నాభి అందాలతో కైపెక్కిస్తున్న ప్రణీత.. టైట్ జీన్స్ లో మైండ్ బ్లాక్ చేస్తున్న పవన్ హీరోయిన్
క్రేజీ బ్యూటీ ప్రణీత సుభాష్ టాలీవుడ్ లో కొంత కాలం పాటు తనదైన ముద్ర వేసింది. కొన్ని మెమొరబుల్ చిత్రాల్లో నటించింది. ప్రణీత 'ఏం పిల్లో ఏం పిల్లడో' చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది.
క్రేజీ బ్యూటీ ప్రణీత సుభాష్ టాలీవుడ్ లో కొంత కాలం పాటు తనదైన ముద్ర వేసింది. కొన్ని మెమొరబుల్ చిత్రాల్లో నటించింది. ప్రణీత 'ఏం పిల్లో ఏం పిల్లడో' చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ సరసన 'అత్తారింటికి దారేది' చిత్రంలో నటించే గోల్డెన్ ఛాన్స్ అందుకుంది.
ఈ చిత్రం నుంచే ప్రణీతని అభిమానులు బాపు బొమ్మ అని పిలవటం ప్రారంభించారు. ప్రణీత కొన్ని తమిళ చిత్రాల్లో కూడా నటించింది. కానీ సరైన విజయం దక్కలేదు. ప్రణీత తెలుగులో అత్తారింటికి దారేది, రభస , బ్రహ్మోత్సవం లాంటి చిత్రాల్లో నటించింది.
ఇదిలా ఉండగా ప్రణీత గత ఏడాది వివాహ బంధంలోకి అడుగుపెట్టి సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టింది. బెంగుళూరుకి చెందిన నితిన్ రాజు అనే బిజినెస్ మ్యాన్ ని వివాహం చేసుకుంది. ఇటీవల ప్రణీత ఓ బిడ్డకు తల్లి కూడా అయింది. ప్రణీత ప్రస్తుతం కంప్లీట్ గా మ్యారేజ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తోంది.
ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ప్రణీత వివాహం తర్వాత కూడా నెటిజన్లకు గ్లామర్ ట్రీట్ ఇస్తోంది. తన గ్లామరస్ పిక్స్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తోంది.
తాజాగా ప్రణీత టైట్ టోన్ జీన్స్ ధరించి అదిరిపోయే ఫోజులు ఇచ్చింది. తన పెట్ తో క్యూట్ అండ్ హాట్ గా ఇస్తున్న ఫోజులు నెట్టింట వైరల్ అయ్యాయి. నాభి అందాలు చూపిస్తూ వయ్యారంగా విరహంతో ఇస్తున్న ఫోజులు యువతని కుదురుగా ఉండనీయడం లేదు.
చేతులు పైకెత్తి విరహంతో రెచ్చిపోతున్నట్లు నడుము వంచుతూ ప్రణీత ఇస్తున్న ఫోజులు యమా హాట్ గా ఉన్నాయి. కుర్రాళ్ళు కైపెక్కిలా ప్రణీత తన అందాల వల విసురుతోంది.
ఇదిలా ఉండగా ప్రణీత సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు రెడీగా ఉందా అనే ప్రచారం కూడా మొదలయింది. అందుకే ఇలా సోషల్ మీడియాలో హాట్ షోకి తెరలేపింది అని కామెంట్స్ చేస్తున్నారు.