MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • National
  • సీఎం యడ్యూరప్ప కొడుకు నిర్వాకం.. లాక్ డౌన్ రూల్స్ బ్రేక్ చేసి గుడికి..

సీఎం యడ్యూరప్ప కొడుకు నిర్వాకం.. లాక్ డౌన్ రూల్స్ బ్రేక్ చేసి గుడికి..

కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప కుమారుడు విజయేంద్ర లాక్ డౌన్ రూల్స్ ఉల్లంఘించారు. ఇది ఇప్పుడు కర్ణాటకలో దుమారం రేపుతోంది. గుడికి వెళ్లడం కోసం లాక్ డౌన్ రూల్స్ ఉల్లంఘించి ఓ జిల్లానుంచి మరో జిల్లకు ప్రయాణం చేశారు. 

2 Min read
Author : Bukka Sumabala
| Updated : May 19 2021, 10:11 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19
<p>కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప కుమారుడు విజయేంద్ర లాక్ డౌన్ రూల్స్ ఉల్లంఘించారు. ఇది ఇప్పుడు కర్ణాటకలో దుమారం రేపుతోంది. గుడికి వెళ్లడం కోసం లాక్ డౌన్ రూల్స్ ఉల్లంఘించి ఓ జిల్లానుంచి మరో జిల్లకు ప్రయాణం చేశారు.&nbsp;</p>

<p>కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప కుమారుడు విజయేంద్ర లాక్ డౌన్ రూల్స్ ఉల్లంఘించారు. ఇది ఇప్పుడు కర్ణాటకలో దుమారం రేపుతోంది. గుడికి వెళ్లడం కోసం లాక్ డౌన్ రూల్స్ ఉల్లంఘించి ఓ జిల్లానుంచి మరో జిల్లకు ప్రయాణం చేశారు.&nbsp;</p>

కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప కుమారుడు విజయేంద్ర లాక్ డౌన్ రూల్స్ ఉల్లంఘించారు. ఇది ఇప్పుడు కర్ణాటకలో దుమారం రేపుతోంది. గుడికి వెళ్లడం కోసం లాక్ డౌన్ రూల్స్ ఉల్లంఘించి ఓ జిల్లానుంచి మరో జిల్లకు ప్రయాణం చేశారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
29
<p>విజయేంద్ర కర్ణాటక బీజేపీ వైస్ ప్రెసిడెంట్ గా కూడా పనిచేస్తున్నారు. మైసూర్ , నంజగడ్ లోని శ్రీ కటకేశ్వర్ గుడికి మంగళవారం ఆయన సతీసమేతంగా వెళ్లారు. ఈ విషయాన్ని మైసూరు బీజేపీ జిల్లా అధ్యక్షుడు మంగళ సోమశేఖర్ ధృవీకరించారు.&nbsp;</p>

<p>విజయేంద్ర కర్ణాటక బీజేపీ వైస్ ప్రెసిడెంట్ గా కూడా పనిచేస్తున్నారు. మైసూర్ , నంజగడ్ లోని శ్రీ కటకేశ్వర్ గుడికి మంగళవారం ఆయన సతీసమేతంగా వెళ్లారు. ఈ విషయాన్ని మైసూరు బీజేపీ జిల్లా అధ్యక్షుడు మంగళ సోమశేఖర్ ధృవీకరించారు.&nbsp;</p>

విజయేంద్ర కర్ణాటక బీజేపీ వైస్ ప్రెసిడెంట్ గా కూడా పనిచేస్తున్నారు. మైసూర్ , నంజగడ్ లోని శ్రీ కటకేశ్వర్ గుడికి మంగళవారం ఆయన సతీసమేతంగా వెళ్లారు. ఈ విషయాన్ని మైసూరు బీజేపీ జిల్లా అధ్యక్షుడు మంగళ సోమశేఖర్ ధృవీకరించారు. 

39
<p>ఆయన మాట్లాడుతూ.. విజయేంద్ర, భార్యతో కలిసి సోమవారం నాడు బెంగళూరు నుంచి వచ్చారని, ఆ రోజు నంజగఢ్ తాలూకాలోని సంగమలోని మహాదేవ టాటా గద్దేకిని సందర్శించారని తెలిపారు. మంగళవారం ఆయన నంజగఢ్ దేవాలయాన్ని దర్శించుకున్నారని తెలిపారు.</p>

<p>ఆయన మాట్లాడుతూ.. విజయేంద్ర, భార్యతో కలిసి సోమవారం నాడు బెంగళూరు నుంచి వచ్చారని, ఆ రోజు నంజగఢ్ తాలూకాలోని సంగమలోని మహాదేవ టాటా గద్దేకిని సందర్శించారని తెలిపారు. మంగళవారం ఆయన నంజగఢ్ దేవాలయాన్ని దర్శించుకున్నారని తెలిపారు.</p>

ఆయన మాట్లాడుతూ.. విజయేంద్ర, భార్యతో కలిసి సోమవారం నాడు బెంగళూరు నుంచి వచ్చారని, ఆ రోజు నంజగఢ్ తాలూకాలోని సంగమలోని మహాదేవ టాటా గద్దేకిని సందర్శించారని తెలిపారు. మంగళవారం ఆయన నంజగఢ్ దేవాలయాన్ని దర్శించుకున్నారని తెలిపారు.

49
<p>బీజేపీ కార్యకర్తలు చెప్పిన వివరాల ప్రకారం ఆయన పోలీస్ ఎస్టార్ట్ తో దేవాలయంలోకి ప్రవేశించారు. ఆయన రాకకు ముందే ఆలయ అధికారులు అక్కడికి చేరుకున్నారు. వారు ఆయనకు స్వాగతం పలికారు. పూజారులు ఆయనపేరుతో పూజలు చేయించారు.&nbsp;</p>

<p>బీజేపీ కార్యకర్తలు చెప్పిన వివరాల ప్రకారం ఆయన పోలీస్ ఎస్టార్ట్ తో దేవాలయంలోకి ప్రవేశించారు. ఆయన రాకకు ముందే ఆలయ అధికారులు అక్కడికి చేరుకున్నారు. వారు ఆయనకు స్వాగతం పలికారు. పూజారులు ఆయనపేరుతో పూజలు చేయించారు.&nbsp;</p>

బీజేపీ కార్యకర్తలు చెప్పిన వివరాల ప్రకారం ఆయన పోలీస్ ఎస్టార్ట్ తో దేవాలయంలోకి ప్రవేశించారు. ఆయన రాకకు ముందే ఆలయ అధికారులు అక్కడికి చేరుకున్నారు. వారు ఆయనకు స్వాగతం పలికారు. పూజారులు ఆయనపేరుతో పూజలు చేయించారు. 

59
<p>దేవాలయంలో ఆయన అరగంటపాటు ఉన్నారని వారు తెలిపారు. దీనిమీద ఆలయ పూజారి ఒకరు మాట్లాడుతూ అధికారంలో ఉన్నవారిని గుడికి రాకుండా ఆపలేమని.. ఆ అధికారం తమకు లేదని.. జిల్లా అధికారుల ఆదేశాలు తాము అనుసరించాల్సిందేనని తెలిపారు.&nbsp;</p>

<p>దేవాలయంలో ఆయన అరగంటపాటు ఉన్నారని వారు తెలిపారు. దీనిమీద ఆలయ పూజారి ఒకరు మాట్లాడుతూ అధికారంలో ఉన్నవారిని గుడికి రాకుండా ఆపలేమని.. ఆ అధికారం తమకు లేదని.. జిల్లా అధికారుల ఆదేశాలు తాము అనుసరించాల్సిందేనని తెలిపారు.&nbsp;</p>

దేవాలయంలో ఆయన అరగంటపాటు ఉన్నారని వారు తెలిపారు. దీనిమీద ఆలయ పూజారి ఒకరు మాట్లాడుతూ అధికారంలో ఉన్నవారిని గుడికి రాకుండా ఆపలేమని.. ఆ అధికారం తమకు లేదని.. జిల్లా అధికారుల ఆదేశాలు తాము అనుసరించాల్సిందేనని తెలిపారు. 

69
<p>అయితే దీనిమీద విజయేంద్రకానీ, మైసూరు డీజీ కానీ ఏమీ స్పందించలేదు. ఆలయ ప్రధానార్చకుడు నాగేంద్ర దీక్షిత్ దీనిమీద మాట్లాడుతూ తాను వ్యక్తిగత పనుల వల్ల ఆ రోజు గుడికి వెళ్లలేదని.. ఎవరు వచ్చారో తనకు తెలియదని అన్నారు.&nbsp;</p>

<p>అయితే దీనిమీద విజయేంద్రకానీ, మైసూరు డీజీ కానీ ఏమీ స్పందించలేదు. ఆలయ ప్రధానార్చకుడు నాగేంద్ర దీక్షిత్ దీనిమీద మాట్లాడుతూ తాను వ్యక్తిగత పనుల వల్ల ఆ రోజు గుడికి వెళ్లలేదని.. ఎవరు వచ్చారో తనకు తెలియదని అన్నారు.&nbsp;</p>

అయితే దీనిమీద విజయేంద్రకానీ, మైసూరు డీజీ కానీ ఏమీ స్పందించలేదు. ఆలయ ప్రధానార్చకుడు నాగేంద్ర దీక్షిత్ దీనిమీద మాట్లాడుతూ తాను వ్యక్తిగత పనుల వల్ల ఆ రోజు గుడికి వెళ్లలేదని.. ఎవరు వచ్చారో తనకు తెలియదని అన్నారు. 

79
<p>జిల్లా సూపరింటిండెంట్ పోలీస్ సిబి రష్యంత్ మాట్లాడుతూ దేవాలయం మైసూరు జిల్లా అడ్మినిస్ట్రేషన్ కిందికి వస్తుందని.. కాబట్టి నాయకులు వచ్చేముందు డిసి కి తప్పనిసరిగా సమాచారం ఉంటుందని తెలిపారు.&nbsp;</p>

<p>జిల్లా సూపరింటిండెంట్ పోలీస్ సిబి రష్యంత్ మాట్లాడుతూ దేవాలయం మైసూరు జిల్లా అడ్మినిస్ట్రేషన్ కిందికి వస్తుందని.. కాబట్టి నాయకులు వచ్చేముందు డిసి కి తప్పనిసరిగా సమాచారం ఉంటుందని తెలిపారు.&nbsp;</p>

జిల్లా సూపరింటిండెంట్ పోలీస్ సిబి రష్యంత్ మాట్లాడుతూ దేవాలయం మైసూరు జిల్లా అడ్మినిస్ట్రేషన్ కిందికి వస్తుందని.. కాబట్టి నాయకులు వచ్చేముందు డిసి కి తప్పనిసరిగా సమాచారం ఉంటుందని తెలిపారు. 

89
<p>బీజేపీ ఎంఎల్ సీ ఏహెచ్ దీన్ని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి కొడుకు అయి విజయేంద్ర ఇలా రూల్స్ బ్రేక్ చేయడం సరికాదని.. ఆయనే ముందు పాటించి చూపించాలని అన్నారు.&nbsp;</p>

<p>బీజేపీ ఎంఎల్ సీ ఏహెచ్ దీన్ని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి కొడుకు అయి విజయేంద్ర ఇలా రూల్స్ బ్రేక్ చేయడం సరికాదని.. ఆయనే ముందు పాటించి చూపించాలని అన్నారు.&nbsp;</p>

బీజేపీ ఎంఎల్ సీ ఏహెచ్ దీన్ని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి కొడుకు అయి విజయేంద్ర ఇలా రూల్స్ బ్రేక్ చేయడం సరికాదని.. ఆయనే ముందు పాటించి చూపించాలని అన్నారు. 

99
<p>కేపీసీసీ స్పోక్స్ పర్సన్ ఎం. లక్ష్మన దీనిమీద విరుచుకుపడ్డారు. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ సామాన్యులకే కాదు నాయకులకు కూడా అని గుర్తుంచుకోవలి. వాటిని వాళ్లూ ఫాలో అవ్వాలి. అప్పుడే జనానికి రోల్ మాడల్స్ అవుతారు. ముఖ్యమంత్రి కొడుకు లాంటివారిని ఆపే అధికారం అధికారులకు ఉండదు అన్నారు.&nbsp;</p>

<p>కేపీసీసీ స్పోక్స్ పర్సన్ ఎం. లక్ష్మన దీనిమీద విరుచుకుపడ్డారు. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ సామాన్యులకే కాదు నాయకులకు కూడా అని గుర్తుంచుకోవలి. వాటిని వాళ్లూ ఫాలో అవ్వాలి. అప్పుడే జనానికి రోల్ మాడల్స్ అవుతారు. ముఖ్యమంత్రి కొడుకు లాంటివారిని ఆపే అధికారం అధికారులకు ఉండదు అన్నారు.&nbsp;</p>

కేపీసీసీ స్పోక్స్ పర్సన్ ఎం. లక్ష్మన దీనిమీద విరుచుకుపడ్డారు. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ సామాన్యులకే కాదు నాయకులకు కూడా అని గుర్తుంచుకోవలి. వాటిని వాళ్లూ ఫాలో అవ్వాలి. అప్పుడే జనానికి రోల్ మాడల్స్ అవుతారు. ముఖ్యమంత్రి కొడుకు లాంటివారిని ఆపే అధికారం అధికారులకు ఉండదు అన్నారు. 

About the Author

BS
Bukka Sumabala
 

Latest Videos
Recommended Stories
Recommended image1
BRICS 2026: గ్లోబల్ సౌత్ బిగ్ బాస్.. బ్రిక్స్ తో భారత్ సాధించిన టాప్ 5 విజయాలు ఏంటో తెలుసా?
Recommended image2
BRICS: స‌వాళ్ల‌ను క‌లిసి ఎదుర్కోవాలి.. బ్రిక్స్ స‌ద‌స్సు ముగింపు వేళ మోదీ కీల‌క ప్ర‌సంగం
Recommended image3
BRICS Summit: డాలర్‌కు చెక్.. అమెరికాకు షాక్.. భారత్ మాస్టర్ ప్లాన్‌తో మారనున్న గ్లోబల్ ట్రేడ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved