MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Spiritual
  • ఈ ఒక్క మంత్రం జపిస్తే చాలు.. జీవితంలో వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం రాదు!

ఈ ఒక్క మంత్రం జపిస్తే చాలు.. జీవితంలో వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరం రాదు!

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మంత్రాలకు ప్రత్యేక శక్తి ఉంటుంది. వాటిని జపించడం ద్వారా కోరుకున్నవి జరుగుతాయని చాలామంది నమ్ముతారు. అలాంటి ఒక మంత్రం గురించి ఇక్కడ తెలుసుకుందాం. దాన్ని జపిస్తే కోరుకున్న పదవి దక్కుతుందట. మరి ఆ మంత్రమేంటో తెలుసుకుందామా..

1 Min read
Author : Kavitha G
Published : Sep 24 2025, 02:28 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
గురువు ఆశీస్సులు పొందాలంటే..
Image Credit : AI

గురువు ఆశీస్సులు పొందాలంటే..

జ్యోతిష్యంలో బృహస్పతిని అత్యంత శుభప్రదమైన గ్రహంగా భావిస్తారు. జాతకంలో గురుబలం బాగుంటే ఆ వ్యక్తికి జ్ఞానం, కీర్తి, సంపద, ప్రజాదరణ, ముఖ్యంగా పదవీయోగం ఖాయం. రాజకీయాల్లో ఎదగాలనుకునేవారికి, ఉన్నత పదవులు చేపట్టాలనుకునేవారికి గురుబలం చాలా ముఖ్యం. గురువు ఆశీస్సులుంటే మీరు కోరుకున్న పదవి మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుందని పండితులు చెబుతుంటారు. 

24
ఏ మంత్రం జపించాలంటే..
Image Credit : AI Generated

ఏ మంత్రం జపించాలంటే..

గురుబలం తక్కువగా ఉన్నవారు విద్య, ఉద్యోగం, పదవికి సంబంధించిన విషయాల్లో ఆటంకాలు ఎదుర్కొంటారు. దానికి ఉత్తమ పరిష్కారం మంత్రం పఠించడం. గురువుకు సంబంధించిన మంత్రాలను రోజూ జపిస్తే, ఆయన ఆశీస్సులతో ఆటంకాలు తొలగి, ఉన్నత అవకాశాలు వాటంతట అవే వస్తాయట. 

"ఓం క్రీం గురవే నమః" అనే మంత్రాన్ని రోజూ జపించాలి. ముఖ్యంగా గురువారాల్లో కనీసం 108 సార్లు జపించడం ద్వారా మంచి ఫలితాన్ని పొందవచ్చు. పసుపు రంగు దుస్తులు ధరించి.. పసుపు రంగు పూలతో గురువును పూజించడం శ్రేయస్కరం.

Related Articles

Related image1
శని సంచారం.. ఈ 3 రాశుల వారికి సంపద రెట్టింపు కావడం ఖాయం!
Related image2
దుర్గాదేవికి ఇష్టమైన 5 రాశులు ఇవే.. వీరికి ఏ సమస్య రాకుండా అమ్మవారే చూసుకుంటుంది!
34
దానం చేయడం..
Image Credit : AI Meta

దానం చేయడం..

గురు పూజా సమయంలో దానం చేయడం, ముఖ్యంగా విద్యకు సంబంధించిన సహాయం చేయడం చాలా మంచి పరిహారం. విద్యార్థులకు పుస్తకాలు ఇవ్వడం వంటివి గురు దృష్టిలో గొప్ప పుణ్యకార్యాలు. దానివల్ల పదవీ యోగమే కాకుండా ప్రజాదరణ, గౌరవం, పలుకుబడి కూడా పెరుగుతాయి.

44
మంత్రాన్ని సరిగ్గా జపిస్తే..
Image Credit : AI Generated

మంత్రాన్ని సరిగ్గా జపిస్తే..

అధికారంపై ఆశ ఉన్నవారు, రాజకీయాల్లో ఎదగాలనుకునేవారు ఈ మంత్రాన్ని సరిగ్గా జపిస్తే వారికున్న ఆటంకాలు తొలగి..  ప్రజలు అంగీకరించే నాయకుడిగా ఎదిగే అవకాశం ఉందట. జాతకంలో గురుబలం తోడైతే వెనక్కి తిరిగి చూడల్సిన అవసరం రాదని పండితులు చెబుతున్నారు.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
ఆధ్యాత్మిక విషయాలు
పండుగలు
రాశి ఫలాలు

Latest Videos
Recommended Stories
Recommended image1
Chanakya Niti: కోట్లు సంపాదించడం కాదు.. ఈ అలవాట్లు ఉంటేనే డబ్బు నిలుస్తుంది..!
Recommended image2
Tulsi Plant: పీరియడ్ టైంలో తులసి మొక్కను ముట్టుకుంటే ఏమవుతుంది?
Recommended image3
Hanuman Mantras: హనుమాన్ పవర్ ఫుల్ మంత్రాలు.. వీటిని పఠిస్తే అన్నీ శుభాలే!
Related Stories
Recommended image1
శని సంచారం.. ఈ 3 రాశుల వారికి సంపద రెట్టింపు కావడం ఖాయం!
Recommended image2
దుర్గాదేవికి ఇష్టమైన 5 రాశులు ఇవే.. వీరికి ఏ సమస్య రాకుండా అమ్మవారే చూసుకుంటుంది!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved