MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
  • Home
  • National
  • రిలయన్స్ జియో రికార్డ్ ... ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్దభూమిలో 5G సేవలు

రిలయన్స్ జియో రికార్డ్ ... ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్దభూమిలో 5G సేవలు

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధభూమి సియాచిన్ లో 4G, 5G కనెక్టివిటీని అందించడానికి రిలయన్స్ జియో భారత సైన్యంతో భాగస్వామ్యం కుదుర్చుకుంది.  ఈ చర్యలతో రిలయన్స్ మరోసారి దేశభక్తిని చాటుకుంది. 

1 Min read
Author : Arun Kumar P
Published : Jan 14 2025, 11:27 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Reliance Jio

Reliance Jio

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన యుద్ధభూమి సియాచిన్‌లో 5G బేస్ స్టేషన్‌లను ఏర్పాటు చేసిన మొదటి టెలికాం ప్రొవైడర్ గా రిలయన్స్ జియో నిలిచింది. అంతేకాకుండా ఈ ప్రాంతంలో మొత్తం ఇన్-హౌస్ 5G సాంకేతికతను మోహరించిన మొదటి ఆపరేటర్ గా జియో నిలిచింది. 

జియో ఎంట్రీతో ఇకపై సియాచిన్ హిమానీనద ప్రాంతంలో భారత సైన్యానికి 4G, 5G సేవలు అందుబాటులో ఉంటాయి. ఈ మైలురాయిని చేరుకోవడానికి జియో భారత సైన్యంతో కలిసి పనిచేసింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
Reliance Jio

Reliance Jio

సియాచిన్ హిమానీనదంలో 4G, 5G కనెక్టివిటీని ఏర్పాటు చేయడం అనేది ఒక క్లిష్టమైన పని. సైన్య బృందంతో సమన్వయం లేకుండా ఇది సాధ్యం కాదు.

కారకోరం ప్రాంతంలో ఉష్ణోగ్రతలు -50 డిగ్రీల సెల్సియస్‌కు పడిపోయే పరిస్థితుల్లో, 16,000 అడుగుల ఎత్తులో కనెక్టివిటీని అందించగలుగుతోంది. భారత సైన్యం భారీ 5G పరికరాలను సియాచిన్ హిమానీనదానికి ఎయిర్‌లిఫ్ట్ చేయడంలో సహాయం చేసింది.

దేశంలోని అత్యంత మారుమూల ప్రాంతాలను అనుసంధానించడానికి మరియు సైన్యం మరియు ఇతర స్థానిక నివాసితులకు హై-స్పీడ్ యాక్సెస్‌ను అందించడానికి జియో చేస్తున్న ప్రయత్నాలను సియాచిన్‌లో 5G నెట్‌వర్క్ విస్తరణ ద్వారా మరింతగా చూపిస్తుంది.

 

33
Reliance Jio

Reliance Jio

రిలయన్స్ జియో దేశ సేవ చేస్తున్న ఆర్మీ జవాన్లకోసం ప్రత్యేక ఏర్పాటు చేసింది. ఇలా నెట్ వర్క్ అందుబాటులోకి రావడంతో ఇకపై సియాచిన్ లో విధులు నిర్వర్తించే జవాన్లు తమ కుటుంబసభ్యులతో కనెక్ట్ కావచ్చు. వారికి కుటుంబసభ్యులను దగ్గరచేయడంలో రిలయన్స్ జియో సక్సెస్ అయ్యింది.  
 

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
భారత దేశం

Latest Videos
Recommended Stories
Recommended image1
Now Playing
నేపాల్ లో పర్యటించిన సోనూసూద్ అక్కడి పరిస్థితి చూసి ఎమోషనల్ | Sonu Sood Visits Flood-Hit Nepal
Recommended image2
Now Playing
Nepal Flash Floods: ప్రస్తుతం నేపాల్ పరిస్థితి చూస్తే కన్నీళ్లు ఆగవు | Rescue Operations Continue
Recommended image3
Now Playing
Nepal Flash Floods: నేపాల్ వరదల్లో వైరలైన ఇల్లు నిర్మాణ రహస్యం ఇదే | Asianet News Telugu
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved