MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Life
  • Kidney Failure: మూత్రపిండాల వ్యాధిని తగ్గించాలంటే ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే.. !

Kidney Failure: మూత్రపిండాల వ్యాధిని తగ్గించాలంటే ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే.. !

Kidney Failure: మూత్రపిండాల ఆరోగ్యం దెబ్బతింటే రక్తంలోని మలినాలు త్వరగా ఫిల్టర్ కావు. అందుకే మూత్రపిండాలను చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి.  

1 Min read
Author : Mahesh Rajamoni
Published : Jul 30 2022, 02:02 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

మూత్ర పిండాలు ఆరోగ్యంగా ఉంటేనే రక్తంలోని మలినాలు బయటకు పోతాయి.  కానీ చాలా మంది మూత్రపిండాల వైఫల్యంతో బాధపడుతున్నారు. దీనివల్ల మూత్రపిండాలు రక్తంలోని మలినాలను త్వరగా ఫిల్టర్ చేయవు. దీనివల్ల ప్రాణాలు కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంది. అందుకే ఈ సమస్యను గుర్తించినప్పుడు వెంటనే వైద్యులను సంప్రదించాలని నిపుణులు చెబుతున్నారు. 
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27

మూత్రపిండాల వైఫల్యం జరిగితే కాళ్లలో వాపు,  మూత్ర పరిమాణం తగ్గడం, అలసట, వాంతులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మూత్రపిండాలకు రక్త ప్రవాహంలో అడ్డంకులు,  మూత్రాన్ని విసర్జించే గొట్టాలలో అడ్డంకుల కారణంగా శరీరంలో వ్యర్థాలు పేరుకుపోవడం వల్ల మూత్రపిండాల వైఫల్యం జరుగుతుంది.  
 

37

దెబ్బతిన్న మూత్రపిండాలను రక్షించడానికి, ఇవి త్వరగా కోలుకోవడానికి తాత్కాలికంగా డయాలసిస్ అవసరం కావచ్చు. ఈ డయాలసిస్ శరీరం నుంచి విషాన్ని బయటకు పంపడానికి, జీవ రసాయన సమతుల్యతను నిర్వహించడానికి ఎంతగానో సహాయపడుతుంది.
 

47

మూత్రపిండాల వైఫల్యానికి గురై దీనికి చికిత్స తీసుకుంటున్న వారు ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. పొటాషియం ఎక్కువగా ఉండే పండ్లు, నారింజ పండ్లు, బంగాళాదుంపలను తినకూడదని చెబుతున్నారు. 

57

ఈ రోగులు పొటాషియం తక్కువగా ఉండే పండ్లైన బొప్పాయి, యాపిల్స్, జామ, స్ట్రాబెర్రీలను పుష్కలంగా తినొచ్చని వైద్య ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 

67

వీళ్లు ఉప్పును ఐదు గ్రాములకు మించి అసలే తీసుకోకూడదు. ముఖ్యంగా ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్స్, తియ్యటి పానీయాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. 

77

ధూమపానం

మూత్రపిండాల సమస్యతో బాధపడేవారు ధూమపానం, మద్యపానం అలవాట్లకు దూరంగా ఉండాలి. ఇవి వీరి ఆరోగ్యాన్ని మరింత దెబ్బతీస్తాయి. అలాగే పెయిన్ కిల్లర్స్ ను ఎక్కువగా తీసుకోకూడదు. ఇవి మూత్రపిండాలను దెబ్బతీస్తాయి. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆరోగ్యం
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
భారతీయులు ఎంజాయ్ చేయడానికి బ్యాంకాక్‌కు ఎందుకు వెళ్తారు?
Recommended image2
Blouse:ట్రెండింగ్ బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్స్..చీర అందాన్ని పెంచుతాయి
Recommended image3
Watching Reels: గంటల తరబడి రీల్స్ చూస్తున్నారా? మీ మెదడులో ఏం జరుగుతుందో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved