టీమ్ బాగుంది, కానీ ఆ ముగ్గురినీ ఎందుకు ఎంపిక చేయలేదు... అభిమానుల్లో సందేహాలు...
ఐపీఎల్ 2021 సీజన్ అర్ధాంతరంగా ఆగిపోయింది. విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో భారత జట్టు, వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్, ఆ తర్వాత ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్ కోసం ఇంగ్లాండ్ వెళ్లింది. ఈ గ్యాప్లో శ్రీలంకతో వన్డే, టీ20 సిరీస్ నిర్వహించాలని భావించిన బీసీసీఐ, పరిమిత ఓవర్ల స్పెషలిస్టు ప్లేయర్లతో టీమ్ను ప్రకటించింది.

<p>సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ కెప్టెన్గా, సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ వైస్ కెప్టెన్గా ఎంపికైన ఈ జట్టులో హార్ధిక్ పాండ్యా, మనీశ్ పాండే, యజ్వేంద్ర చాహాల్, కుల్దీప్ యాదవ్ వంటి సీనియర్లతో పాటు కొత్త కుర్రాళ్లకు కూడా అవకాశం దక్కింది...</p>
సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ కెప్టెన్గా, సీనియర్ పేసర్ భువనేశ్వర్ కుమార్ వైస్ కెప్టెన్గా ఎంపికైన ఈ జట్టులో హార్ధిక్ పాండ్యా, మనీశ్ పాండే, యజ్వేంద్ర చాహాల్, కుల్దీప్ యాదవ్ వంటి సీనియర్లతో పాటు కొత్త కుర్రాళ్లకు కూడా అవకాశం దక్కింది...
<p>భువీకి తోడుగా దీపక్ చాహార్, నవ్దీప్ సైనీ, చేతన్ సకారియాలకు పేసర్లుగా లంక టూర్కి ప్రకటించిన జట్టులో చోటు దక్కింది... అయితే ఆస్ట్రేలియా టూర్లో వన్డే, టీ20, టెస్టు ఆరంగ్రేటం చేసి రికార్డు క్రియేట్ చేసిన నటరాజన్కి మాత్రం ఈ జట్టులో చోటు దక్కలేదు.</p>
భువీకి తోడుగా దీపక్ చాహార్, నవ్దీప్ సైనీ, చేతన్ సకారియాలకు పేసర్లుగా లంక టూర్కి ప్రకటించిన జట్టులో చోటు దక్కింది... అయితే ఆస్ట్రేలియా టూర్లో వన్డే, టీ20, టెస్టు ఆరంగ్రేటం చేసి రికార్డు క్రియేట్ చేసిన నటరాజన్కి మాత్రం ఈ జట్టులో చోటు దక్కలేదు.
<p>ఆస్ట్రేలియా టూర్ తర్వాత స్వదేశంలో ఇంగ్లాండ్తో జరిగిన సిరీస్లో గాయపడిన నట్టూ... మోకాలికి ఫిజియో పర్యవేక్షణలో ఎన్సీఏలో ఉండి చికిత్స చేయించుకున్నాడు. అయితే ఐపీఎల్ 2021 సీజన్లో ఈ గాయం తిరగబెట్టింది...</p>
ఆస్ట్రేలియా టూర్ తర్వాత స్వదేశంలో ఇంగ్లాండ్తో జరిగిన సిరీస్లో గాయపడిన నట్టూ... మోకాలికి ఫిజియో పర్యవేక్షణలో ఎన్సీఏలో ఉండి చికిత్స చేయించుకున్నాడు. అయితే ఐపీఎల్ 2021 సీజన్లో ఈ గాయం తిరగబెట్టింది...
<p>మోకాలి గాయం కారణంగా ఐపీఎల్ 2021 సీజన్లో రెండే మ్యాచులు ఆడిన నట్టూ, ఆ తర్వాత సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. ఈ గాయం తీవ్రతపై ఇంకా క్లారిటీ రాకపోవడంతో నట్టూకి శ్రీలంక టూర్ నుంచి విశ్రాంతి కల్పించారు సెలక్టర్లు...</p>
మోకాలి గాయం కారణంగా ఐపీఎల్ 2021 సీజన్లో రెండే మ్యాచులు ఆడిన నట్టూ, ఆ తర్వాత సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. ఈ గాయం తీవ్రతపై ఇంకా క్లారిటీ రాకపోవడంతో నట్టూకి శ్రీలంక టూర్ నుంచి విశ్రాంతి కల్పించారు సెలక్టర్లు...
<p>ఐపీఎల్ 2021 సీజన్లో అదరగొట్టిన యంగ్ పేసర్ చేతన్ సకారియాకు టీమిండియాలో చోటు కల్పించారు సెలక్టర్లు. అయితే 7 మ్యాచుల్లో 17 వికెట్లు తీసిన హర్షల్ పటేల్కి మాత్రం లంక టూర్కి ప్రకటించిన జట్టులో ప్లేస్ దక్కలేదు...</p>
ఐపీఎల్ 2021 సీజన్లో అదరగొట్టిన యంగ్ పేసర్ చేతన్ సకారియాకు టీమిండియాలో చోటు కల్పించారు సెలక్టర్లు. అయితే 7 మ్యాచుల్లో 17 వికెట్లు తీసిన హర్షల్ పటేల్కి మాత్రం లంక టూర్కి ప్రకటించిన జట్టులో ప్లేస్ దక్కలేదు...
<p>2021 సీజన్లో అద్భుతంగా రాణిస్తున్న హర్షల్ పటేల్, ఒకే మ్యాచ్లో ఐదు వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ రేసులో టాప్లో నిలిచాడు. అయితే హర్షల్ పటేల్ను ఎంపిక చేయకపోవడానికి ప్రధాన కారణం అతని వయసేనని తెలుస్తోంది...</p>
2021 సీజన్లో అద్భుతంగా రాణిస్తున్న హర్షల్ పటేల్, ఒకే మ్యాచ్లో ఐదు వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ రేసులో టాప్లో నిలిచాడు. అయితే హర్షల్ పటేల్ను ఎంపిక చేయకపోవడానికి ప్రధాన కారణం అతని వయసేనని తెలుస్తోంది...
<p>టీ20 వరల్డ్కప్ 2021, 2022 టోర్నీలకు జట్టును తయారుచేయడమే టార్గెట్గా శ్రీలంక టూర్ని పరిగణిస్తోంది బీసీసీఐ. దీంతో 30 ఏళ్లు దాటినవారిని కొత్తగా జట్టుకి ఎంపిక చేస్తే, వారు దీర్ఘకాలం టీమ్లో సేవలు అందించడం సాధ్యం కాదని సెలక్టర్లు భావిస్తున్నారు...</p>
టీ20 వరల్డ్కప్ 2021, 2022 టోర్నీలకు జట్టును తయారుచేయడమే టార్గెట్గా శ్రీలంక టూర్ని పరిగణిస్తోంది బీసీసీఐ. దీంతో 30 ఏళ్లు దాటినవారిని కొత్తగా జట్టుకి ఎంపిక చేస్తే, వారు దీర్ఘకాలం టీమ్లో సేవలు అందించడం సాధ్యం కాదని సెలక్టర్లు భావిస్తున్నారు...
<p>హర్షల్ పటేల్తో పాటు ఢిల్లీ క్యాపటల్స్ యంగ్ పేసర్ ఆవేశ్ ఖాన్ కూడా అద్భుతంగా రాణించాడు. అయితే ఆవేశ్ ఖాన్, ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్, ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్కి బ్యాకప్ ప్లేయర్గా ఎంపికయ్యాడు. ప్రస్తుతం అతను ఇంగ్లాండ్తో ఉండడంతో టీమిండియా తరుపున ఎంట్రీ ఇచ్చే అద్భుత అవకాశాన్ని కోల్పోయాడు...</p>
హర్షల్ పటేల్తో పాటు ఢిల్లీ క్యాపటల్స్ యంగ్ పేసర్ ఆవేశ్ ఖాన్ కూడా అద్భుతంగా రాణించాడు. అయితే ఆవేశ్ ఖాన్, ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్, ఇంగ్లాండ్తో టెస్టు సిరీస్కి బ్యాకప్ ప్లేయర్గా ఎంపికయ్యాడు. ప్రస్తుతం అతను ఇంగ్లాండ్తో ఉండడంతో టీమిండియా తరుపున ఎంట్రీ ఇచ్చే అద్భుత అవకాశాన్ని కోల్పోయాడు...
<p>ఇంగ్లాండ్తో వన్డే సిరీస్ సమయంలో గాయపడి ఐపీఎల్ 2021 పార్ట్ 1 సీజన్కి దూరమైన శ్రేయాస్ అయ్యర్ కోలుకోవడానికి ఇంకా సమయం పడుతుందని తేల్చేశారు వైద్యులు. దీంతో అతన్ని కూడా పక్కనబెట్టేశారు సెలక్టర్లు.</p>
ఇంగ్లాండ్తో వన్డే సిరీస్ సమయంలో గాయపడి ఐపీఎల్ 2021 పార్ట్ 1 సీజన్కి దూరమైన శ్రేయాస్ అయ్యర్ కోలుకోవడానికి ఇంకా సమయం పడుతుందని తేల్చేశారు వైద్యులు. దీంతో అతన్ని కూడా పక్కనబెట్టేశారు సెలక్టర్లు.
<p>శ్రేయాస్ అయ్యర్ సమయానికి ఫిట్నెస్ సాధించి ఉంటే, శ్రీలంకలో పర్యటించే జట్టుకి మొదటి ఛాయిస్ కెప్టెన్గా ఎంపికయ్యేవాడు. అతనితో పాటు ఐపీఎల్ 2021 సీజన్లో పెద్దగా పర్ఫామ్ చేయలేకపోయిన రాహుల్ తెవాటియా కూడా జట్టులోకి వచ్చినట్టే వచ్చి, స్థానం కోల్పోయాడు. </p>
శ్రేయాస్ అయ్యర్ సమయానికి ఫిట్నెస్ సాధించి ఉంటే, శ్రీలంకలో పర్యటించే జట్టుకి మొదటి ఛాయిస్ కెప్టెన్గా ఎంపికయ్యేవాడు. అతనితో పాటు ఐపీఎల్ 2021 సీజన్లో పెద్దగా పర్ఫామ్ చేయలేకపోయిన రాహుల్ తెవాటియా కూడా జట్టులోకి వచ్చినట్టే వచ్చి, స్థానం కోల్పోయాడు.