MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • National
  • దేశంలోనే అత్యంత వేగవంతమైన రైలు ఏదో తెలుసా? స్పీడ్ తెలిస్తే షాక్ అవుతారు

దేశంలోనే అత్యంత వేగవంతమైన రైలు ఏదో తెలుసా? స్పీడ్ తెలిస్తే షాక్ అవుతారు

భారతదేశంలో అత్యంత వేగంగా ప్రయాణించే రైలు ఏదో తెలుసా..? ఆ రైలు ఎక్కడి నుండి ఎక్కడి ప్రయాణిస్తుంది? ఎంత సమయంలో ఎంత దూరం ప్రయాణిస్తుంది? తదిరత విషయాలు తెలుసుకుందాం.   

1 Min read
Author : Arun Kumar P
| Updated : Sep 02 2024, 09:25 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
స్పీడెస్ట్ ట్రైన్

స్పీడెస్ట్ ట్రైన్

భారతీయ రైల్వే ఉత్తరప్రదేశ్‌ నుండి న్యూఢిల్లీకి కొత్త హై-స్పీడ్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రవేశపెట్టింది. ఆగ్రా- ఢిల్లీ మధ్య దూరాన్ని ఈ రైలు కేవలం 1 గంట 30 నిమిషాల్లో పూర్తి చేస్తుంది. ఇది భారతదేశంలో అత్యంత వేగవంతమైన రైలు సర్వీసులలో ఒకటి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా, న్యూఢిల్లీ మధ్య 160 కి.మీ వేగంతో నడుస్తుంది. అదే మార్గంలో ఇతర రైళ్లు   200 కి.మీ ప్రయాణించడానికి 2 నుండి 4 గంటల సమయం పడుతుంది. 

35
వందే భారత్ ఎక్స్‌ప్రెస్

వందే భారత్ ఎక్స్‌ప్రెస్

16-కోచ్‌ల రైలు ఆగ్రా, లక్నో స్టేషన్ల ద్వారా న్యూఢిల్లీకి చేరుకుంటుంది. వందే భారత్ 150 నుండి 200 కి.మీ దూరంలో ఉన్న నగరాలను కలపడానికి రూపొందించబడింది. 2024 నాటికి, భారతదేశంలో అత్యంత వేగవంతమైన రైలు వందే భారత్ ఎక్స్‌ప్రెస్.

45

ఈ రైలును ట్రైన్ 18 అని కూడా పిలుస్తారు, ఇది గంటకు 180 కిలోమీటర్ల (గంటకు 112 మైళ్లు) వేగంతో నడుస్తుంది. అయితే, భద్రత, ఆపరేషనల్ కారణాల దృష్ట్యా, ఇది సాధారణంగా గంటకు 160 కిలోమీటర్ల (గంటకు 99 మైళ్లు) వేగంతో నడుస్తుంది.

55

వందే భారత్ ఎక్స్‌ప్రెస్ అనేది 2018లో ప్రవేశపెట్టబడిన ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ (EMU). ఇది కవచ్ టెక్నాలజీ, 360-డిగ్రీలు తిరిగేలా కుర్చీలు, దివ్యాంగులకు అనుకూలమైన టాయిలెట్లు, ఇంటిగ్రేటెడ్ బ్రెయిలీ సిగ్నేజ్‌తో సహా మెరుగైన భద్రతా ప్రమాణాలు, సౌకర్యాలను కలిగి ఉంది.

 

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.

Latest Videos
Recommended Stories
Recommended image1
Heavy Rain Alert : జలదిగ్భందంలో రాజధాని నగరం.. విమానాలే రద్దయ్యే స్థాయిలో కుండపోత వర్షం
Recommended image2
దేశంలో చ‌క్కెర ధ‌ర‌లు ఎందుకు పెరుగుతున్నాయి? ఇందుకు కార‌ణం అదేనా.?
Recommended image3
USA: న్యూయార్క్‌లో ఘ‌నంగా ‘భారత్ బియాండ్ బోర్డర్స్ 2.0’ గాలా కార్య‌క్ర‌మం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved