే ఫిబ్రవరి 9 ఉదయం 8.02 గంటలకు ముగుస్తుంది. ఈ ఏడాది మాఘ శివరాత్రిని ఫిబ్రవరి 8న జరుపుకోనున్నారు.
 

34

మాఘ శివరాత్రికి శుభ సమయం

మాఘ శివరాత్రి రోజున ఉదయం బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేవాలి. ఈ రోజును శివుడు, పార్వతీదేవి ధ్యానంతో ప్రారంభించండి. దైనందిన పనులు అయిపోయాక స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించండి.  తర్వాత సూర్యభగవానుడికి నీటిని సమర్పించాలి. ఆ తర్వాత ఎర్రటి గుడ్డ పెట్టి మహాదేవ, పార్వతీదేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించండి. ఇప్పుడు శివపార్వతులను నియమాల ప్రకారం పూజించండి. పెళ్లి కాని అమ్మాయిలు పార్వతీదేవికి కుంకుమను సమర్పించాలి. అలాగే బిల్వప్రతం, తెల్లని పువ్వులు, అక్షతలు మొదలైన వాటిని శివుడికి సమర్పించాలి. దీనివల్ల తొందరగా పెళ్లి అవుతుంది. 

44

శివరాత్రి ఆరాధనలో శివ మంత్రాలను ఖచ్చితంగా పఠించాలి. అలాగే శివ చాలీసా పఠించడాన్ని కూడా శుభప్రదంగా భావిస్తారు. చివరగా శివుడికి, పార్వతీదేవికి పండ్లను, స్వీట్లను సమర్పించాలి. ఆ తర్వాత ప్రసాదాన్ని అందరికీ పంచి పెట్టాలి. 
 

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Bonalu: తెలంగాణలో ఆడపడుచులు.. అమ్మవారికి బోనం ఎందుకు సమర్పిస్తారు..?
Recommended image2
IRCTC సప్త జ్యోతిర్లింగ మహాయాత్ర: ఒక్క ట్రిప్‌లో 7 జ్యోతిర్లింగాల దర్శనం.. ప్యాకేజీ వివరాలు ఇవే
Recommended image3
Vastu Plants: మనీ ప్లాంట్ ఒక్కటే కాదు.. ఇంట్లో ఈ మొక్కలున్నా అదృష్టమే!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved