MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • 400 ఎకరాల్లో ధ్వంసం, మన ఖర్మ అంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నాగ్ అశ్విన్ బోల్డ్ కామెంట్స్

400 ఎకరాల్లో ధ్వంసం, మన ఖర్మ అంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నాగ్ అశ్విన్ బోల్డ్ కామెంట్స్

కల్కి 2898 ఎడి చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో నాగ్ అశ్విన్ సత్తా చాటారు. రాజమౌళి, సుకుమార్ లాంటి దర్శకులకు ధీటైన దర్శకుడు అంటూ ప్రశంసలు అందుకున్నారు. కల్కి పార్ట్ 2 కోసం యావత్ దేశం ఎదురుచూస్తోంది.

1 Min read
Author : Tirumala Dornala
Published : Mar 18 2025, 08:39 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
Nag Ashwin

Nag Ashwin

కల్కి 2898 ఎడి చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో నాగ్ అశ్విన్ సత్తా చాటారు. రాజమౌళి, సుకుమార్ లాంటి దర్శకులకు ధీటైన దర్శకుడు అంటూ ప్రశంసలు అందుకున్నారు. కల్కి పార్ట్ 2 కోసం యావత్ దేశం ఎదురుచూస్తోంది. దర్శకుడిగా తాను తెరకెక్కించిన తొలి చిత్రం 'ఎవడే సుబ్రహ్మణ్యం' మూవీ పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రీ రిలీజ్ చేస్తున్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24

ఈ సందర్భంగా నాగ్ అశ్విన్ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు సమాధానాలు ఇచ్చారు. ఈ క్రమంలో అనేక విషయాలు ప్రస్తావనకు వచ్చాయి. కల్కి చిత్రం గురించి కూడా మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. కల్కి సెకండ్ పార్ట్ లో ఎక్కువగా భైరవ, కర్ణ పాత్రల గురించే ఉంటుంది అని నాగ్ అశ్విన్ తెలిపారు. 

34

ఇటీవల నాగ్ అశ్విన్ తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక ట్వీట్ చేశారు. 400 ఎకరాల్లో ఐటి పార్క్ నిర్మించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. దానిని ఉద్దేశిస్తూ నాగ్ అశ్విన్ మన ఖర్మ అని పోస్ట్ చేశారు. ఎందుకు అలా పోస్ట్ చేశారు అని అడగగా నాగ్ అశ్విన్ బోల్డ్ గా సమాధానం ఇచ్చారు. ఆ నిర్ణయం తనకి నచ్చలేదు అని అన్నారు. ప్రభుత్వం ఎంచుకున్న 400 ఎకరాలు చాలా పచ్చగా చెట్లతో ఉండే ప్రాంతం. 

44
Kalki 2829 AD

Kalki 2829 AD

ఐటి పార్క్ డెవలప్ చేయాలి అనుకుంటే ఖాళీగా చాలా ఐటి పార్క్ లు పడివున్నాయి. వాటిని డెవలప్ చేయొచ్చు. ఇప్పుడు కొత్తగా మరో 400 ఎకరాల్లో చెట్లని ధ్వంసం చేయాల్సిన అవసరం లేదు. ఇది తన అభిప్రాయం అని నాగ్ అశ్విన్ తెలిపారు. నాగ్ అశ్విన్ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
నాగ్ అశ్విన్
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Ranabaali Release Date: రణబాలి మూవీ కొత్త రిలీజ్‌ డేట్‌.. విజయ్‌ దేవరకొండ, రష్మికకి అసలైన పండగ
Recommended image2
Irumudi Controversy: వివాదంలో రవితేజ 'ఇరుముడి' సినిమా.. టీచర్ల నుంచి తీవ్ర అభ్యంతరం, ఎందుకంటే?
Recommended image3
Chiranjeevi: చిరంజీవి హీరో కావడానికి కారణమైన సూపర్‌ స్టార్‌ ఎవరో తెలుసా? ఆ ఒక్క మాటతో మెగాస్టార్‌ లైఫే మారిపోయింది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved