MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Opinion
  • పవన్ కల్యాణ్, చంద్రబాబులను చావుదెబ్బ తీసిన జగన్: రఘురామ చేతిలో ముచ్చెమటలు

పవన్ కల్యాణ్, చంద్రబాబులను చావుదెబ్బ తీసిన జగన్: రఘురామ చేతిలో ముచ్చెమటలు

అధికార ప్రతిపక్షాల మధ్య తీవ్ర స్థాయిలో యుద్ధం జరుగుతున్నప్పటికీ... పైచేయి మాత్రం అధికార పక్షానిదే. అధికార పక్షానికి సంక్షేమ పథకాల అండ కూడా ఉండడంతో వారు మరింతగా దూసుకుపోతున్నారు. ఈ తరుణంలో వారికి వారి సొంత పార్టీ నుండే ఒకరు కొరకరాని కొయ్యగా మారారు. 

3 Min read
Sreeharsha Gopagani
Published : Jul 21 2020, 03:42 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
115
<p>2019 ఎన్నికల్లో జగన్ అప్రతిహత విజయం సాధించి తిరుగులేని నాయకుడిగా నిలిచాడు. ఆయన దెబ్బకు రాష్ట్రంలో టీడీపీ దాదాపుగా తుడిచిపెట్టుకుపోయింది. రాయలసీమలో అయితే మూడంటే మూడే సీట్లు గెలిచింది టీడీపీ.&nbsp;ఒకరకంగా జగన్ తన సీమ సామ్రాజ్యాన్ని&nbsp;క్లీన్ స్వీప్ చేసారు.&nbsp;</p>

<p>2019 ఎన్నికల్లో జగన్ అప్రతిహత విజయం సాధించి తిరుగులేని నాయకుడిగా నిలిచాడు. ఆయన దెబ్బకు రాష్ట్రంలో టీడీపీ దాదాపుగా తుడిచిపెట్టుకుపోయింది. రాయలసీమలో అయితే మూడంటే మూడే సీట్లు గెలిచింది టీడీపీ.&nbsp;ఒకరకంగా జగన్ తన సీమ సామ్రాజ్యాన్ని&nbsp;క్లీన్ స్వీప్ చేసారు.&nbsp;</p>

2019 ఎన్నికల్లో జగన్ అప్రతిహత విజయం సాధించి తిరుగులేని నాయకుడిగా నిలిచాడు. ఆయన దెబ్బకు రాష్ట్రంలో టీడీపీ దాదాపుగా తుడిచిపెట్టుకుపోయింది. రాయలసీమలో అయితే మూడంటే మూడే సీట్లు గెలిచింది టీడీపీ. ఒకరకంగా జగన్ తన సీమ సామ్రాజ్యాన్ని క్లీన్ స్వీప్ చేసారు. 

215
<p>వైసీపీ విజయంతో ఆంధ్రప్రదేశ్ లో రాజకీయంగా జగన్ గుత్తాధిపత్యం మొదలయిందని చెప్పవచ్చు. కేవలం 23 ఎమ్మెల్యే సీట్లతో టీడీపీ కుదేలవగా... అధినేత ఓటమితో జనసేన నైరాశ్యంలో ఉండిపోయింది. బీజేపీ మరోసారి ఖాతా ఓపెన్ చేయడంలో విఫలమయింది.&nbsp;</p>

<p>వైసీపీ విజయంతో ఆంధ్రప్రదేశ్ లో రాజకీయంగా జగన్ గుత్తాధిపత్యం మొదలయిందని చెప్పవచ్చు. కేవలం 23 ఎమ్మెల్యే సీట్లతో టీడీపీ కుదేలవగా... అధినేత ఓటమితో జనసేన నైరాశ్యంలో ఉండిపోయింది. బీజేపీ మరోసారి ఖాతా ఓపెన్ చేయడంలో విఫలమయింది.&nbsp;</p>

వైసీపీ విజయంతో ఆంధ్రప్రదేశ్ లో రాజకీయంగా జగన్ గుత్తాధిపత్యం మొదలయిందని చెప్పవచ్చు. కేవలం 23 ఎమ్మెల్యే సీట్లతో టీడీపీ కుదేలవగా... అధినేత ఓటమితో జనసేన నైరాశ్యంలో ఉండిపోయింది. బీజేపీ మరోసారి ఖాతా ఓపెన్ చేయడంలో విఫలమయింది. 

315
<p>గెలుపు మాదే అని బీరాలు పలికిన&nbsp;టీడీపీ క్యాంపు ఒక్కసారిగా కుదేలయింది. వారికి ఎందుకు ఓడిపోయామో తెలుసుకోవడానికే సమయం సరిపోయేదిలా కనిపించింది. వారి క్యాడర్ అంతా నైరాశ్యంలోకి జారుకుంది. దానికి తోడు మాజీ ఎమ్మెల్యేలు, రెండవ శ్రేణి నాయకులు వైసీపీలోకి క్యూ కట్టడం టీడీపీని మరింతగా కృంగదీసింది.&nbsp;</p>

<p>గెలుపు మాదే అని బీరాలు పలికిన&nbsp;టీడీపీ క్యాంపు ఒక్కసారిగా కుదేలయింది. వారికి ఎందుకు ఓడిపోయామో తెలుసుకోవడానికే సమయం సరిపోయేదిలా కనిపించింది. వారి క్యాడర్ అంతా నైరాశ్యంలోకి జారుకుంది. దానికి తోడు మాజీ ఎమ్మెల్యేలు, రెండవ శ్రేణి నాయకులు వైసీపీలోకి క్యూ కట్టడం టీడీపీని మరింతగా కృంగదీసింది.&nbsp;</p>

గెలుపు మాదే అని బీరాలు పలికిన టీడీపీ క్యాంపు ఒక్కసారిగా కుదేలయింది. వారికి ఎందుకు ఓడిపోయామో తెలుసుకోవడానికే సమయం సరిపోయేదిలా కనిపించింది. వారి క్యాడర్ అంతా నైరాశ్యంలోకి జారుకుంది. దానికి తోడు మాజీ ఎమ్మెల్యేలు, రెండవ శ్రేణి నాయకులు వైసీపీలోకి క్యూ కట్టడం టీడీపీని మరింతగా కృంగదీసింది. 

415
<p>జనసేన పరిస్థితి కూడా ఇంచుమించు ఇదే. ఏకంగా అధినేత ఓడిపోవడం, అందునా రెండు స్థానాల్లోనూ పరాభవం వారిని సైతం నిరుత్సాహంలోకి నెట్టివేసింది. గెలిచిన ఒక్క ఎమ్మెల్యే సైతం జగన్ కి జై కొడుతూ ఉండడం ఆ పార్టీలో మరింత గందరగోళ పరిస్థితిని సృష్టించింది.&nbsp;</p>

<p>జనసేన పరిస్థితి కూడా ఇంచుమించు ఇదే. ఏకంగా అధినేత ఓడిపోవడం, అందునా రెండు స్థానాల్లోనూ పరాభవం వారిని సైతం నిరుత్సాహంలోకి నెట్టివేసింది. గెలిచిన ఒక్క ఎమ్మెల్యే సైతం జగన్ కి జై కొడుతూ ఉండడం ఆ పార్టీలో మరింత గందరగోళ పరిస్థితిని సృష్టించింది.&nbsp;</p>

జనసేన పరిస్థితి కూడా ఇంచుమించు ఇదే. ఏకంగా అధినేత ఓడిపోవడం, అందునా రెండు స్థానాల్లోనూ పరాభవం వారిని సైతం నిరుత్సాహంలోకి నెట్టివేసింది. గెలిచిన ఒక్క ఎమ్మెల్యే సైతం జగన్ కి జై కొడుతూ ఉండడం ఆ పార్టీలో మరింత గందరగోళ పరిస్థితిని సృష్టించింది. 

515
<p>ఇక ఈ పరిస్థితుల నడుమ అసలు ఆంధ్రప్రదేశ్ లో రాజకీయంగా ప్రతిపక్షం అనేది పూర్తిగా బలహీన పడిపోయింది అనుకుంటున్నా తరుణంలో మూడు రాజధానుల అంశం వారిలో నూతన ఊపిరులు ఊదింది. ప్రతిపక్షం ఏకమైనప్పటికీ... అధికార వైసీపీ వారిని గట్టిగానే ఎదుర్కొంది.&nbsp;</p>

<p>ఇక ఈ పరిస్థితుల నడుమ అసలు ఆంధ్రప్రదేశ్ లో రాజకీయంగా ప్రతిపక్షం అనేది పూర్తిగా బలహీన పడిపోయింది అనుకుంటున్నా తరుణంలో మూడు రాజధానుల అంశం వారిలో నూతన ఊపిరులు ఊదింది. ప్రతిపక్షం ఏకమైనప్పటికీ... అధికార వైసీపీ వారిని గట్టిగానే ఎదుర్కొంది.&nbsp;</p>

ఇక ఈ పరిస్థితుల నడుమ అసలు ఆంధ్రప్రదేశ్ లో రాజకీయంగా ప్రతిపక్షం అనేది పూర్తిగా బలహీన పడిపోయింది అనుకుంటున్నా తరుణంలో మూడు రాజధానుల అంశం వారిలో నూతన ఊపిరులు ఊదింది. ప్రతిపక్షం ఏకమైనప్పటికీ... అధికార వైసీపీ వారిని గట్టిగానే ఎదుర్కొంది. 

615
<p>టీడీపీ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, కరణం బలరాం, మద్దాలి గిరిలు పార్టీని వీడి జగన్ క్యాంపులో చేరిపోయారు. వారంతా ఇప్పుడు టెక్నికల్ గా టీడీపీ అయినప్పటికీ.... విమర్శలన్నీ చంద్రబాబు పైన్నే. జనసేనను కూడా ఇదే విధంగా దారుణంగా దెబ్బ తీసింది వైసీపీ.&nbsp;</p>

<p>టీడీపీ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, కరణం బలరాం, మద్దాలి గిరిలు పార్టీని వీడి జగన్ క్యాంపులో చేరిపోయారు. వారంతా ఇప్పుడు టెక్నికల్ గా టీడీపీ అయినప్పటికీ.... విమర్శలన్నీ చంద్రబాబు పైన్నే. జనసేనను కూడా ఇదే విధంగా దారుణంగా దెబ్బ తీసింది వైసీపీ.&nbsp;</p>

టీడీపీ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, కరణం బలరాం, మద్దాలి గిరిలు పార్టీని వీడి జగన్ క్యాంపులో చేరిపోయారు. వారంతా ఇప్పుడు టెక్నికల్ గా టీడీపీ అయినప్పటికీ.... విమర్శలన్నీ చంద్రబాబు పైన్నే. జనసేనను కూడా ఇదే విధంగా దారుణంగా దెబ్బ తీసింది వైసీపీ. 

715
<p>ఆపరేషన్ ఆకర్ష్ ల తరువాత కూడా కొద్ది&nbsp;మంది వైసీపీలో చేరడానికి ముందుకు రాలేదు. అప్పుడు రాజకీయాల్లో బ్రహ్మాస్త్రమైన పాత&nbsp;కేసులను తిరగతోడడం అనే అస్త్రాన్ని ప్రయోగించింది. ఆ అస్త్రంలో&nbsp;చిక్కి ఇప్పుడు అచ్చెన్నాయుడు వంటి నేతలు విలవిలలాడుతుండగా, పితాని వంటి వారు ఎప్పుడు ఆ అస్త్రం తమపైకి వస్తుందో అని బిక్కుబిక్కుమంటున్నారు.&nbsp;</p>

<p>ఆపరేషన్ ఆకర్ష్ ల తరువాత కూడా కొద్ది&nbsp;మంది వైసీపీలో చేరడానికి ముందుకు రాలేదు. అప్పుడు రాజకీయాల్లో బ్రహ్మాస్త్రమైన పాత&nbsp;కేసులను తిరగతోడడం అనే అస్త్రాన్ని ప్రయోగించింది. ఆ అస్త్రంలో&nbsp;చిక్కి ఇప్పుడు అచ్చెన్నాయుడు వంటి నేతలు విలవిలలాడుతుండగా, పితాని వంటి వారు ఎప్పుడు ఆ అస్త్రం తమపైకి వస్తుందో అని బిక్కుబిక్కుమంటున్నారు.&nbsp;</p>

ఆపరేషన్ ఆకర్ష్ ల తరువాత కూడా కొద్ది మంది వైసీపీలో చేరడానికి ముందుకు రాలేదు. అప్పుడు రాజకీయాల్లో బ్రహ్మాస్త్రమైన పాత కేసులను తిరగతోడడం అనే అస్త్రాన్ని ప్రయోగించింది. ఆ అస్త్రంలో చిక్కి ఇప్పుడు అచ్చెన్నాయుడు వంటి నేతలు విలవిలలాడుతుండగా, పితాని వంటి వారు ఎప్పుడు ఆ అస్త్రం తమపైకి వస్తుందో అని బిక్కుబిక్కుమంటున్నారు. 

815
<p>ఇలా అధికార ప్రతిపక్షాల మధ్య తీవ్ర స్థాయిలో యుద్ధం జరుగుతున్నప్పటికీ... పైచేయి మాత్రం అధికార పక్షానిదే. అధికార పక్షానికి సంక్షేమ పథకాల అండ కూడా ఉండడంతో వారు మరింతగా దూసుకుపోతున్నారు. ఈ తరుణంలో వారికి వారి సొంత పార్టీ నుండే ఒకరు కొరకరాని కొయ్యగా మారారు.&nbsp;</p>

<p>ఇలా అధికార ప్రతిపక్షాల మధ్య తీవ్ర స్థాయిలో యుద్ధం జరుగుతున్నప్పటికీ... పైచేయి మాత్రం అధికార పక్షానిదే. అధికార పక్షానికి సంక్షేమ పథకాల అండ కూడా ఉండడంతో వారు మరింతగా దూసుకుపోతున్నారు. ఈ తరుణంలో వారికి వారి సొంత పార్టీ నుండే ఒకరు కొరకరాని కొయ్యగా మారారు.&nbsp;</p>

ఇలా అధికార ప్రతిపక్షాల మధ్య తీవ్ర స్థాయిలో యుద్ధం జరుగుతున్నప్పటికీ... పైచేయి మాత్రం అధికార పక్షానిదే. అధికార పక్షానికి సంక్షేమ పథకాల అండ కూడా ఉండడంతో వారు మరింతగా దూసుకుపోతున్నారు. ఈ తరుణంలో వారికి వారి సొంత పార్టీ నుండే ఒకరు కొరకరాని కొయ్యగా మారారు. 

915
<p>అతనే నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు. గెలిచిన తరువాత కూడా చిన్న చిన్న స్పర్థలు వచ్చినప్పటికీ... దాన్ని సెటిల్ చేసుకోగలిగారు. కానీ ఆ తరువాత నుంచి పార్టీకి ఆయనకు మధ్య గ్యాప్ నానాటికి పెరుగుతుంది. టీటీడీ భూముల విషయంలో తొలిసారి తన సొంత ప్రభుత్వాన్ని తప్పుబట్టిన రఘురామ ... ఆతరువాత ఎక్కడా తన దాడిని ఆపలేదు.&nbsp;</p>

<p>అతనే నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు. గెలిచిన తరువాత కూడా చిన్న చిన్న స్పర్థలు వచ్చినప్పటికీ... దాన్ని సెటిల్ చేసుకోగలిగారు. కానీ ఆ తరువాత నుంచి పార్టీకి ఆయనకు మధ్య గ్యాప్ నానాటికి పెరుగుతుంది. టీటీడీ భూముల విషయంలో తొలిసారి తన సొంత ప్రభుత్వాన్ని తప్పుబట్టిన రఘురామ ... ఆతరువాత ఎక్కడా తన దాడిని ఆపలేదు.&nbsp;</p>

అతనే నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు. గెలిచిన తరువాత కూడా చిన్న చిన్న స్పర్థలు వచ్చినప్పటికీ... దాన్ని సెటిల్ చేసుకోగలిగారు. కానీ ఆ తరువాత నుంచి పార్టీకి ఆయనకు మధ్య గ్యాప్ నానాటికి పెరుగుతుంది. టీటీడీ భూముల విషయంలో తొలిసారి తన సొంత ప్రభుత్వాన్ని తప్పుబట్టిన రఘురామ ... ఆతరువాత ఎక్కడా తన దాడిని ఆపలేదు. 

1015
<p>వైసీపీ అధిష్టానం ఎవ్వరిని చర్చలకు వెళ్లొద్దు అని చెప్పినప్పటికీ... ఆయా&nbsp;ఛానెళ్లకు చర్చలకు వెళ్లి మరి ఆయన తన పార్టీని తూర్పారబట్టారు. ఇసుక అక్రమ రవాణా నుంచి అవినీతి వరకు ఒక్కటేమిటి అన్ని విషయాల్లోనూ వైసీపీ నేతలను ఏకి పారేశారు.&nbsp;</p>

<p>వైసీపీ అధిష్టానం ఎవ్వరిని చర్చలకు వెళ్లొద్దు అని చెప్పినప్పటికీ... ఆయా&nbsp;ఛానెళ్లకు చర్చలకు వెళ్లి మరి ఆయన తన పార్టీని తూర్పారబట్టారు. ఇసుక అక్రమ రవాణా నుంచి అవినీతి వరకు ఒక్కటేమిటి అన్ని విషయాల్లోనూ వైసీపీ నేతలను ఏకి పారేశారు.&nbsp;</p>

వైసీపీ అధిష్టానం ఎవ్వరిని చర్చలకు వెళ్లొద్దు అని చెప్పినప్పటికీ... ఆయా ఛానెళ్లకు చర్చలకు వెళ్లి మరి ఆయన తన పార్టీని తూర్పారబట్టారు. ఇసుక అక్రమ రవాణా నుంచి అవినీతి వరకు ఒక్కటేమిటి అన్ని విషయాల్లోనూ వైసీపీ నేతలను ఏకి పారేశారు. 

1115
<p>ఆయన్నొక్కటంటే ఆయన నాలుగంటూ వైసీపీ నేతలను ఉతికిపారేస్తున్నారు. ఆయనను తొలుత సాధారణ నేతలు కౌంటర్ చేసినప్పటికీ... ఒక రెండు రోజులయ్యేసరికి ఆయనను టార్గెట్ చేయడానికి మంత్రులు సైతం పూనుకున్నారు.&nbsp;</p>

<p>ఆయన్నొక్కటంటే ఆయన నాలుగంటూ వైసీపీ నేతలను ఉతికిపారేస్తున్నారు. ఆయనను తొలుత సాధారణ నేతలు కౌంటర్ చేసినప్పటికీ... ఒక రెండు రోజులయ్యేసరికి ఆయనను టార్గెట్ చేయడానికి మంత్రులు సైతం పూనుకున్నారు.&nbsp;</p>

ఆయన్నొక్కటంటే ఆయన నాలుగంటూ వైసీపీ నేతలను ఉతికిపారేస్తున్నారు. ఆయనను తొలుత సాధారణ నేతలు కౌంటర్ చేసినప్పటికీ... ఒక రెండు రోజులయ్యేసరికి ఆయనను టార్గెట్ చేయడానికి మంత్రులు సైతం పూనుకున్నారు. 

1215
<p>ఇక ఆయనకు షో కాజ్ నోటీసు ఇవ్వడంతో యావత్ వైసీపీ ఒక వైపు ఆయనొక్కడు ఒకవైపుగా సీన్ మారింది. మొత్తం వైసీపీ క్యాడర్, మంత్రులు, ముఖ్యమంత్రి అంతా ఒక్కటయ్యారు. ఆయన మాత్రం ఎన్నికల కమిషన్ కి వెళ్లి ఏకంగా వైసీపీ పైన్నే వైఎస్ఆర్ కాంగ్రెస్ పేరు వాడడం ఏమిటని, అది మరొక పార్టీ అని అన్నారు. ప్రాంతీయ పార్టీకి జాతీయ కార్యదర్శి ఏమిటని ఆ నోటీసును ఇచ్చిన విజయసాయి రెడ్డిని&nbsp;ఎద్దేవా చేసారు.&nbsp;</p>

<p>ఇక ఆయనకు షో కాజ్ నోటీసు ఇవ్వడంతో యావత్ వైసీపీ ఒక వైపు ఆయనొక్కడు ఒకవైపుగా సీన్ మారింది. మొత్తం వైసీపీ క్యాడర్, మంత్రులు, ముఖ్యమంత్రి అంతా ఒక్కటయ్యారు. ఆయన మాత్రం ఎన్నికల కమిషన్ కి వెళ్లి ఏకంగా వైసీపీ పైన్నే వైఎస్ఆర్ కాంగ్రెస్ పేరు వాడడం ఏమిటని, అది మరొక పార్టీ అని అన్నారు. ప్రాంతీయ పార్టీకి జాతీయ కార్యదర్శి ఏమిటని ఆ నోటీసును ఇచ్చిన విజయసాయి రెడ్డిని&nbsp;ఎద్దేవా చేసారు.&nbsp;</p>

ఇక ఆయనకు షో కాజ్ నోటీసు ఇవ్వడంతో యావత్ వైసీపీ ఒక వైపు ఆయనొక్కడు ఒకవైపుగా సీన్ మారింది. మొత్తం వైసీపీ క్యాడర్, మంత్రులు, ముఖ్యమంత్రి అంతా ఒక్కటయ్యారు. ఆయన మాత్రం ఎన్నికల కమిషన్ కి వెళ్లి ఏకంగా వైసీపీ పైన్నే వైఎస్ఆర్ కాంగ్రెస్ పేరు వాడడం ఏమిటని, అది మరొక పార్టీ అని అన్నారు. ప్రాంతీయ పార్టీకి జాతీయ కార్యదర్శి ఏమిటని ఆ నోటీసును ఇచ్చిన విజయసాయి రెడ్డిని ఎద్దేవా చేసారు. 

1315
<p>ఇక వైసీపీ ఎంపీలంతా ప్రత్యేకవిమానంలో ఢిల్లీ వెళ్లి రఘురామ మీద అనర్హత వేటు వేయాలని స్పీకర్ కి&nbsp;కంప్లైంట్ ఇచ్చారు. ఆయన సీటును సైతం వెనక్కు మార్చారు. ఇంత జరుగుతున్నప్పటికీ... ఆయన మాత్రం సింహం కూర్చున్నదే సింహాసనం అంటూ దూసుకుపోతున్నారు.&nbsp;</p>

<p>ఇక వైసీపీ ఎంపీలంతా ప్రత్యేకవిమానంలో ఢిల్లీ వెళ్లి రఘురామ మీద అనర్హత వేటు వేయాలని స్పీకర్ కి&nbsp;కంప్లైంట్ ఇచ్చారు. ఆయన సీటును సైతం వెనక్కు మార్చారు. ఇంత జరుగుతున్నప్పటికీ... ఆయన మాత్రం సింహం కూర్చున్నదే సింహాసనం అంటూ దూసుకుపోతున్నారు.&nbsp;</p>

ఇక వైసీపీ ఎంపీలంతా ప్రత్యేకవిమానంలో ఢిల్లీ వెళ్లి రఘురామ మీద అనర్హత వేటు వేయాలని స్పీకర్ కి కంప్లైంట్ ఇచ్చారు. ఆయన సీటును సైతం వెనక్కు మార్చారు. ఇంత జరుగుతున్నప్పటికీ... ఆయన మాత్రం సింహం కూర్చున్నదే సింహాసనం అంటూ దూసుకుపోతున్నారు. 

1415
<p>ఒక గోదావరి జిల్లాలకు చెందిన చిన్న నాయకుడు ఇప్పుడు ఏకంగా రాష్ట్ర స్థాయి ఇమేజ్ పొందాడు. ఆయన తెలియని తెలుగువాడు లేదు అంటే అతిశయోక్తి కాదు. ఒక్క వ్యక్తిని జగన్ సహా ఆయన అంగ బలం అంతా కలిసి ఏమీ చేయలేకపోయారని ఒక ఇమేజ్ మాత్రం ఇప్పుడు ప్రజల్లోకి బలంగా వెళ్ళింది.&nbsp;</p>

<p>ఒక గోదావరి జిల్లాలకు చెందిన చిన్న నాయకుడు ఇప్పుడు ఏకంగా రాష్ట్ర స్థాయి ఇమేజ్ పొందాడు. ఆయన తెలియని తెలుగువాడు లేదు అంటే అతిశయోక్తి కాదు. ఒక్క వ్యక్తిని జగన్ సహా ఆయన అంగ బలం అంతా కలిసి ఏమీ చేయలేకపోయారని ఒక ఇమేజ్ మాత్రం ఇప్పుడు ప్రజల్లోకి బలంగా వెళ్ళింది.&nbsp;</p>

ఒక గోదావరి జిల్లాలకు చెందిన చిన్న నాయకుడు ఇప్పుడు ఏకంగా రాష్ట్ర స్థాయి ఇమేజ్ పొందాడు. ఆయన తెలియని తెలుగువాడు లేదు అంటే అతిశయోక్తి కాదు. ఒక్క వ్యక్తిని జగన్ సహా ఆయన అంగ బలం అంతా కలిసి ఏమీ చేయలేకపోయారని ఒక ఇమేజ్ మాత్రం ఇప్పుడు ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. 

1515
<p>రాష్ట్రంలోని అసెంబ్లీ వరకే పరిమితమైన ఈ పరిస్థితి ఇప్పుడు దేశ రాజధానిలోని పార్లమెంటుకు చేరింది. తనను ఏమీ చేయలేక ఇప్పుడు తన సీటును మార్చి సంతోషించాలని అనుకుంటున్నారని రఘురామ&nbsp;మరోసారి వైసీపీపై విరుచుకుపడ్డారు. దీనివల్ల నష్టం మాత్రం వైసీపీకే!</p>

<p>రాష్ట్రంలోని అసెంబ్లీ వరకే పరిమితమైన ఈ పరిస్థితి ఇప్పుడు దేశ రాజధానిలోని పార్లమెంటుకు చేరింది. తనను ఏమీ చేయలేక ఇప్పుడు తన సీటును మార్చి సంతోషించాలని అనుకుంటున్నారని రఘురామ&nbsp;మరోసారి వైసీపీపై విరుచుకుపడ్డారు. దీనివల్ల నష్టం మాత్రం వైసీపీకే!</p>

రాష్ట్రంలోని అసెంబ్లీ వరకే పరిమితమైన ఈ పరిస్థితి ఇప్పుడు దేశ రాజధానిలోని పార్లమెంటుకు చేరింది. తనను ఏమీ చేయలేక ఇప్పుడు తన సీటును మార్చి సంతోషించాలని అనుకుంటున్నారని రఘురామ మరోసారి వైసీపీపై విరుచుకుపడ్డారు. దీనివల్ల నష్టం మాత్రం వైసీపీకే!

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
S Gurumurthy : ఉత్తర-దక్షిణ ఆర్థిక కేటాయింపులు- అసంబద్ధత, ప్రమాదం!
Recommended image2
Editor’s View : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో YSRCP బలాలేంటి? TDP బలహీనతలేంటి?
Recommended image3
వ్యూ పాయింట్ : 2024-2025 మధ్యంతర బడ్జెట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved