MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
  • Home
  • Entertainment
  • శ్రీదేవిది హత్యే.. వైరల్‌ అవుతున్న ఫేక్‌ పోస్ట్‌మార్టమ్‌ రిపోర్ట్‌

శ్రీదేవిది హత్యే.. వైరల్‌ అవుతున్న ఫేక్‌ పోస్ట్‌మార్టమ్‌ రిపోర్ట్‌

ఇండియన్‌ సిల్వర్ స్క్రీన్ మీద తొలి లేడీ సూపర్‌ స్టార్ ఇమేజ్ అందుకున్న అందాల నటి శ్రీదేవి. ఎన్నో అద్బుత చిత్రాలతో అలరించిన ఈ సీనియర్‌ నటి 2018 ఫిబ్రవరిలో దుబాయ్‌లో బాత్‌ టబ్‌లో పడి మరణించిన సంగతి తెలిసిందే. అయితే అప్పటి నుంచి శ్రీదేవి మృతిపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

2 Min read
Author : Satish Reddy
| Updated : Jul 06 2020, 12:25 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
<p style="text align: justify;">భారతీయ సినీ ప్రియుల్లో శ్రీదేవిని ఇష్టపడని వారు ఉండరంటే అతిషయోక్తి కాదు. దాదాపు మూడు తరాల ప్రేక్షకుల్ని అలరించిన ఈ అందాల భామ, 2018లో అర్థాంతరంగా ఈ లోకాన్ని విడిచింది. దుబాయ్‌లో ఓ ఫ్యామిలీ ఫంక్షన్‌కు హాజరయ్యేందుకు వెళ్లిన శ్రీదేవి అక్కడే తుది శ్వాస విడిచింది. అయితే ఆమె మృతి మీద ఇప్పటికీ అనేక అనుమానాలు ఉన్నాయి.</p>

<p style="text-align: justify;">భారతీయ సినీ ప్రియుల్లో శ్రీదేవిని ఇష్టపడని వారు ఉండరంటే అతిషయోక్తి కాదు. దాదాపు మూడు తరాల ప్రేక్షకుల్ని అలరించిన ఈ అందాల భామ, 2018లో అర్థాంతరంగా ఈ లోకాన్ని విడిచింది. దుబాయ్‌లో ఓ ఫ్యామిలీ ఫంక్షన్‌కు హాజరయ్యేందుకు వెళ్లిన శ్రీదేవి అక్కడే తుది శ్వాస విడిచింది. అయితే ఆమె మృతి మీద ఇప్పటికీ అనేక అనుమానాలు ఉన్నాయి.</p>

భారతీయ సినీ ప్రియుల్లో శ్రీదేవిని ఇష్టపడని వారు ఉండరంటే అతిషయోక్తి కాదు. దాదాపు మూడు తరాల ప్రేక్షకుల్ని అలరించిన ఈ అందాల భామ, 2018లో అర్థాంతరంగా ఈ లోకాన్ని విడిచింది. దుబాయ్‌లో ఓ ఫ్యామిలీ ఫంక్షన్‌కు హాజరయ్యేందుకు వెళ్లిన శ్రీదేవి అక్కడే తుది శ్వాస విడిచింది. అయితే ఆమె మృతి మీద ఇప్పటికీ అనేక అనుమానాలు ఉన్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
<p style="text-align: justify;">శ్రీదేవి దగ్గరి బంధువులు కూడా ఆమె మృతి మీద అనుమానాలు వ్యక్తం చేశారు. బోని కపూర్‌ ఆర్థికంగా ఇబ్బందులు పాలు కావటంతో శ్రీదేవి మీద ఒత్తిడి పెరిగిందన్న అనుమానాలు వ్యక్తం చేశారు. అదే సమయంలో ఆమె బాత్‌ టబ్‌లో పడి మృతి చెందటం కూడా నమ్మశక్యం లేదన్న అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే అప్పట్లో పోస్ట్ మార్టమ్‌ రిపోర్ట్‌లో ఆమె ప్రమాదవశాత్తు బాత్‌టబ్‌లో పడి మరణించినట్టుగా తేలిందన్న టాక్ వినిపించింది.</p>

<p style="text-align: justify;">శ్రీదేవి దగ్గరి బంధువులు కూడా ఆమె మృతి మీద అనుమానాలు వ్యక్తం చేశారు. బోని కపూర్‌ ఆర్థికంగా ఇబ్బందులు పాలు కావటంతో శ్రీదేవి మీద ఒత్తిడి పెరిగిందన్న అనుమానాలు వ్యక్తం చేశారు. అదే సమయంలో ఆమె బాత్‌ టబ్‌లో పడి మృతి చెందటం కూడా నమ్మశక్యం లేదన్న అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే అప్పట్లో పోస్ట్ మార్టమ్‌ రిపోర్ట్‌లో ఆమె ప్రమాదవశాత్తు బాత్‌టబ్‌లో పడి మరణించినట్టుగా తేలిందన్న టాక్ వినిపించింది.</p>

శ్రీదేవి దగ్గరి బంధువులు కూడా ఆమె మృతి మీద అనుమానాలు వ్యక్తం చేశారు. బోని కపూర్‌ ఆర్థికంగా ఇబ్బందులు పాలు కావటంతో శ్రీదేవి మీద ఒత్తిడి పెరిగిందన్న అనుమానాలు వ్యక్తం చేశారు. అదే సమయంలో ఆమె బాత్‌ టబ్‌లో పడి మృతి చెందటం కూడా నమ్మశక్యం లేదన్న అనుమానాలు వ్యక్తం చేశారు. అయితే అప్పట్లో పోస్ట్ మార్టమ్‌ రిపోర్ట్‌లో ఆమె ప్రమాదవశాత్తు బాత్‌టబ్‌లో పడి మరణించినట్టుగా తేలిందన్న టాక్ వినిపించింది.

35
<p style="text-align: justify;">బాలీవుడ్‌ నటుడు బోని కపూర్ బంధువు మోహిత్‌ మార్వా పెళ్లికి హాజరయ్యేందుకు శ్రీదేవి కుటుంబం దుబాయ్‌కి వెళ్లింది. అక్కడే ఓ హోటల్‌లో బస చేసిన ఆమె 2018 ఫిబ్రవరి 24 అనుమానాస్పద స్థితిలో బాత్‌టబ్‌లో శవంగా కనిపించింది. అపాస్మారక స్థితిలో నీళ్లలో పడటంతో ఊపిరాడక మరణించిందని డాక్టర్లు ధృవీకరించినట్టుగా కుటుంబ సభ్యులు వెళ్లడించారు.</p>

<p style="text-align: justify;">బాలీవుడ్‌ నటుడు బోని కపూర్ బంధువు మోహిత్‌ మార్వా పెళ్లికి హాజరయ్యేందుకు శ్రీదేవి కుటుంబం దుబాయ్‌కి వెళ్లింది. అక్కడే ఓ హోటల్‌లో బస చేసిన ఆమె 2018 ఫిబ్రవరి 24 అనుమానాస్పద స్థితిలో బాత్‌టబ్‌లో శవంగా కనిపించింది. అపాస్మారక స్థితిలో నీళ్లలో పడటంతో ఊపిరాడక మరణించిందని డాక్టర్లు ధృవీకరించినట్టుగా కుటుంబ సభ్యులు వెళ్లడించారు.</p>

బాలీవుడ్‌ నటుడు బోని కపూర్ బంధువు మోహిత్‌ మార్వా పెళ్లికి హాజరయ్యేందుకు శ్రీదేవి కుటుంబం దుబాయ్‌కి వెళ్లింది. అక్కడే ఓ హోటల్‌లో బస చేసిన ఆమె 2018 ఫిబ్రవరి 24 అనుమానాస్పద స్థితిలో బాత్‌టబ్‌లో శవంగా కనిపించింది. అపాస్మారక స్థితిలో నీళ్లలో పడటంతో ఊపిరాడక మరణించిందని డాక్టర్లు ధృవీకరించినట్టుగా కుటుంబ సభ్యులు వెళ్లడించారు.

45
<p style="text-align: justify;">తాజాగా శ్రీదేవి పోస్ట్‌ మార్టం రిపోర్ట్ అంటూ ఓ ఫేక్‌ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. శ్రీదేవి మరణం సహజంగా జరగలేదన్నది ఆ రిపోర్ట్ సారాంశం. మృతి చెందిన సమయంలో ఆమె కొకైన్‌, మధ్యం తీసుకున్నారని, తన శరీరం మీద గాయాలు కూడా ఉన్నాయని ఆ రిపోర్ట్‌ లో ఉంది. దుబాయ్‌ ప్రభుత్వం రిలీజ్‌ చేసిన రిపోర్ట్‌ అన్న పేరుతో ఆ ఫేక్‌ పోస్ట్‌మార్టం రిపోర్ట్‌ వైరల్‌ అవుతోంది.</p>

<p style="text-align: justify;">తాజాగా శ్రీదేవి పోస్ట్‌ మార్టం రిపోర్ట్ అంటూ ఓ ఫేక్‌ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. శ్రీదేవి మరణం సహజంగా జరగలేదన్నది ఆ రిపోర్ట్ సారాంశం. మృతి చెందిన సమయంలో ఆమె కొకైన్‌, మధ్యం తీసుకున్నారని, తన శరీరం మీద గాయాలు కూడా ఉన్నాయని ఆ రిపోర్ట్‌ లో ఉంది. దుబాయ్‌ ప్రభుత్వం రిలీజ్‌ చేసిన రిపోర్ట్‌ అన్న పేరుతో ఆ ఫేక్‌ పోస్ట్‌మార్టం రిపోర్ట్‌ వైరల్‌ అవుతోంది.</p>

తాజాగా శ్రీదేవి పోస్ట్‌ మార్టం రిపోర్ట్ అంటూ ఓ ఫేక్‌ ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. శ్రీదేవి మరణం సహజంగా జరగలేదన్నది ఆ రిపోర్ట్ సారాంశం. మృతి చెందిన సమయంలో ఆమె కొకైన్‌, మధ్యం తీసుకున్నారని, తన శరీరం మీద గాయాలు కూడా ఉన్నాయని ఆ రిపోర్ట్‌ లో ఉంది. దుబాయ్‌ ప్రభుత్వం రిలీజ్‌ చేసిన రిపోర్ట్‌ అన్న పేరుతో ఆ ఫేక్‌ పోస్ట్‌మార్టం రిపోర్ట్‌ వైరల్‌ అవుతోంది.

55
<p style="text-align: justify;">అయితే ఈ రిపోర్ట్‌ను కంగనా రనౌత్‌ సోషల్ &nbsp;మీడియాలో షేర్ చేసిందన్న టాక్ వినిపిస్తోంది. అయితే ఈ విషయంపై కంగనా స్పందించకపోయినా శ్రీదేవి అభిమానులు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో పలు మీడియా సంస్థలు అది ఫేక్‌ రిపోర్ట్‌ అని తేల్చాయి.</p>

<p style="text-align: justify;">అయితే ఈ రిపోర్ట్‌ను కంగనా రనౌత్‌ సోషల్ &nbsp;మీడియాలో షేర్ చేసిందన్న టాక్ వినిపిస్తోంది. అయితే ఈ విషయంపై కంగనా స్పందించకపోయినా శ్రీదేవి అభిమానులు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో పలు మీడియా సంస్థలు అది ఫేక్‌ రిపోర్ట్‌ అని తేల్చాయి.</p>

అయితే ఈ రిపోర్ట్‌ను కంగనా రనౌత్‌ సోషల్  మీడియాలో షేర్ చేసిందన్న టాక్ వినిపిస్తోంది. అయితే ఈ విషయంపై కంగనా స్పందించకపోయినా శ్రీదేవి అభిమానులు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో పలు మీడియా సంస్థలు అది ఫేక్‌ రిపోర్ట్‌ అని తేల్చాయి.

About the Author

SR
Satish Reddy
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Chiranjeevi: అల్లు అర్జున్ కు చిరంజీవి చెప్పిన టాప్ సీక్రెట్.. మెగాస్టార్ నుంచి బన్ని నేర్చుకున్నది ఇదేనా?
Recommended image2
Suma: యాంకర్ గా సుమ లైఫ్ లో మర్చిపోలేని ప్రోగ్రామ్ ఏదో తెలుసా? ఆ ఒక్క షో ఎందుకంత స్పెషల్?
Recommended image3
Hanuman Ansh Records: ధురంధర్‌ 2, బార్డర్ రికార్డులను బద్దలుకొట్టిన 'హనుమాన్ అంశ్'.. సరికొత్త సంచలనం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved