MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Entertainment
  • Uday Kiran : ‘ఉదయ్ కిరణ్ మరణించిన ఇన్నేళ్లకు ఆ సమయం వచ్చింది’.. అక్క శ్రీదేవి ఆసక్తికర వ్యాఖ్యలు

Uday Kiran : ‘ఉదయ్ కిరణ్ మరణించిన ఇన్నేళ్లకు ఆ సమయం వచ్చింది’.. అక్క శ్రీదేవి ఆసక్తికర వ్యాఖ్యలు

దివంగత, టాలీవుడ్ హీరో ఉదయ్ కిరణ్ (Uday Kiran) ను గుర్తుచేసుకుంటూ ఆయన సోదరి శ్రీదేవి ఆసక్తికరమైన కామెంట్లు చేసింది. ఆ సందర్భం గురించి మాట్లాడుతూ భావోద్వేగమైంది.

1 Min read
Author : Shreekanth Nuthi
| Updated : Mar 12 2024, 08:33 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

టాలీవుడ్ లవర్ బాయ్, దివంగత ఉదయ్ కిరణ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. పదేళ్ల కిందనే యుక్తవయస్సులో మరణించినా ఇప్పటికీ ఆయన అభిమానులు గుర్తుచేసుకుంటూనే ఉంటున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

ఉదయ్ కిరణ్ 33 ఏళ్ల వయస్సులోనే మరణించారు. హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని ఆయన ఇంట్లో తనువు చాలించిన విషయం తెలిసిందే. ఆత్మహత్య చేసుకొని ప్రాణాలు వదలడం అప్పట్లో ఓ సంచనలంగా మారింది. 

36

ఇదిలా ఉంటే.. ఉదయ్ కిరణ్ సోదరి శ్రీదేవి తాజాగా తమ్ముడిని తలుచుకుంటూ భావోద్వేగం అయ్యారు. అందుకు ఓ సందర్భంగా కూడా ఉంది. ఉదయ్ నటించిన ‘నువ్వు నేను’ బ్లాక్ బాస్టర్ మూవీ మళ్లీ రీరిలీజ్ కాబోతుండటం విశేషం. 

46

ఈ సందర్బంగా అక్క శ్రీదేవి మాట్లాడుతూ.. ‘నువ్వు నేను’ సినిమా చాలా స్పెషల్. ఈ సినిమా మార్చి 21న రీరిలీజ్ ద్వారా మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమా చాలా ప్రత్యేకమైనది.

56

ఎందుకంటే.. ఈ సినిమాతోనే ఉదయ్ కి బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది. ఇది తనకి గొప్ప అవకాశం. మళ్లీ ఈసినిమా తెరపైకి వచ్చే సమయం రావడం సంతోషంగా ఉంది. అలాగే మన టాలీవుడ్ నటులకు ఈ సినిమా నివాళి ఇచ్చే సమయం కూడా వచ్చింది. 

66

ఎంఎస్ నారాయణ, రాళ్లపల్లి, ధర్మవరం సుబ్రహ్మణ్యం, ప్రసాద్, వైజాగ్ ప్రసాద్, తెలంగాణ శంకుతలకు సినిమా తెరపై ప్రదర్శించి మరోసారి నివాళి అర్పించే అవకాశం వచ్చిందన్నారు. ఇలాంటి సినిమాను అందించిన ఆ మూవీ యూనిట్ కు కూడా ఆమె ధన్యవాదాలు తెలిపారు.  ఇక మార్చి 21న ఈ చిత్రం రీరిలీజ్ కాబోతోంది.

About the Author

SN
Shreekanth Nuthi
ఉదయ్ కిరణ్

Latest Videos
Recommended Stories
Recommended image1
Samarasimha Reddy Review: చిరంజీవికి ఎంతో ఇష్టమైన బాలకృష్ణ సినిమా, 365 రోజులు ఆడిన ట్రెండ్ సెట్టర్, సమరసింహా రెడ్డి రివ్యూ
Recommended image2
Chiranjeevi Stunts: దున్నపోతుల మధ్యలో రియల్ స్టంట్స్, రెడీగా అంబులెన్స్.. స్నేహితుల కోసం తెగించిన చిరంజీవి
Recommended image3
Upcoming Movies: రజనీతో అజిత్ పోటీ, సూర్య హ్యాట్రిక్ కొడతాడా?.. వచ్చే 4 నెలల్లో రాబోతున్న భారీ చిత్రాలివే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved