MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • మంత్రి శ్రీరాములు కుమార్తె పెళ్లి వేడుక (ఫొటోలు)

మంత్రి శ్రీరాములు కుమార్తె పెళ్లి వేడుక (ఫొటోలు)

కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి శ్రీరాములు కుమార్తె రక్షిత వివాహం మార్చి 5న జరగనుంది. హైదరాబాద్ కు చెందిన సంజీవ్ రెడ్డితో రక్షిత వివాహం జరగనుంది. ఈ సందర్భంగా కుమార్తె వివాహానికి హాజరు కావాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీని శ్రీరాములు ఆహ్వానించగా అందుకు మోదీ సంతోషం వ్యక్తం చేశారు.

1 Min read
Author : prashanth musti | Asianet News
Published : Feb 28 2020, 11:49 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి శ్రీరాములు కుమార్తె రక్షిత వివాహం మార్చి 5న జరగనుంది.

కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి శ్రీరాములు కుమార్తె రక్షిత వివాహం మార్చి 5న జరగనుంది.

కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి శ్రీరాములు కుమార్తె రక్షిత వివాహం మార్చి 5న జరగనుంది.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
హైదరాబాద్ కు చెందిన సంజీవ్ రెడ్డితో రక్షిత వివాహం జరగనుంది.

హైదరాబాద్ కు చెందిన సంజీవ్ రెడ్డితో రక్షిత వివాహం జరగనుంది.

హైదరాబాద్ కు చెందిన సంజీవ్ రెడ్డితో రక్షిత వివాహం జరగనుంది.
35
ఈ సందర్భంగా కుమార్తె వివాహానికి హాజరు కావాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీని శ్రీరాములు ఆహ్వానించగా అందుకు మోదీ సంతోషం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా కుమార్తె వివాహానికి హాజరు కావాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీని శ్రీరాములు ఆహ్వానించగా అందుకు మోదీ సంతోషం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా కుమార్తె వివాహానికి హాజరు కావాలని కోరుతూ ప్రధాని నరేంద్ర మోదీని శ్రీరాములు ఆహ్వానించగా అందుకు మోదీ సంతోషం వ్యక్తం చేశారు.
45
వధూవరులను ఆశీర్వదిస్తూ ఒక లేఖ కూడా పంపారు.

వధూవరులను ఆశీర్వదిస్తూ ఒక లేఖ కూడా పంపారు.

వధూవరులను ఆశీర్వదిస్తూ ఒక లేఖ కూడా పంపారు.
55
కొత్త దంపతుల జీవితం సుఖ సంతోషాలతో నిండాలని ఆశిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్టు లేఖలో పేర్కొన్నారు. బెంగళూరు ప్యాలెస్ మైదానం వేదికగా మార్చి 5న రక్షిత, సంజీవ్ ల వివాహం జరగనుంది.

కొత్త దంపతుల జీవితం సుఖ సంతోషాలతో నిండాలని ఆశిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్టు లేఖలో పేర్కొన్నారు. బెంగళూరు ప్యాలెస్ మైదానం వేదికగా మార్చి 5న రక్షిత, సంజీవ్ ల వివాహం జరగనుంది.

కొత్త దంపతుల జీవితం సుఖ సంతోషాలతో నిండాలని ఆశిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్టు లేఖలో పేర్కొన్నారు. బెంగళూరు ప్యాలెస్ మైదానం వేదికగా మార్చి 5న రక్షిత, సంజీవ్ ల వివాహం జరగనుంది.

About the Author

PM
prashanth musti

Latest Videos
Recommended Stories
Recommended image1
India Vs China: చైనాకు చుక్కలు చూపించే సత్తా ఉన్న ఏకైక దేశం.. భారత్ పవర్ పై అమెరికా మైండ్ బ్లోయింగ్ స్టేట్‌మెంట్ !
Recommended image2
ఇక పెట్రోల్ బండ్లకు కాలం చెల్లినట్లే.. కొత్త పెట్రోల్ బైక్‌ల‌కు నో రిజిస్ట్రేషన్, రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
Recommended image3
Now Playing
Droupadi Murmu: గిరిజన విశ్వవిద్యాలయం తొలి స్నాతకోత్సవంలో రాష్ట్రపతి ముర్ము స్పీచ్| Asianet Telugu
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved