విహారి స్థానంలో రవీంద్ర జడేజా... తెలుగోడి స్థానానికి చెక్ పడినట్లేనా...
First Published Dec 22, 2020, 10:48 AM IST
మొదటి టెస్టులో ఘోర పరాభవం తర్వాత టీమిండియాలో కీలక మార్పులు జరగబోతున్నట్టు తెలుస్తోంది. తొలి టెస్టులో పెద్దగా ప్రభావం చూపించలేకపోయిన ప్లేయర్లకు, రెండో ఛాన్స్ కూడా ఇవ్వడానికి సిద్ధంగా లేదు బీసీసీఐ. అందుకే మెల్బోర్న్లో జరగబోయే రెండో టెస్టుకి వ్యూహరచన చేస్తోంది భారత జట్టు. మొదట టెస్టులో విఫలమైన తెలుగు తేజం హనుమ విహారికి రెండో టెస్టు తుది జట్టులో చోటు ఉండకపోవచ్చని సమాచారం...
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?