- Home
- Entertainment
- జాకెట్ వేసుకోకుండా ఫోటో షూట్తో రెచ్చిపోయిన స్టార్ హీరోయిన్.. టాప్ షో చేస్తూ రకుల్ బ్లాస్టింగ్ పోజులు
జాకెట్ వేసుకోకుండా ఫోటో షూట్తో రెచ్చిపోయిన స్టార్ హీరోయిన్.. టాప్ షో చేస్తూ రకుల్ బ్లాస్టింగ్ పోజులు
స్టార్ హీరోయిన్, హాట్ బ్యూటీ రకుల్ బాలీవుడ్లో బిజీగా ఉంది. అక్కడ వరుస సినిమాలతో దుమ్మురేపుతుంది. కానీ సక్సెస్ లేని ఈ బ్యూటీ సోషల్ మీడియాలో సైతం గ్లామర్ డోస్తో షాక్లిస్తుంది.

హాట్ హీరోయిన్గా పేరుతెచ్చుకున్న రకుల్ ప్రీత్ సింగ్ ఇటీవల రోజుకు రెండు మూడు సార్లు ఫోటోలు పంచుకుని నెటిజన్లపై అందాల దాడి చేస్తుంది. చూపు తిప్పుకోలేని అందంతో మైండ్ బ్లాక్ చేస్తుంది. తాజాగా ఈ బ్యూటీ బ్లాక్ డ్రెస్లో మెరిసింది. ఇంటర్నెట్లో మంటలు పుట్టిస్తుంది.
రకుల్ ప్రీత్ సింగ్ తాజాగా బ్లాక్ జీన్స్ డ్రెస్లో మెరిసింది. జాకెట్ వేసుకోకుండానే ఫోటోలకు పోజులిచ్చింది. దీంతో టాప్ షోతో మైండ్ బ్లాక్ చేస్తుంది. తన బిగువైన డ్రెస్లో ఎద అందాలు ఉబికి వస్తుండగా, విరహంతో కూడిన పోజులిస్తూ కుర్రాళ్లకి విజువల్ ట్రీట్ ఇచ్చింది రకుల్. ఈ నయా లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో షేక్ చేస్తుండటం విశేషం.
ఫోటోలు పంచుకుంటూ ఓ విచిత్రమైన పోస్ట్ పెట్టింది రకుల్ ప్రీత్ సింగ్. ఇందులో ఆమె చెబుతూ, కొన్ని రోజులు మీ దారిలో వెళ్లకండి, అది అలా చేసినా బాగానే ఉంటుంది. జ్వరం, ముఖం ఉబ్బిపోవడం నుంచి మెడ నొప్పి వరకు ఏదైనా మీ గ్లామర్ని తగ్గించకుండా ఉండదు. కొన్ని సార్లు మీ బెస్ట్ గా కనిపించకపోయినా, ఉత్తమంగా అనిపించకపోయినా అది బాగానే ఉంటుంది. ఎందుకంటే దాన్ని బెస్ట్ గా ఎవరు డిఫైన్ చేస్తారు` అని ప్రశ్నించింది రకుల్. ఈ పోస్ట్ నెటిజన్లని ఆకట్టుకుంటుంది.
రకుల్ప్రీత్ సింగ్ బాలీవుడ్లో జోరు మీదుండి. గతేడాది ఏకంగా ఐదు సినిమాలో అలరించింది. ప్రతి రెండు మూడు నెలలకు ఓ సినిమాతో థియేటర్లలో, ఓటీటీలో అలరించింది. గ్యాప్ లేకుండా తనదైన గ్లామర్తో కనువిందు చేస్తుంది. సినిమా ప్రమోషన్స్ కోసం ఆమె హాట్ ట్రీట్ ఇస్తూ రెచ్చిపోయింది. ఓ రకంగా అందాల దాడి చేసింది.
ఇప్పుడు మరోసారి తన ఘాటు రేపే అందాలను పంచుకుని అలరిస్తుంది. రకుల్ పూర్తిగా బాలీవుడ్కి పరిమితయ్యింది. ఆమె టాలీవుడ్ వైపు చూడటమే మర్చిపోయింది. అయితే ఇంతటి స్టార్ ఇమేజ్, సక్సెస్ తెచ్చింది మాత్రం టాలీవుడ్ అనే చెప్పాలి. ఇక్కడ ఆమె టాప్ స్టార్లందరితోనూ కలిసి నటించింది. నాగార్జునతో సహా మహేష్, ఎన్టీఆర్, బన్నీ, రామ్చరణ్, గోపీచంద్, రవితేజ, రామ్, ఆది సాయికుమార్, సందీప్ కిషణ్ వరకు అందరు హీరోలతో కలిసి నటించి మెప్పించింది.కానీ ఇప్పుడు ఆ టాలీవుడ్నే లైట్ తీసుకోవడం గమనార్హం.