MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • National
  • Uttarpradesh polls: గేలుపుకి ఆ 54% ఓ‌బి‌సి ఓటర్లే కీలకం.. చివరికి ఆధిపత్యం ఎవరిదో ఓ లుక్కేయండి..

Uttarpradesh polls: గేలుపుకి ఆ 54% ఓ‌బి‌సి ఓటర్లే కీలకం.. చివరికి ఆధిపత్యం ఎవరిదో ఓ లుక్కేయండి..

ఉత్తరప్రదేశ్  ఎలెక్షన్స్ వార్ సాంప్రదాయకంగా కుల, మతపరమైన పంథాలో ఉంటుంది. ఈ రాష్ట్రంలో ఉన్న రెండు అగ్ర ప్రాంతీయ పార్టీలు - బి‌ఎస్‌పి(Bahujan Samaj Party) ఇంకా ఎస్‌పి(Samajwadi Party). ఎన్నికలలో మార్పు లేదా సమస్యలతో సంబంధం లేకుండా వారికి ఓటు వేసే వారి స్వంత ప్రత్యేక మద్దతు ఉంది. 

2 Min read
Ashok Kumar | Asianet News
Published : Jan 26 2022, 01:29 AM IST| Updated : Jan 26 2022, 01:34 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14

ఓ‌బి‌సిలు సాంప్రదాయకంగా ఎస్‌పి పార్టీకి ఓటు వేసినప్పటికీ, 2017 అసెంబ్లీ ఇంకా 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో బిజెపి వీరిని తమకు అనుకూలంగా ఒప్పించినట్లు కనిపిస్తుంది. యుపిలోని నాలుగు ప్రముఖ రాజకీయ పార్టీల రాష్ట్ర ముఖ్యులు ఈ ఆధిపత్య కమ్యూనిటీ నుండి వచ్చిన వారే.

గణాంకాలను నిశితంగా పరిశీలిస్తే యూ‌పిలో ఓ‌బి‌సిలు ఎందుకు ముఖ్యం: 

1)అధిక సంఖ్య :  రాష్ట్ర జనాభాలో దాదాపు 54.5% ఓ‌బి‌సిలు ఉన్నారు. యూ‌పిలో ఏదైనా రాజకీయ పార్టీ భవితవ్యాన్ని నిర్ణయించడంలో ఇది కీలకమైన అంశం.

2) రాష్ట్ర పార్టీల ముఖ్యులందరూ ఓ‌బి‌సిలే: ప్రధాన నాలుగు పార్టీల రాష్ట్ర అధ్యక్షులు ఓ‌బి‌సిలకు చెందిన వారు కావడం ఓ‌బి‌సిల ప్రాముఖ్యతను ప్రతిబింబిస్తుంది.
 

24

3) యూపీలో బీజేపీకి అత్యధికంగా 102 ఓబీసీ ఎమ్మెల్యేలు ఉండగా, ఎస్పీకి 12, బీఎస్‌పికి 5, అప్నా దళ్‌కు 5, కాంగ్రెస్‌కు 1 ఉన్నారు.

4) గత బిజెపి విజయాలలో పెద్ద అంశం: సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ (CSDS) సర్వేలు 2009, 2014 లోక్‌సభ ఎన్నికల మధ్య బిజెపి ఓ‌బి‌సి ఓట్లలో 12-14 శాతం పెరిగాయని తేలింది. అలాగే  2017 ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు, 2019 లోక్‌సభ ఎన్నికల ద్వారా ఓ‌బి‌సి ఓటర్లపై ఆధిపత్యాన్ని కొనసాగించారు, ఇంకా కుల విభగానికి చెందిన 45 శాతం ఓట్లను పోల్ చేశారు.
 

34

5) యాదవ్ vs నాన్ యాదవ్ ఓ‌బి‌సిలు: 2017లో సమాజ్‌వాదీ పార్టీ బిజెపితో అధికారం కోల్పోయినప్పుడు అఖిలేష్ యాదవ్ పార్టీ ఆప్పటికీ 66 శాతం యాదవ్ ఓట్లను సాధించింది. కానీ నాన్ యాదవ్ ఓబీసీ కులాల విభాగంలో బీజేపీ దాదాపు 60 శాతం ఓట్లను సాధించింది.  అగ్రవర్ణ ఓటర్లు ఇంకా నాన్ యాదవ్ ఓ‌బి‌సిల నిబద్ధత 14 ఏళ్ల తర్వాత ఉత్తరప్రదేశ్‌లో బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చింది.

6) మండల్ కమిషన్ అండ్ ఓ‌బి‌సి ఓటు బ్యాంకు పెరుగుదల: ఉత్తరప్రదేశ్లో సామాజిక న్యాయం అనేది క్యాచ్ వర్డ్.  1990 ప్రారంభంలో మండల్ కమిషన్ నివేదికను అమలు చేసిన తర్వాత బిహార్ లో  కూడా అఖిలేష్ యాదవ్ తండ్రి అండ్ సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు  ములాయం సింగ్ యాదవ్  వేగమైన పెరుగుదలను చూసింది. తర్వాత ఉత్తరప్రదేశ్ ఎన్నికలలో ఓబీసీలను ఆధిపత్య ఓటు బ్యాంకుగా  తీసుకొచ్చింది.

44

7) గతంలో కాంగ్రెస్ సామాజిక ఇంజనీరింగ్ సమాజ్ వాదీ పార్టీకి చెందిన ఓ‌బి‌సి-ముస్లిం నియోజకవర్గానికి ఇంకా మాయావతి  బహుజన్ సమాజ్ పార్టీ (BSP) దళిత ఓటు బ్యాంకుకు దారితీసింది.

8) 2014 లోక్‌సభ ఎన్నికల సమయంలో అలాగే ఉత్తరప్రదేశ్‌లో రానున్న ఎన్నికల సమయంలో సమాజ్‌వాదీ పార్టీ నుండి నాన్ యాదవ్  ఓ‌బి‌సి ఓటర్లను అలాగే బి‌ఎస్‌పి నుండి నాన్ జాతవ్ దలిట్ ఓట్లను తొలగించడానికి బి‌జే‌పికి చాలా సంవత్సరాలు పట్టింది. ఉత్తరప్రదేశ్‌లో 2014, 2019     లోక్‌సభ ఎన్నికలు, 2017 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఈ విధంగా విజయం సాధించింది.

About the Author

AK
Ashok Kumar

Latest Videos
Recommended Stories
Related Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved