MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Opinion
  • వైఎస్ జగన్ జగమొండి నిర్ణయాలు: కోర్టుల్లో దెబ్బల మీద దెబ్బలు

వైఎస్ జగన్ జగమొండి నిర్ణయాలు: కోర్టుల్లో దెబ్బల మీద దెబ్బలు

మూడు రాజధానుల అంశం తెరమీదకు రావడంతో ఆంధ్రప్రదేశ్ లో పూర్తిగా కుదేలైన ప్రతిపక్షాలు ఒక్కసారిగా ఆక్టివ్ గా మారాయి. అమరావతి ప్రాంతంలో మొదలైన ప్రజా ఉద్యమాన్ని ఆసరాగా చేసుకొని ప్రతిపక్షాలు వారి రాజకీయాలను మొదలుపెట్టాయి. 

4 Min read
Sirisha S
Published : Jun 03 2020, 04:32 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
111
<p>ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో&nbsp;మునుపెన్నడూలేని విధంగా&nbsp;50 శాతం ఓట్లతో,&nbsp;151 సీట్లను సాధించి అప్రతిహత విజయాన్ని నమోదు చేసింది జగన్ మోహన్ రెడ్డి సర్కారు. నభూతోనభవిష్యత్తు అన్న రేంజ్ లో జగన్&nbsp;ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు.&nbsp;</p><p>&nbsp;</p><p>జగన్&nbsp;మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించగానే ఆయన వెంటనే సంక్షేమ పథకాలపైనే దృష్టిపెట్టారు. దానితోపాటుగా&nbsp;చంద్రబాబుకు సంబంధించిన గుర్తులను చెరిపేయాలన్న లక్ష్యంగా&nbsp;ముందుకు సాగరు.&nbsp;</p>

<p>ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో&nbsp;మునుపెన్నడూలేని విధంగా&nbsp;50 శాతం ఓట్లతో,&nbsp;151 సీట్లను సాధించి అప్రతిహత విజయాన్ని నమోదు చేసింది జగన్ మోహన్ రెడ్డి సర్కారు. నభూతోనభవిష్యత్తు అన్న రేంజ్ లో జగన్&nbsp;ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు.&nbsp;</p><p>&nbsp;</p><p>జగన్&nbsp;మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించగానే ఆయన వెంటనే సంక్షేమ పథకాలపైనే దృష్టిపెట్టారు. దానితోపాటుగా&nbsp;చంద్రబాబుకు సంబంధించిన గుర్తులను చెరిపేయాలన్న లక్ష్యంగా&nbsp;ముందుకు సాగరు.&nbsp;</p>

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మునుపెన్నడూలేని విధంగా 50 శాతం ఓట్లతో, 151 సీట్లను సాధించి అప్రతిహత విజయాన్ని నమోదు చేసింది జగన్ మోహన్ రెడ్డి సర్కారు. నభూతోనభవిష్యత్తు అన్న రేంజ్ లో జగన్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించారు. 

 

జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించగానే ఆయన వెంటనే సంక్షేమ పథకాలపైనే దృష్టిపెట్టారు. దానితోపాటుగా చంద్రబాబుకు సంబంధించిన గుర్తులను చెరిపేయాలన్న లక్ష్యంగా ముందుకు సాగరు. 

211
<p>మూడు రాజధానుల అంశం తెరమీదకు రావడంతో&nbsp;ఆంధ్రప్రదేశ్ లో పూర్తిగా కుదేలైన&nbsp;ప్రతిపక్షాలు ఒక్కసారిగా ఆక్టివ్ గా మారాయి. అమరావతి ప్రాంతంలో&nbsp;మొదలైన ప్రజా ఉద్యమాన్ని&nbsp;ఆసరాగా చేసుకొని ప్రతిపక్షాలు వారి రాజకీయాలను మొదలుపెట్టాయి.&nbsp;</p><p>&nbsp;</p><p>ఇలా రాజకీయంగా జగన్ మోహన్ రెడ్డి సర్కారుకు మొదలైన ఎదురుదెబ్బలు&nbsp;అక్కడి నుంచి కోర్టు మెట్లెక్కాయి. అలా కోర్టులు&nbsp;వరుసగా ఏపీ&nbsp;సర్కారును&nbsp;తలంటుతూనే ఉంది.&nbsp;ఉంది. ఇప్పటివరకు జగన్ మోహన్ రెడ్డి సర్కారుకు దాదాపుగా 65 సార్లు కోర్టులో తీర్పులు ప్రతికూలంగా వచ్చాయి. వీటిలో కొన్ని ముఖ్యమైన కేసులను ఒకసారి పరిశీలిద్దాము.&nbsp;</p>

<p>మూడు రాజధానుల అంశం తెరమీదకు రావడంతో&nbsp;ఆంధ్రప్రదేశ్ లో పూర్తిగా కుదేలైన&nbsp;ప్రతిపక్షాలు ఒక్కసారిగా ఆక్టివ్ గా మారాయి. అమరావతి ప్రాంతంలో&nbsp;మొదలైన ప్రజా ఉద్యమాన్ని&nbsp;ఆసరాగా చేసుకొని ప్రతిపక్షాలు వారి రాజకీయాలను మొదలుపెట్టాయి.&nbsp;</p><p>&nbsp;</p><p>ఇలా రాజకీయంగా జగన్ మోహన్ రెడ్డి సర్కారుకు మొదలైన ఎదురుదెబ్బలు&nbsp;అక్కడి నుంచి కోర్టు మెట్లెక్కాయి. అలా కోర్టులు&nbsp;వరుసగా ఏపీ&nbsp;సర్కారును&nbsp;తలంటుతూనే ఉంది.&nbsp;ఉంది. ఇప్పటివరకు జగన్ మోహన్ రెడ్డి సర్కారుకు దాదాపుగా 65 సార్లు కోర్టులో తీర్పులు ప్రతికూలంగా వచ్చాయి. వీటిలో కొన్ని ముఖ్యమైన కేసులను ఒకసారి పరిశీలిద్దాము.&nbsp;</p>

మూడు రాజధానుల అంశం తెరమీదకు రావడంతో ఆంధ్రప్రదేశ్ లో పూర్తిగా కుదేలైన ప్రతిపక్షాలు ఒక్కసారిగా ఆక్టివ్ గా మారాయి. అమరావతి ప్రాంతంలో మొదలైన ప్రజా ఉద్యమాన్ని ఆసరాగా చేసుకొని ప్రతిపక్షాలు వారి రాజకీయాలను మొదలుపెట్టాయి. 

 

ఇలా రాజకీయంగా జగన్ మోహన్ రెడ్డి సర్కారుకు మొదలైన ఎదురుదెబ్బలు అక్కడి నుంచి కోర్టు మెట్లెక్కాయి. అలా కోర్టులు వరుసగా ఏపీ సర్కారును తలంటుతూనే ఉంది. ఉంది. ఇప్పటివరకు జగన్ మోహన్ రెడ్డి సర్కారుకు దాదాపుగా 65 సార్లు కోర్టులో తీర్పులు ప్రతికూలంగా వచ్చాయి. వీటిలో కొన్ని ముఖ్యమైన కేసులను ఒకసారి పరిశీలిద్దాము. 

311
<p>జగన్ మోహన్ రెడ్డి బాబాయి వివేకానంద రెడ్డి కేసులో సిబిఐ&nbsp;తో విచారణ జరిపించాలని హై కోర్టు ఆదేశాలిచ్చింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు ఈ హత్యా వెనక ఉన్నాడు అని ఆరోపణలు గుప్పించిన వైసీపీ, అధికారంలోకి వచ్చాక ఆ విషయంలో ఎటువంటి సాక్ష్యాధారాలను సంపాదించలేకపోయింది.&nbsp;</p><p>&nbsp;</p><p>హై కోర్టు ఈ విషయంలో రాష్ట్ర పోలీసులను&nbsp;తప్పుబడుతూ&nbsp;విచారణను సిబిఐ కి&nbsp; అప్పగించింది. ఈ విషయంలో&nbsp;జగన్ సర్కారుకి ఎటువంటి ఆప్షన్ కూడా లేకుండా పోయింది.&nbsp;</p>

<p>జగన్ మోహన్ రెడ్డి బాబాయి వివేకానంద రెడ్డి కేసులో సిబిఐ&nbsp;తో విచారణ జరిపించాలని హై కోర్టు ఆదేశాలిచ్చింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు ఈ హత్యా వెనక ఉన్నాడు అని ఆరోపణలు గుప్పించిన వైసీపీ, అధికారంలోకి వచ్చాక ఆ విషయంలో ఎటువంటి సాక్ష్యాధారాలను సంపాదించలేకపోయింది.&nbsp;</p><p>&nbsp;</p><p>హై కోర్టు ఈ విషయంలో రాష్ట్ర పోలీసులను&nbsp;తప్పుబడుతూ&nbsp;విచారణను సిబిఐ కి&nbsp; అప్పగించింది. ఈ విషయంలో&nbsp;జగన్ సర్కారుకి ఎటువంటి ఆప్షన్ కూడా లేకుండా పోయింది.&nbsp;</p>

జగన్ మోహన్ రెడ్డి బాబాయి వివేకానంద రెడ్డి కేసులో సిబిఐ తో విచారణ జరిపించాలని హై కోర్టు ఆదేశాలిచ్చింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు ఈ హత్యా వెనక ఉన్నాడు అని ఆరోపణలు గుప్పించిన వైసీపీ, అధికారంలోకి వచ్చాక ఆ విషయంలో ఎటువంటి సాక్ష్యాధారాలను సంపాదించలేకపోయింది. 

 

హై కోర్టు ఈ విషయంలో రాష్ట్ర పోలీసులను తప్పుబడుతూ విచారణను సిబిఐ కి  అప్పగించింది. ఈ విషయంలో జగన్ సర్కారుకి ఎటువంటి ఆప్షన్ కూడా లేకుండా పోయింది. 

411
<p>ఈ తతంగానికి&nbsp;కొంచం ముందు ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానుల బిల్లును&nbsp;మండలిలో&nbsp; అడ్డుకోవడంతో, ఆగ్రహంతో&nbsp;ఊగిపోయిన జగన్&nbsp;మండలిని&nbsp;రద్దు చేస్తున్నట్టు అసెంబ్లీలో&nbsp;తీర్మానం చేసారు. ఆ కాలంలో ఆ హై వోల్టేజి పొలిటికల్ ఆక్షన్ జాతీయ మీడియా దృష్టిని సైతం ఆకర్షించింది.&nbsp;</p>

<p>ఈ తతంగానికి&nbsp;కొంచం ముందు ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానుల బిల్లును&nbsp;మండలిలో&nbsp; అడ్డుకోవడంతో, ఆగ్రహంతో&nbsp;ఊగిపోయిన జగన్&nbsp;మండలిని&nbsp;రద్దు చేస్తున్నట్టు అసెంబ్లీలో&nbsp;తీర్మానం చేసారు. ఆ కాలంలో ఆ హై వోల్టేజి పొలిటికల్ ఆక్షన్ జాతీయ మీడియా దృష్టిని సైతం ఆకర్షించింది.&nbsp;</p>

ఈ తతంగానికి కొంచం ముందు ఆంధ్రప్రదేశ్ మూడు రాజధానుల బిల్లును మండలిలో  అడ్డుకోవడంతో, ఆగ్రహంతో ఊగిపోయిన జగన్ మండలిని రద్దు చేస్తున్నట్టు అసెంబ్లీలో తీర్మానం చేసారు. ఆ కాలంలో ఆ హై వోల్టేజి పొలిటికల్ ఆక్షన్ జాతీయ మీడియా దృష్టిని సైతం ఆకర్షించింది. 

511
<p>ఇక మరో అంశం ఇంగ్లీష్ మీడియం విద్య. ఇంగ్లీషు మీడియం ను మాత్రమే అందుబాటులో ఉంచడం అనే అంశం పై జగన్ సర్కారుకు హై కోర్టులో చుక్క ఎదురైంది.&nbsp;ఇంగ్లీష్ మీడియం మాత్రమే అందుబాటులో ఉంచడం ఏమిటని, విద్యార్థులకు ఛాయస్ ఉండాలని, ఇలా తెలుగు మీడియం తీసేయడాన్ని కోర్టు తప్పుబట్టింది. విద్యాహక్కు&nbsp;చట్టానికి తూట్లు పొడవడమే అని అభిప్రాయపడింది.&nbsp;&nbsp;</p><p>&nbsp;</p><p>కానీ వైసీపీ&nbsp;శ్రేణులు మాత్రం హై కోర్టు ఇంగ్లీష్ మీడియం కి అనుకూలంగా లేదు అనే ప్రచారం కూడా చేస్తుంది తప్ప. దాంట్లోని అసలు వాస్తవాన్ని మాత్రం చెప్పడం లేదు.&nbsp;</p><p>&nbsp;</p>

<p>ఇక మరో అంశం ఇంగ్లీష్ మీడియం విద్య. ఇంగ్లీషు మీడియం ను మాత్రమే అందుబాటులో ఉంచడం అనే అంశం పై జగన్ సర్కారుకు హై కోర్టులో చుక్క ఎదురైంది.&nbsp;ఇంగ్లీష్ మీడియం మాత్రమే అందుబాటులో ఉంచడం ఏమిటని, విద్యార్థులకు ఛాయస్ ఉండాలని, ఇలా తెలుగు మీడియం తీసేయడాన్ని కోర్టు తప్పుబట్టింది. విద్యాహక్కు&nbsp;చట్టానికి తూట్లు పొడవడమే అని అభిప్రాయపడింది.&nbsp;&nbsp;</p><p>&nbsp;</p><p>కానీ వైసీపీ&nbsp;శ్రేణులు మాత్రం హై కోర్టు ఇంగ్లీష్ మీడియం కి అనుకూలంగా లేదు అనే ప్రచారం కూడా చేస్తుంది తప్ప. దాంట్లోని అసలు వాస్తవాన్ని మాత్రం చెప్పడం లేదు.&nbsp;</p><p>&nbsp;</p>

ఇక మరో అంశం ఇంగ్లీష్ మీడియం విద్య. ఇంగ్లీషు మీడియం ను మాత్రమే అందుబాటులో ఉంచడం అనే అంశం పై జగన్ సర్కారుకు హై కోర్టులో చుక్క ఎదురైంది. ఇంగ్లీష్ మీడియం మాత్రమే అందుబాటులో ఉంచడం ఏమిటని, విద్యార్థులకు ఛాయస్ ఉండాలని, ఇలా తెలుగు మీడియం తీసేయడాన్ని కోర్టు తప్పుబట్టింది. విద్యాహక్కు చట్టానికి తూట్లు పొడవడమే అని అభిప్రాయపడింది.  

 

కానీ వైసీపీ శ్రేణులు మాత్రం హై కోర్టు ఇంగ్లీష్ మీడియం కి అనుకూలంగా లేదు అనే ప్రచారం కూడా చేస్తుంది తప్ప. దాంట్లోని అసలు వాస్తవాన్ని మాత్రం చెప్పడం లేదు. 

 

611
<p>ఇక మరో అంశం ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలు. స్థానిక సంస్థల ఎన్నికలను&nbsp;వాయిదా వేస్తున్నట్టు&nbsp;రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రకటించగానే&nbsp;దానిపై జగన్&nbsp;ప్రభుత్వం తీవ్రంగా సీరియస్ అయింది.&nbsp;</p><p>&nbsp;</p><p>బాహాటంగానే&nbsp;నిమ్మగడ్డ రమేష్&nbsp;కుమార్ పై ఫైర్ అయ్యారు జగన్ మోహన్ రెడ్డి. గవర్నర్ ని కలిసి అసంతృప్తిని వెలిబుచ్చిన&nbsp;విషయం దగ్గరి నుండి&nbsp;ప్రెస్ మీట్ పెట్టి ఆయనకు రాజకీయ రంగును పులిమే వరకు తీవ్ర అసహనాన్ని వెలిబుచ్చారు.&nbsp;</p>

<p>ఇక మరో అంశం ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలు. స్థానిక సంస్థల ఎన్నికలను&nbsp;వాయిదా వేస్తున్నట్టు&nbsp;రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రకటించగానే&nbsp;దానిపై జగన్&nbsp;ప్రభుత్వం తీవ్రంగా సీరియస్ అయింది.&nbsp;</p><p>&nbsp;</p><p>బాహాటంగానే&nbsp;నిమ్మగడ్డ రమేష్&nbsp;కుమార్ పై ఫైర్ అయ్యారు జగన్ మోహన్ రెడ్డి. గవర్నర్ ని కలిసి అసంతృప్తిని వెలిబుచ్చిన&nbsp;విషయం దగ్గరి నుండి&nbsp;ప్రెస్ మీట్ పెట్టి ఆయనకు రాజకీయ రంగును పులిమే వరకు తీవ్ర అసహనాన్ని వెలిబుచ్చారు.&nbsp;</p>

ఇక మరో అంశం ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలు. స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తున్నట్టు రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రకటించగానే దానిపై జగన్ ప్రభుత్వం తీవ్రంగా సీరియస్ అయింది. 

 

బాహాటంగానే నిమ్మగడ్డ రమేష్ కుమార్ పై ఫైర్ అయ్యారు జగన్ మోహన్ రెడ్డి. గవర్నర్ ని కలిసి అసంతృప్తిని వెలిబుచ్చిన విషయం దగ్గరి నుండి ప్రెస్ మీట్ పెట్టి ఆయనకు రాజకీయ రంగును పులిమే వరకు తీవ్ర అసహనాన్ని వెలిబుచ్చారు. 

711
<p>ఇక ఆ దెబ్బకు వైసీపీ శ్రేణులు ఆయనపై తీవ్రంగా, విపరీతంగా ఫైర్ అయ్యారు. వైసీపీ నాయకులు, మంత్రులు కూడా ఆయనను ప్రతిపక్ష&nbsp;రాజకీయ పార్టీకి ఏజెంట్ అంటూ ఆయనకు రాజకీయ రంగును పులిమే ప్రయత్నం చేసారు.&nbsp;</p><p>&nbsp;</p><p>ఇక ఆ తరువాత దానిపై హై కోర్టుకి వెళ్ళింది జగన్ సర్కార్. అక్కడ కూడా చుక్కెదురు కావడంతో సుప్రీమ్ కోర్టును ఆశ్రయించింది. అక్కడ సంక్షేమ పథకాలను అమలు చేసుకునే వీలు కల్పించినప్పటికీ.... ఎన్నికల వాయిదాను మాత్రం సమర్థించింది.&nbsp;</p>

<p>ఇక ఆ దెబ్బకు వైసీపీ శ్రేణులు ఆయనపై తీవ్రంగా, విపరీతంగా ఫైర్ అయ్యారు. వైసీపీ నాయకులు, మంత్రులు కూడా ఆయనను ప్రతిపక్ష&nbsp;రాజకీయ పార్టీకి ఏజెంట్ అంటూ ఆయనకు రాజకీయ రంగును పులిమే ప్రయత్నం చేసారు.&nbsp;</p><p>&nbsp;</p><p>ఇక ఆ తరువాత దానిపై హై కోర్టుకి వెళ్ళింది జగన్ సర్కార్. అక్కడ కూడా చుక్కెదురు కావడంతో సుప్రీమ్ కోర్టును ఆశ్రయించింది. అక్కడ సంక్షేమ పథకాలను అమలు చేసుకునే వీలు కల్పించినప్పటికీ.... ఎన్నికల వాయిదాను మాత్రం సమర్థించింది.&nbsp;</p>

ఇక ఆ దెబ్బకు వైసీపీ శ్రేణులు ఆయనపై తీవ్రంగా, విపరీతంగా ఫైర్ అయ్యారు. వైసీపీ నాయకులు, మంత్రులు కూడా ఆయనను ప్రతిపక్ష రాజకీయ పార్టీకి ఏజెంట్ అంటూ ఆయనకు రాజకీయ రంగును పులిమే ప్రయత్నం చేసారు. 

 

ఇక ఆ తరువాత దానిపై హై కోర్టుకి వెళ్ళింది జగన్ సర్కార్. అక్కడ కూడా చుక్కెదురు కావడంతో సుప్రీమ్ కోర్టును ఆశ్రయించింది. అక్కడ సంక్షేమ పథకాలను అమలు చేసుకునే వీలు కల్పించినప్పటికీ.... ఎన్నికల వాయిదాను మాత్రం సమర్థించింది. 

811
<p>ఇంతలోనే కరోనా మహమ్మారి విరుచుకు&nbsp;పడడం, లాక్ డౌన్ విధించడం నేపథ్యంలో ఒకింత ఈ విషయం సద్దుమణిగినట్టు అనిపించినా, ఏకంగా&nbsp;రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డనే తొలగిస్తుఒక ఆర్డినెన్సును జారీ చేసింది ప్రభుత్వం. ఆ విషయంలో హై కోర్టు ఆ ఆర్డినెన్సును తాజాగా ఒక రెండు రోజుల కింద కొట్టేసింది. అందులో ఎటువంటి మెరిట్ లేకున్నప్పటికీ సుప్రీమ్ కోర్టుకి అప్పీల్ కి వెళ్ళింది రాష్ట్ర ప్రభుత్వం. చూడాలి సుప్రీమ్ ఎలా తీర్పుఇస్తుందో.&nbsp;</p>

<p>ఇంతలోనే కరోనా మహమ్మారి విరుచుకు&nbsp;పడడం, లాక్ డౌన్ విధించడం నేపథ్యంలో ఒకింత ఈ విషయం సద్దుమణిగినట్టు అనిపించినా, ఏకంగా&nbsp;రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డనే తొలగిస్తుఒక ఆర్డినెన్సును జారీ చేసింది ప్రభుత్వం. ఆ విషయంలో హై కోర్టు ఆ ఆర్డినెన్సును తాజాగా ఒక రెండు రోజుల కింద కొట్టేసింది. అందులో ఎటువంటి మెరిట్ లేకున్నప్పటికీ సుప్రీమ్ కోర్టుకి అప్పీల్ కి వెళ్ళింది రాష్ట్ర ప్రభుత్వం. చూడాలి సుప్రీమ్ ఎలా తీర్పుఇస్తుందో.&nbsp;</p>

ఇంతలోనే కరోనా మహమ్మారి విరుచుకు పడడం, లాక్ డౌన్ విధించడం నేపథ్యంలో ఒకింత ఈ విషయం సద్దుమణిగినట్టు అనిపించినా, ఏకంగా రాష్ట్ర ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డనే తొలగిస్తుఒక ఆర్డినెన్సును జారీ చేసింది ప్రభుత్వం. ఆ విషయంలో హై కోర్టు ఆ ఆర్డినెన్సును తాజాగా ఒక రెండు రోజుల కింద కొట్టేసింది. అందులో ఎటువంటి మెరిట్ లేకున్నప్పటికీ సుప్రీమ్ కోర్టుకి అప్పీల్ కి వెళ్ళింది రాష్ట్ర ప్రభుత్వం. చూడాలి సుప్రీమ్ ఎలా తీర్పుఇస్తుందో. 

911
<p>ఇక మరో అంశం గ్రామసచివాలయాలకు వైసీపీ పార్టీ రంగులు. హైకోర్టు తన తీర్పులో భవనాలకు పార్టీ రంగులను తీసేసి, ఎటువంటి రాజకీయ పార్టీకి సంబంధం లేని రంగులు వేయమని చెప్పింది.&nbsp;</p><p>ఇలా చెప్పినప్పటికీ కూడా వైసీపీ వారు ఒక నూతన థియరీని&nbsp;తెరమీదకు తెచ్చారు. వారు తాజాగా రైతు భరోసా కేంద్రాలకు పార్టీ రంగులనే వేశారు. కాకపోతే చిన్న ట్విస్టు ఇచ్చి రైతు భరోసా కేంద్ర భవనం కింద భాగాన ఒక రకమైన ఎర్ర మట్టి (టెర్రా కోట ) రంగును వేశారు. దానిపైన గ్రామీణ నేపథ్యం ఉట్టిపడే బొమ్మలను పెయింటింగులుగా వేశారు.&nbsp;</p>

<p>ఇక మరో అంశం గ్రామసచివాలయాలకు వైసీపీ పార్టీ రంగులు. హైకోర్టు తన తీర్పులో భవనాలకు పార్టీ రంగులను తీసేసి, ఎటువంటి రాజకీయ పార్టీకి సంబంధం లేని రంగులు వేయమని చెప్పింది.&nbsp;</p><p>ఇలా చెప్పినప్పటికీ కూడా వైసీపీ వారు ఒక నూతన థియరీని&nbsp;తెరమీదకు తెచ్చారు. వారు తాజాగా రైతు భరోసా కేంద్రాలకు పార్టీ రంగులనే వేశారు. కాకపోతే చిన్న ట్విస్టు ఇచ్చి రైతు భరోసా కేంద్ర భవనం కింద భాగాన ఒక రకమైన ఎర్ర మట్టి (టెర్రా కోట ) రంగును వేశారు. దానిపైన గ్రామీణ నేపథ్యం ఉట్టిపడే బొమ్మలను పెయింటింగులుగా వేశారు.&nbsp;</p>

ఇక మరో అంశం గ్రామసచివాలయాలకు వైసీపీ పార్టీ రంగులు. హైకోర్టు తన తీర్పులో భవనాలకు పార్టీ రంగులను తీసేసి, ఎటువంటి రాజకీయ పార్టీకి సంబంధం లేని రంగులు వేయమని చెప్పింది. 

ఇలా చెప్పినప్పటికీ కూడా వైసీపీ వారు ఒక నూతన థియరీని తెరమీదకు తెచ్చారు. వారు తాజాగా రైతు భరోసా కేంద్రాలకు పార్టీ రంగులనే వేశారు. కాకపోతే చిన్న ట్విస్టు ఇచ్చి రైతు భరోసా కేంద్ర భవనం కింద భాగాన ఒక రకమైన ఎర్ర మట్టి (టెర్రా కోట ) రంగును వేశారు. దానిపైన గ్రామీణ నేపథ్యం ఉట్టిపడే బొమ్మలను పెయింటింగులుగా వేశారు. 

1011
<p>మిగితా రంగులన్నీ కూడా వైసీపీ పార్టీ రంగులు అలానే యథాతథంగా ఉన్నాయి. పార్టీ రంగులను మార్చలేదేందుకు అనే ప్రశ్నకు వైసీపీ వారు సరికొత్త&nbsp;రీతిలో ఒక తెలివైన సమాధానం చెబుతున్నారు.&nbsp;</p><p>కింద ఉన్న మట్టి రంగు పంటలను పండించే భూమికి చిహ్నమని, మిగిలిన రంగులకు వైసీపీ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని వారంటున్నారు. నీలం రంగు నీలి విప్లవానికి(చేపల ఉత్పత్తికి సంబంధించింది), ఆకుపచ్చ రంగు హరిత విప్లవానికి (పంటల పెంపకానికి సంబంధించినది), తెలుపు రంగు క్షీర విప్లవానికి (పాల ఉత్పత్తికి)&nbsp;చిహ్నాలని వారు చెబుతున్నారు.&nbsp;</p><p>హై కోర్టు క్లియర్ గా ఏ రాజకీయా పార్టీతో సంబంధం లేని రంగులను వేయమని చెప్పినప్పటికీ కూడా ఇలా వారి పార్టీ రంగులకే ఒక కొత్త నిర్వచనం చెప్పి వాటిని అలాగే ఉంచడం నిజంగా విడ్డూరం.&nbsp;</p><p>దానిపై హై కోర్టు తీవ్రంగా మండిపడి. దాన్ని కోర్టు ధిక్కారణగా భావించి అధికారులను విచారానికి హాజరుకమ్మంది. దీనిపై&nbsp;ఏపీ&nbsp;సర్కార్ సుప్రీమ్ కి వెళ్ళింది. ఇందాక కొద్దిసేపటి కింద సుప్రీమ్ కూడా దాన్ని&nbsp;కొట్టేసింది.&nbsp;</p>

<p>మిగితా రంగులన్నీ కూడా వైసీపీ పార్టీ రంగులు అలానే యథాతథంగా ఉన్నాయి. పార్టీ రంగులను మార్చలేదేందుకు అనే ప్రశ్నకు వైసీపీ వారు సరికొత్త&nbsp;రీతిలో ఒక తెలివైన సమాధానం చెబుతున్నారు.&nbsp;</p><p>కింద ఉన్న మట్టి రంగు పంటలను పండించే భూమికి చిహ్నమని, మిగిలిన రంగులకు వైసీపీ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని వారంటున్నారు. నీలం రంగు నీలి విప్లవానికి(చేపల ఉత్పత్తికి సంబంధించింది), ఆకుపచ్చ రంగు హరిత విప్లవానికి (పంటల పెంపకానికి సంబంధించినది), తెలుపు రంగు క్షీర విప్లవానికి (పాల ఉత్పత్తికి)&nbsp;చిహ్నాలని వారు చెబుతున్నారు.&nbsp;</p><p>హై కోర్టు క్లియర్ గా ఏ రాజకీయా పార్టీతో సంబంధం లేని రంగులను వేయమని చెప్పినప్పటికీ కూడా ఇలా వారి పార్టీ రంగులకే ఒక కొత్త నిర్వచనం చెప్పి వాటిని అలాగే ఉంచడం నిజంగా విడ్డూరం.&nbsp;</p><p>దానిపై హై కోర్టు తీవ్రంగా మండిపడి. దాన్ని కోర్టు ధిక్కారణగా భావించి అధికారులను విచారానికి హాజరుకమ్మంది. దీనిపై&nbsp;ఏపీ&nbsp;సర్కార్ సుప్రీమ్ కి వెళ్ళింది. ఇందాక కొద్దిసేపటి కింద సుప్రీమ్ కూడా దాన్ని&nbsp;కొట్టేసింది.&nbsp;</p>

మిగితా రంగులన్నీ కూడా వైసీపీ పార్టీ రంగులు అలానే యథాతథంగా ఉన్నాయి. పార్టీ రంగులను మార్చలేదేందుకు అనే ప్రశ్నకు వైసీపీ వారు సరికొత్త రీతిలో ఒక తెలివైన సమాధానం చెబుతున్నారు. 

కింద ఉన్న మట్టి రంగు పంటలను పండించే భూమికి చిహ్నమని, మిగిలిన రంగులకు వైసీపీ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని వారంటున్నారు. నీలం రంగు నీలి విప్లవానికి(చేపల ఉత్పత్తికి సంబంధించింది), ఆకుపచ్చ రంగు హరిత విప్లవానికి (పంటల పెంపకానికి సంబంధించినది), తెలుపు రంగు క్షీర విప్లవానికి (పాల ఉత్పత్తికి) చిహ్నాలని వారు చెబుతున్నారు. 

హై కోర్టు క్లియర్ గా ఏ రాజకీయా పార్టీతో సంబంధం లేని రంగులను వేయమని చెప్పినప్పటికీ కూడా ఇలా వారి పార్టీ రంగులకే ఒక కొత్త నిర్వచనం చెప్పి వాటిని అలాగే ఉంచడం నిజంగా విడ్డూరం. 

దానిపై హై కోర్టు తీవ్రంగా మండిపడి. దాన్ని కోర్టు ధిక్కారణగా భావించి అధికారులను విచారానికి హాజరుకమ్మంది. దీనిపై ఏపీ సర్కార్ సుప్రీమ్ కి వెళ్ళింది. ఇందాక కొద్దిసేపటి కింద సుప్రీమ్ కూడా దాన్ని కొట్టేసింది. 

1111
<p>ఇక మరో అంశం డాక్టర్ సుధాకర్ అంశం. ఆయన ఎన్- 95 మాస్కులు లేవు అన్న పాపానికి ఆయనపై&nbsp;పోలీసులు ఎలాంటి దాష్టీకానికి పాల్పడ్డారో మీడియాలో అందరూ చూసారు. ఆయన గనుక తప్పుగా ప్రవర్తించి ఉంటే ఆయనకు శిక్ష పడాల్సిందే. అందులో ఎటువంటి సంకోచం లేదు.&nbsp;</p><p>ఆయన మాట్లాడిన తీరు సైతం కొంత అభ్యంతకరంగా ఉండవచ్చు. కానీ ఆయన చొక్కా చించి రోడ్డుపై అలా పోలీసులు ప్రవర్తించడం నిజంగా శోచనీయం. దీనిపై హై కోర్టు ఒక లఖను ప్రజా ప్రయోజన వాజ్యంగా పరిగణించి&nbsp;సిబిఐని విచారం చేయవలిసిందిగా ఆదేశించింది. ఈ విషయంలో&nbsp;ప్రస్తుతం సిబిఐ విచారణ సాగుతున్నందున అది ఎటువైపు దారితీస్తుందో వేచి చూడాలి.&nbsp;</p>

<p>ఇక మరో అంశం డాక్టర్ సుధాకర్ అంశం. ఆయన ఎన్- 95 మాస్కులు లేవు అన్న పాపానికి ఆయనపై&nbsp;పోలీసులు ఎలాంటి దాష్టీకానికి పాల్పడ్డారో మీడియాలో అందరూ చూసారు. ఆయన గనుక తప్పుగా ప్రవర్తించి ఉంటే ఆయనకు శిక్ష పడాల్సిందే. అందులో ఎటువంటి సంకోచం లేదు.&nbsp;</p><p>ఆయన మాట్లాడిన తీరు సైతం కొంత అభ్యంతకరంగా ఉండవచ్చు. కానీ ఆయన చొక్కా చించి రోడ్డుపై అలా పోలీసులు ప్రవర్తించడం నిజంగా శోచనీయం. దీనిపై హై కోర్టు ఒక లఖను ప్రజా ప్రయోజన వాజ్యంగా పరిగణించి&nbsp;సిబిఐని విచారం చేయవలిసిందిగా ఆదేశించింది. ఈ విషయంలో&nbsp;ప్రస్తుతం సిబిఐ విచారణ సాగుతున్నందున అది ఎటువైపు దారితీస్తుందో వేచి చూడాలి.&nbsp;</p>

ఇక మరో అంశం డాక్టర్ సుధాకర్ అంశం. ఆయన ఎన్- 95 మాస్కులు లేవు అన్న పాపానికి ఆయనపై పోలీసులు ఎలాంటి దాష్టీకానికి పాల్పడ్డారో మీడియాలో అందరూ చూసారు. ఆయన గనుక తప్పుగా ప్రవర్తించి ఉంటే ఆయనకు శిక్ష పడాల్సిందే. అందులో ఎటువంటి సంకోచం లేదు. 

ఆయన మాట్లాడిన తీరు సైతం కొంత అభ్యంతకరంగా ఉండవచ్చు. కానీ ఆయన చొక్కా చించి రోడ్డుపై అలా పోలీసులు ప్రవర్తించడం నిజంగా శోచనీయం. దీనిపై హై కోర్టు ఒక లఖను ప్రజా ప్రయోజన వాజ్యంగా పరిగణించి సిబిఐని విచారం చేయవలిసిందిగా ఆదేశించింది. ఈ విషయంలో ప్రస్తుతం సిబిఐ విచారణ సాగుతున్నందున అది ఎటువైపు దారితీస్తుందో వేచి చూడాలి. 

About the Author

SS
Sirisha S
Latest Videos
Recommended Stories
Recommended image1
S Gurumurthy : ఉత్తర-దక్షిణ ఆర్థిక కేటాయింపులు- అసంబద్ధత, ప్రమాదం!
Recommended image2
Editor’s View : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో YSRCP బలాలేంటి? TDP బలహీనతలేంటి?
Recommended image3
వ్యూ పాయింట్ : 2024-2025 మధ్యంతర బడ్జెట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved