కోహ్లీ, హార్ధిక్ పాండ్యా... ప్రోటోకాల్ ఉల్లంఘించారా?... హడావుడి చేస్తున్న ఆసీస్ మీడియా...
First Published Jan 5, 2021, 11:59 AM IST
బాక్సింగ్ డే టెస్టులో భారత జట్టుకి దక్కిన విజయాన్ని ఆస్ట్రేలియా జీర్ణించుకోలేకపోతోంది. అందుకే భారత ఆటగాళ్లు ఆస్ట్రేలియాలో కోవిద్ నిబంధనలను పట్టించుకోవడం లేదని తెగ హడావుడి చేస్తోంది ఆస్ట్రేలియా మీడియా. రోహిత్ శర్మతో కలిసి మరో నలుగురు క్రికెటర్లు న్యూఇయర్ పార్టీ పేరుతో రెస్టారెంట్లో విందు చేసిన విషయం తెలిసిందే. ఈ ఫోటో ఓ అభిమాని పోస్టు చేయడంతో మొదలైన రచ్చ, ఇప్పటికే ఇండియాకి తిరిగి వచ్చేసిన కెప్టెన్ కోహ్లీ, హార్ధిక్ పాండ్యాల పాత ఫోటోలను బయటికి తీసేదాకా వెళ్లింది.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?