MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today Rasi Phalalu
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Entertainment
  • ‘ఎందుకో కొందరు గుర్తుకు వస్తున్నారం’టూ.. యాంకర్ అనసూయ పోస్ట్.. మళ్లీ దుమారం రేపిందిగా!

‘ఎందుకో కొందరు గుర్తుకు వస్తున్నారం’టూ.. యాంకర్ అనసూయ పోస్ట్.. మళ్లీ దుమారం రేపిందిగా!

అందాల యాంకర్ అనసూయ భరద్వాజ్ పేరు సోషల్ మీడియాలో ఎప్పుడూ ట్రెండింగ్ నే ఉంటుంది. ఒకవైపు కేరీర్ లో దూసుకెళ్తునే.. మరోవైపు కాంట్రవర్సీలతో నెట్టింట దుమారం రేపుతుంటుంది. అనసూయ తాజా పోస్టు నెట్టింట వైరల్ గా మారింది. 

2 Min read
Author : Sreeharsha Gopagani
| Updated : Nov 30 2022, 06:39 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16

బుల్లితెరపై అందాల యాంకర్ గా అనసూయ భరద్వాజ్ (Anasuya Bharadwaj) మంచి గుర్తింపు తెచ్చుకుంది. తన యాంకరింగ్ స్కిల్స్ తోనూ, అందాలను ఆరబోతతోనూ టీవీ ఆడియెన్స్ ను కట్టిపడేసింది. ప్రస్తుతం వెండితెరపైనా సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26

‘జబర్దస్త్’ షోతో అనసూయకు ఎంతటి క్రేజ్ పెరిగిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈషో ద్వారా  ఏ స్థాయిలో క్రేజ్ సంపాదించుకుందో అదే స్థాయిలో వ్యతిరేకతనూ మూటగట్టుకుంది. టీవీ షోల్లో ఆమె మెరిసిన తీరు.. నెట్టింట పెట్టే సంచలన పోస్టులే ఇందుకు కారణమని పలువురు భావిస్తున్నారు. 

36

గతంలో నెటిజన్ల ట్రోల్స్ కు, తనపై వచ్చే నెగెటివ్ కామెంట్లకు పెద్ద స్పందించేది కాదు. స్పందించినా మాటలతోనే బుద్ధి చెప్పి ఊరుకునేది. కానీ ప్రస్తుతం మాత్రం కేసు పెట్టి మరీ హెచ్చరిస్తోంది. ఇటీవల ఓ వ్యక్తిని అరెస్టు కూడా చేయించిన విషయం తెలిసిందే. ఇలా ఎప్పుడూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారుతూనే వస్తోంది. 
 

46

ఈ క్రమంలో అనసూయ మరో షాకింగ్ పోస్ట్ పెట్టింది. తన ఇన్ స్ట్రా గ్రామ్ స్టోరీలో కొందరినీ టార్గెట్ చేస్తూ ఆసక్తికరంగా కామెంట్స్ చేసింది. ‘సమస్యలను తెచ్చిపెట్టే పాపులకు దూరంగా ఉండాలి’ అంటూ ఓ కొటేషన్ ను షేర్ చేసింది. దీనికి క్యాప్షన్ గా ‘నాకెందుకో కొంతమంది గుర్తుకు వస్తున్నార’ని యాడ్ చేసింది. 

56

ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇంతకీ అనసూయ ఎవరినీ ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసింది.. ఆ కొంతమంది ఎవరనేది రహస్యంగా మారింది. ఇక దీనిపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్ల ద్వారా స్పందిస్తున్నారు. ఎక్కువ శాతం ఆమె పోస్టుకు మద్దతిస్తూ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. 

66

ఇదిలా ఉంటే.. బుల్లితెరను వీడి వెండితెరపై సందడి చేస్తున్న అనసూయ బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో అరిస్తోంది. యాంకర్ గానే కాకుండా నటిగానూ తనను తాను ఫ్రూవ్ చేసుకుంటోంది.  ‘రంగస్థలం’,‘పుష్ఫ’తో అదరగొట్టిన అనసూయ చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ‘పుష్ప 2’తో పాటు మరిన్ని చిత్రాల్లో నటిస్తోంది.
 

About the Author

SG
Sreeharsha Gopagani

Latest Videos
Recommended Stories
Recommended image1
Mannat Renovation: మరింత పెద్దదిగా మారుతున్న షారుఖ్ 'మన్నత్'.. ఈ 3 విషయాలు తెలుసా?
Recommended image2
Rajinikanth: నేను తాగడం మానేయడానికి ఆయనే కారణం.. రజినీ చెప్పిన షాకింగ్ ఇన్సిడెంట్
Recommended image3
Actor Prince: న్యూజిలాండ్ లో ఘనంగా హీరో ప్రిన్స్ వివాహం..ప్రియురాలి మెడలో మూడు ముళ్ళు, ఆమె బ్యాగ్రౌండ్ ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved