టాలీవుడ్లోకి దిల్రాజు రెండో భార్య వైఘా రెడ్డి.. ఏం చేయబోతుందంటే?
First Published Dec 3, 2020, 2:53 PM IST
టాలీవుడ్ నిర్మాత దిల్రాజు లాక్డౌన్ టైమ్లో రెండో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. కరోనా సమయంలో షూటింగ్ ఆగిపోవడంతో రెండో భార్యతో ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే ఇప్పుడు తన భార్యని టాలీవుడ్కి పరిచయం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట. మరి ఇంతకి దిల్రాజు రెండో భార్య ఏం చేయబోతుందనేది చూస్తే..

దిల్రాజు మొదటి భార్య అనిత 2017లో గుండెపోటుతో కన్నుమూసింది. అనంతరం ఆయన చాలా కుంగిపోయారు. ఒంటరయ్యారు. మూడేళ్ళు ఒంటరిగా ఉన్న ఆయన ఈ ఏడాది లాక్డౌన్ టైమ్లో సైలెంట్గా రెండో పెళ్లి చేసుకున్నారు.

హైదరాబాద్కి చెందిన తేజస్విని(వైఘా రెడ్డి) మ్యారేజ్ చేసుకున్నారు. నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలంలోని నర్సింగ్పల్లిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కుటుంబ సభ్యుల సమక్షంలో చాలా నిరాడంబరంగా ఈ వివాహం చేసుకున్నారు.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?