MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • కిడ్నీలో రాళ్లు కరగాలంటే ఇలా చేయండి..

కిడ్నీలో రాళ్లు కరగాలంటే ఇలా చేయండి..

ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. కిడ్నీల్లో రాళ్లు కరగడం లేదా.. అయితే  ఆయుర్వేద చిట్కాలను పాటించండి.. రాళ్లు ఇట్టే కరిగిపోతాయట. 

2 Min read
Mahesh Rajamoni
Published : Mar 26 2022, 03:48 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
kidney

kidney

కిడ్నీల ఆరోగ్యం బాగున్నప్పుడే మనం అన్ని విధాల ఆరోగ్యంగా ఉంటాం. ఎందుకంటే మన శరీరంలో ఉండే విషపదార్థాలను కిడ్నీలే బయటకు పంపిస్తాయి. దీనివల్లే మనం ఇంత అరోగ్యంగా ఉండగలుగుతున్నాం. అయితే వీటి పనితీరుకు చిన్న ఆటంకం కలిగినా మన ఆరోగ్యం దెబ్బతింటుంది. మరి ఈ కిడ్నీలను కాపాడుకోవాలంటే నీళ్లను ఎక్కువగా తాగుతూ ఉండాలి. 

27
kidney

kidney

నీళ్లను తక్కువగా తాగేవారి కిడ్నీల్లోనే రాళ్లు ఏర్పడుతుంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ రాళ్లు వివిధ పరిమాణాల్లో ఉంటాయి. యూరిక్ ఆమ్లాలు, లవణాలు, కాల్షియం, ఖనిజాల సమూహమే.. మూత్రపిండాల్లో రాళ్లుగా రూపాంతరం చెందుతాయి. 

37
kidney

kidney

మూత్రపిండాల్లో రాళ్లు చిన్న సైజులో ఉంటే ఎలాంటి సమస్యలు రావు కానీ.. పెద్దగా ఉంటే మాత్రం విపరీతమైన నొప్పి కలుగుతుంది.  మరి ఈ కిడ్నీల్లో రాళ్లు ఏర్పడకూడదంటే ఏం చేయాలో తెలుసుకుందాం పదండి.. 

47

బీన్స్.. మూత్రపిండాల్లో ఏర్పడిన రాళ్లను కరిగించడానికి బీన్స్ ఎంతో సహాయపడతాయి. ఇందుకోసం 8 నుంచి 11 గంటల పాటు బీన్స్ ను నానబెట్టాలి. ఆ తర్వాత వాటిని మంచిగా ఉడికించి తినాలి. వీటిలో ఉండే ఫైబర్ రాళ్లు కరిగేందుకు సహకరిస్తుంది. రోజుకు ఒకసారి తింటే ఈ సమస్య నుంచి చాలా తొందరగా బయటపడతారు. 

57

తులసి ఆకులు.. తులసి ఆకులు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇకపోతే కిడ్నీలో రాళ్లు కరగాలంటే కొన్ని తులసి ఆకులను బాగా ఎండబెట్టి పౌడర్ గా తయారుచేయండి. గ్లాస్ నీళ్లను తీసుకుని అందులో టీస్పూన్ తులసి ఆకుల పౌడర్ ను మిక్స్ చేసి టీని తయారు చేసుకుని తాగండి. ఈ టీని రోజుకు మూడుపూటలా తాగితే కిడ్నీలోని రాళ్లు ఇట్టే కరిగిపోతాయి. 
 

67

నీళ్లను బాగా తాగండి.. నీళ్లను ఎంత ఎక్కువ తాగితే మన ఆరోగ్యం అంత సేఫ్ గా ఉంటుంది. అంతేకాదు కిడ్నీల్లో రాళ్లున్న వాళ్లు నీళ్లను ఎం ఎక్కువ తాగితే అంత మంచిది. నీళ్లను ఎక్కువగా తాగడం వల్ల  మలినాలు, ఖనిజాలను బయటకు పంపించడం మూత్రపిండాలకు చాలా సులువు అవుతుంది. కిడ్నీలకు హానీ కలిగించే వాటిని బయటకు పంపడానికి నీరు ఎంతో తోడ్పడుతుంది. అంతేకాదు నీళ్లను ఎక్కువగా తాగడం వల్ల కిడ్నీలోని రాళ్లు మూత్రం గుండా బయటకు పంపబడతాయి. కాబట్టి రోజుకు 8 గ్లాసుల నీటిని ఖచ్చితంగా తాగాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 
 

77

నిమ్మరసం.. ఆలివ్ ఆయిల్, నిమ్మరసం మిశ్రమం కిడ్నీలోని రాళ్లను కరిగించడానికి ఎంతో సహాయపడుతుంది. ఈ మిశ్రమంలోని నిమ్మరసం.. రాళ్లను చిన్న చిన్న ముక్కలుగా చేస్తుంది. ఈ ముక్కలను బయటకు ఆలివ్ అయిల్ పంపిండానికి ఉపయోగపడుతుంది. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.

Latest Videos
Recommended Stories
Recommended image1
కళ్లు జిగేల్‌మనేలా పచ్చల గాజులు
Recommended image2
కూరల్లో పచ్చిమిర్చి పడేయకుండా తినేయండి
Recommended image3
Bad Breath: ఇలా చేస్తే నోటి నుంచి దుర్వాసన రాదు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved