సిడ్నీ టెస్టు చూడాలంటే మాస్క్ తప్పనిసరి... స్టేడియంలో సీటు కొనుక్కుని, ఇంట్లో నుంచే చూసేలా...
First Published Jan 6, 2021, 11:48 AM IST
భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడో టెస్టు రేపు ప్రారంభం కానుంది. సిడ్నీలో జరిగే ఈ టెస్టు కోసం ఇరు దేశాల అభిమానులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ ఫ్యాన్స్ అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మ్యాచ్ ఫలితం టెస్టు ఛాంపియన్షిప్ పాయింట్లకు కీలకం కానుండడం కూడా సిడ్నీ టెస్టుకి ఇంత క్రేజ్ రావడానికి ఓ కారణం. సిడ్నీ టెస్టు ‘పింక్ టెస్టు’గా జరగనుంది.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?