రూ. 2 వేల నగదు నోట్లను ఉపసంహరించుకున్న ఆర్బీఐ
రూ. 2 వేల నగదు నోట్లను ఆర్బీఐ ఉపసంహరించుకుంది. ఈ ఏడాది సెప్టెంబర్ 30వ తేదీ నాటికి రెండు వేల నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేసేందుకు అవకాశం కల్పించింది.
11

cartoon punch
రూ. 2 వేల నగదు నోట్లను ఆర్ బీ ఐ ఉపసంహరించుకుంది. ఈ ఏడాది సెప్టెంబర్ 30వ తేదీ నాటికి రెండు వేల నగదు నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకోవచ్చు.రూ. 50 వేల కంటే ఎక్కువ నగదు బ్యాంకుల్లో డిపాజిట్ చేయాలంటే పాన్ కార్డు నంబర్ ను సమర్పించాల్సి ఉంటుంది.
గూగుల్లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండి
Latest Videos