- Home
- Entertainment
- టూ పీస్ బికినీలో మైండ్ బ్లోయింగ్ స్కిన్ షో... హద్దులు దాటేసి అందాలు చూపిస్తూ క్లీన్ బౌల్డ్ చేస్తున్న పూజ!
టూ పీస్ బికినీలో మైండ్ బ్లోయింగ్ స్కిన్ షో... హద్దులు దాటేసి అందాలు చూపిస్తూ క్లీన్ బౌల్డ్ చేస్తున్న పూజ!
పూజా (Pooja Hegde)అందాల సునామీకి ఇంస్టాగ్రామ్ షేక్ అవుతుంది. ఆమె వరుసగా బికినీ ఫోటోలు పంచుకుంటూ ఉండగా.. కుర్రాళ్ళు వెర్రెక్కి పోతున్నారు. తాజాగా టూ పీస్ బికినీలో పూజా హెగ్డే సూపర్ హాట్ ఫోజులతో మైండ్ బ్లాక్ చేశారు.

బీచ్ వెకేషన్ అంటే బికినీ వేయాలి మరి. ఈ రెండింటికీ ఉన్న అవినాభావ సంబంధం అలాంటిది. సామాన్యులకు సైతం తీరాన్ని చూస్తే, పొట్టి దుస్తుల్లోకి మారిపోవాలని అనిపిస్తుంది.అవకాశం వస్తే గ్లామర్ షో చేయడానికి సిద్ధంగా ఉండే హీరోయిన్స్ మరి ఊరుకుంటారా? ఇదే అదనంటూ బికినీలో దిగిపోతారు.
పూజా హెగ్డే కూడా ఇదే సూత్రాన్ని ఫాలో అవుతున్నారు. ఇటీవల షూటింగ్స్ కి బ్రేక్ ఇచ్చి మాల్దీవ్స్ వెకేషన్ కి చెక్కేసింది అమ్మడు. ఆమె వెకేషన్ మొత్తం బికినీలోనే సాగినట్లు తెలుస్తుంది. అమ్మడు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న ఫోటోలు చూస్తే, ఈ విషయం అర్థం అవుతుంది. మాల్దీవ్స్ సముద్ర తీరంలో రకరకాల బికినీలు ధరించి, హాట్ ఫోజులతో షేక్ చేశారు.
అసలు పూజ ఒకప్పటి ముకుంద లుక్ చూసినవారు, నేటి బికినీ లుక్ చూస్తే ముక్కున వేలు వేసుకుంటారు. అచ్చ తెలుగు పల్లెటూరి అమ్మాయిగా పట్టు పరికిణీలో మెస్మరైజ్ చేసిన పూజా, డీజే సినిమాలో మొదటిసారి బికినీలో కనిపించి షాక్ ఇచ్చింది. పూజా ఆ రేంజ్ గ్లామర్ షో చేస్తుందని ఎవరూ ఊహించలేదు.
ఇక గ్లామర్ ప్రపంచంలో ఇవ్వన్నీ కామనే. మడికట్టుకు కూర్చుంటే అవకాశాలు దక్కవు. ఆఫర్స్ కోసం, స్టార్ డమ్ కోసం దర్శకుల కోరుకున్నట్లు పాత్రలలో ఒదిగిపోవాలి. అది బోల్డ్ రోలైనా... హోమ్లీ రోలైనా. ప్రస్తుతం పూజా అదే చేస్తుంది.
ఇక పూజా స్టార్ దర్శకులు, నిర్మాతల ఫేవరేట్ హీరోయిన్ అయిపోయారు. ఒకసారి ఆమెతో పని చేసినవారు మళ్ళీ మళ్ళీ కావాలంటున్నారు.
అరవింద సమేత చిత్రంతో పూజకు బ్రేక్ ఇచ్చిన త్రివిక్రమ్ అయితే ఆమెను రిపీట్ చేస్తున్నారు. ఆయన గత చిత్రం అల వైకుంఠపురంలో పూజనే హీరోయిన్ గా నటించింది. నెక్స్ట్ మహేష్ (Mahesh)తో చేస్తున్న చిత్రానికి కూడా... ఆమెనే ఎంపిక చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
అందం, అభినయం కలిసిన అరుదైన కాంబినేషన్ అమ్మడు సొంతం కాగా... అందరూ ఎగబడుతున్నారు. లక్కీ హీరోయిన్ అన్న ట్యాగ్ కూడా ఆమెకు ఉపయోగపడుతుంది. ఈ మధ్య కాలంలో పూజ హెగ్డే నటించిన చిత్రాలు అన్నీ.. వరుస హిట్స్ కొట్టాయి. కాగా ప్రస్తుతం పూజా హెగ్డే చేతిలో బీస్ట్, రాధే శ్యామ్ (Radhe shyam), ఆచార్య వంటి భారీ చిత్రాలలు ఉన్నాయి.
అలాగే హిందీలో సల్మాన్ ఖాన్ సరసన ఓ మూవీ చేస్తున్నారు. ఇక పారితోషికం కూడా కోట్లలో అందుకుంటున్న పూజా హెగ్డే, ముంబైలో ఖరీదైన ఇంటిని కొనుగోలు చేశారు. దగ్గరుండి దానిని అభిరుచికి తగ్గట్లు డిజైన్ చేయిస్తున్నారు.