బాక్సింగ్ డే టెస్టులో టీమిండియా ఆలౌట్... మొదటి ఇన్నింగ్స్లో 131 పరుగుల ఆధిక్యం...
First Published Dec 28, 2020, 7:13 AM IST
బాక్సింగ్ డే టెస్టు మొదటి ఇన్నింగ్స్లో భారత జట్టు 326 పరుగులకి ఆలౌట్ అయ్యింది. సెంచరీతో అదరగొట్టిన అజింకా రహానే అవుటైన తర్వాత 32 పరుగుల తేడాతో ఐదు వికెట్లు కోల్పోయింది టీమిండియా. రవీంద్ర జడేజా హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్లో 195 పరుగులకే ఆలౌట్ కావడంతో భారత జట్టుకి 131 పరుగుల ఆధిక్యం దక్కింది.
Today's Poll
మీరు ఎంత మందితో ఆన్ లైన్ గేమ్స్ ఆడడానికి ఇష్టపడుతారు?