టూ పీస్ బికినీ గట్టిగా ముడేసి అసలైన అందాలతో పూజా హెగ్డే బ్లాస్టింగ్.. బన్నీ భామ థండర్ థైస్ అదరహో
పూజా హెగ్డే స్టార్ హీరోలతో జోడి కడుతూ టాప్ హీరోయిన్గా రాణిస్తుంది. తన హాట్ అందాలను వెండితెరపై ఆవిష్కరిస్తూ కుర్రాళ్లకి విజువల్ ఫీస్ట్ నిస్తుంది పూజా. అంతేకాడు ఇప్పుడు స్టార్ హీరోలకు బెస్ట్ ఆప్షన్ పూజానే కావడం విశేషం.
పూజా హేగ్డే(Pooja Hegde) గత నాలుగు రోజులుగా మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తుంది. తాను నటిస్తున్న సినిమాల నుంచి గ్యాప్ దొరకడంతో హాలీడేస్ని తెగ ఎంజాయ్ చేస్తుంది బుట్టబొమ్మ పూజా హెగ్డే. అయితే ఫ్యాన్స్ మాత్రం ఇప్పుడు పండగ చేసుకుంటారు. గ్యాప్ లేకుండా పూజా తన అందాల షో చేస్తూ కుర్రాళ్లని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. ఆయా పిక్స్ ఎప్పటికప్పుడు ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకుంటుంది పూజా. దీంతో ప్రస్తుతం పూజా గ్లామర్ పిక్స్ ఇంటర్నెట్ని షేక్ చేస్తున్నాయి. నెటిజన్లకి నిద్ర లేకుండా చేస్తున్నాయి.
పూజా హెగ్డే మాల్దీవుల బీచ్లో ఎంజాయ్ చేస్తుంది. స్విమ్మింగ్ పూల్స్ లో జలకాలాడుతూ పండగా చేసుకుంటుంది. బికినీలో పరువాలు పోతుంది. తడిసిన అందాలతో పూజా పంచుకుంటున్న ఈ బికినీ పిక్స్ నెటిజన్లకి పిచ్చెక్కిస్తున్నాయి. పైగా గ్యాప్ లేకుండా ఆమె తన సెక్సీ ఫోటోలను పంచుకుంటున్న నేపథ్యంలో కుర్రాళ్లకి మైండ్ బ్లాంక్ అయిపోతుంది.
తాజాగా Pooja Bikini Pics ని పంచుకుంది. ఇందులో టూ పీస్ బికినీని గట్టిగా ముడేసి ఎద అందాల విందుని వడ్డించింది. అసలైన అందాలను చూపిస్తూ బీచ్లో హోయలుపోయింది. వాటిని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో నెటిజన్లు ఎగబడుతున్నారు. పూజా అందాలను ఆస్వాధించేందుకు పోటీ పడుతుండటం విశేషం.
మరోవైపు తన థండర్ థైస్లో పిచ్చెక్కిస్తుంది పూజా. బికినీలో తన థైస్ చూపిస్తు ఆమె వేసిన డాన్స్ వీడియో నెట్టింట దుమారం రేపుతుంది. అంతేకాదు పూజా థైస్కి ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు. థండర్ థైస్ అదరహో అంటూ కామెంట్లు చేస్తుండటం విశేషం. మొత్తంగా గత నాలుగు రోజులుగా కుర్రాళ్లకి తన అందాల విస్పోటనంతో చెమటలు పట్టిస్తుంది పూజా.
పూజా హెగ్డే ప్రస్తుతం తెలుగులో `రాధేశ్యామ్` చిత్రంలో నటిస్తుంది. ప్రభాస్తో కలిసి నటిస్తున్న తొలి చిత్రమిది. పాన్ ఇండియా మూవీగా ఇది రూపొందుతుండగా, జనవరి 14న సంక్రాంతి కానుకగా సినిమా రిలీజ్ కాబోతుంది. ఇటీవల విడుదలైన `ఈ రాతలే` సాంగ్ అదరగొడుతుంది. ఈ పాటలోనే కథ చెప్పడం విశేషం. మరోవైపు `ఆచార్య`లో రామ్చరణ్తో జోడీ కట్టింది. మహేష్తో తివిక్రమ్ సినిమాలో నటించబోతుంది. ఈ సినిమా త్వరలోనే పట్టాలెక్కబోతుంది. దీనికితోడు పవన్ కళ్యాణ్, బన్నీలతో జోడీ కట్టబోతుంది పూజా. స్టార్ హీరోలందరితోనూ ఆడిపాడబోతుంది.
ఇదిలా ఉంటే పూజా కమర్షియల్ హీరోయిన్గానే పేరు తెచ్చుకుంది. అయితే ఇకపై తన పాత్రల ఎంపికలో మార్పు ఉండబోతుందనే సంకేతాలనిస్తుంది. అదే సమయంలో హీరోయిన్లు గెస్ట్ అనే ట్రెండ్కి శ్రీకారం చుట్టింది. ఇటీవల ఆమె `వరుడు కావలెను` చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్కి గెస్ట్ గా హాజరై సందడి చేసింది. `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్` చిత్రంలో తన పాత్రకి మంచి మార్కులు పడ్డాయని, ఇకపై ఇలాంటి పాత్రలు చేయాలనుకుంటున్నట్టు చెప్పింది. బలమైన హీరోయిన్ పాత్రలను ఎంపిక చేసుకోవాలనుకుంటుందట పూజా. మరి మున్ముందు ఎలాంటి పాత్రలు చేస్తుందో చూడాలి.